Headlines

Kurnool: బైక్‌ల మాయాజాలం: కోడుమూరు పోలీస్ స్టేషన్‌లో వెలుగులోకి కానిస్టేబుల్ అక్రమాలు..

Kurnool: కర్నూలు జిల్లా కోడుమూరు పోలీస్ స్టేషన్‌లో ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. పలు కేసుల్లో సీజ్ చేసిన బైక్‌లను కానిస్టేబుల్ జగదీష్ విక్రయించిన విషయం బయటపడింది. అయితే, బైక్ యజమానులు ఒరిజినల్ ఆర్సీ పత్రాలతో పోలీస్ స్టేషన్‌కు రాగానే ఈ వ్యవహారం బయటపడింది. గతంలో ఆదోని పీఎస్‌లో పనిచేసినపుడు కూడా జగదీష్‌పై ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నట్లు తెలుస్తుంది. Read Also: Arshdeep Singh: 8 నెలల నిరీక్షణకు తెర.. T20లో అర్ష్‌దీప్ సింగ్ సెంచరీ.. అయితే,…

Read More

South Koria: ఎవడ్రా నువ్వు.. మరీ ఇంత వైలెంట్ గా ఉన్నావ్.. కేసు ఓడిపోతే.. అలా చేస్తారా..

సాధారణంగా ఎవరికైనా ప్రస్టేషన్ ఎక్కువైతే ఏం చేస్తాం.. ఎక్కడైనా పీస్ ఫుల్ ఏరియాలో కొంచెం సేపు కూర్చుంటాం.. ఇంకా ప్రస్టేషన్ ఎక్కువైతే.. ఏదైనా కామెడీ వీడియోలు.. లేకపోతే.. ఫన్నీ చాట్ చేస్తుంటాం.. ఇష్టమైన వారితో మాట్లాడుకుంటాం.. కానీ ఇక్కడ ఓ వ్యక్తి మాత్రం అందుకు భిన్నంగా ప్రవర్తించాడు. భార్యతో విడాకుల కేసులో ఓడిపోయాడు. దీంతో ఆ వ్యక్తి ఏకంగా మెట్రో రైలుకే నిప్పు పెట్టాడు.. పూర్తి వివరాల్లోకి వెళితే.. సౌత్ కొరియాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది….

Read More

మహా చండీని పూజిస్తే ధైర్యం, విజయం.. అమ్మవారి విగ్రహం ముందు చండీ, దుర్గా సప్తశతి చదివారా?

Devi Navaratrulu 2025: నవరాత్రుల్లో ఇంద్రకీలాద్రిలో ఐదవ రోజు శ్రీ మహా చండీ దేవిగా అమ్మవారు దర్శనం ఇస్తారు. చండీ దేవి ఒక్కోసారి శాంతంగా, ఒక్కోసారి రౌద్రంగా దర్శనం ఇస్తారు. దయగల రూపంలో ఉండే చండీ దేవిని గౌరి, పార్వతి, శాకంభరి దేవీ, జగన్మాత, హైమవతి, శతాక్షి, భవాని అని పిలుస్తారు. రౌద్రంగా ఉన్న సమయంలో అమ్మవారిని దుర్గ, కాళి, శ్యామ, చండీ, చండిక, భైరవి అంటారు. (Devi Navaratrulu 2025) మహా చండీ అమ్మవారిని ఎరుపురంగు…

Read More

Sanju Samson : టీ20 క్రికెట్‌లో సంజూ శాంస‌న్ అరుదైన ఘ‌న‌త‌.. ఎంఎస్ ధోని సిక్స‌ర్ల రికార్డు బ్రేక్‌..

Sanju Samson : టీమ్ఇండియా వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ సంజూ శాంస‌న్ అరుదైన ఘ‌న‌త సాధించాడు. టీ20 క్రికెట్‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన భార‌త ఆట‌గాళ్ల‌లో నాలుగో స్థానానికి చేరుకున్నాడు. ఆసియాకప్ 2025లో భాగంగా అబుదాబి వేదిక‌గా ఒమ‌న్‌తో మ్యాచ్‌లో తొలి సిక్స‌ర్ కొట్ట‌డం ద్వారా శాంస‌న్ (Sanju Samson) ఈ ఘ‌న‌త సాధించాడు. ఈ మ్యాచ్‌లో శాంస‌న్ 45 బంతులు ఎదుర్కొన్నాడు. 3 ఫోర్లు, 3 సిక్స‌ర్ల సాయంతో 56 ప‌రుగులు సాధించాడు. ఈ క్ర‌మంలో…

Read More

Tejashwi Yadav: ఆ పరిస్థితి వస్తే ఎన్నికల్లో పోటీ చేయను.. తేజస్వి యాదవ్ హెచ్చరిక

ముఖ్యమంత్రి అభ్యర్థి లేకుండా ఇండియా కూటమి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయదని ఆర్జేడీ నేత, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ తేల్చి చెప్పారు. ఒక జాతీయ మీడియాకు తేజస్వి యాదవ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ముఖం లేకుండా కూటమి ఎన్నికల్లో పోటీ చేయడమేంటి? అని ప్రశ్నించారు. అయినా ముఖాలు లేని బీజేపీ వాళ్లమా? ముఖ్యమంత్రి అభ్యర్థి లేకుండా ఎన్నికల్లో ఎలా పోటీ చేస్తామంటూ పేర్కొన్నారు. గత నెలలో లోక్‌సభ…

Read More

ఓమన్‌పై టీమిండియా ఘన విజయం… మ్యాచ్ హైలెట్స్

అబుదాబి: ఆసియాకప్‌లో భాగంగా శుక్రవారం ఒమన్‌తో జరిగిన గ్రూప్‌ఎ చివరి మ్యాచ్‌లో భారత్ 21 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ టోర్నీలో టీమిండియాకు ఇది వరుసగా మూడో విజయం కావడం విశేషం. 189 పరుగుల లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన ఒమన్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లకు 167 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. Also…

Read More

Sunny Leone : వెబ్‌సిరీస్‌తో నిర్మాతగా సన్నీ లియోనీ..

సినిమాల్లో గ్లామర్ రోల్స్‌, ప్రత్యేక పాటలతో ఎప్పుడూ కుర్రకారుని అలరించే సన్నీ లియోనీ ఇప్పుడు మరో కొత్త ప్రయాణానికి సిద్ధమవుతోంది. ఈసారి ఆమె నటిగా కాదు, నిర్మాతగా కొత్త పాత్రలోకి అడుగుపెడుతోంది. బాలీవుడ్ టాప్ డైరెక్టర్ విక్రమాదిత్య మోత్వానే దర్శకత్వంలో ఓ వెబ్‌సిరీస్ రూపొందబోతోంది. ఈ ప్రాజెక్ట్‌కు నిర్మాతగా వ్యవహరించనుంది సన్నీ. Also Read : Rashmika: బాలీవుడ్ భారీ ఫ్రాంచైజీ‌లో రష్మిక ఎంట్రీ.. తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ సన్నీ తన సోషల్ మీడియా ఖాతాలో…

Read More

Arshdeep Singh: 8 నెలల నిరీక్షణకు తెర.. T20లో అర్ష్‌దీప్ సింగ్ సెంచరీ..

శుక్రవారం జరిగిన ఆసియా కప్ 2025లో ఒమన్‌పై టీం ఇండియా 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తన 100వ T20I వికెట్‌ను చేరుకున్న అర్ష్‌దీప్ సింగ్‌కు ఈ మ్యాచ్ చిరస్మరణీయమైనదిగా నిలిచింది. ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరి ఓవర్ మొదటి బంతికే అతను తన 100వ వికెట్ తీసుకున్నాడు. ఈ ఘనత కోసం ఎనిమిది నెలలు వేచి ఉండాల్సి వచ్చింది. చివరికి 100 T20I వికెట్లు తీసిన మొదటి భారతీయ ఆటగాడిగా నిలిచాడు….

Read More

భర్తను హత్య చేసిన భార్య..

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : రంగారెడ్డి జిల్లా కోకాపేటలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా భార్య, భర్తపై కత్తితో దాడి చేసి హత్య చేసిన సంఘటన కలకలం రేపింది. మృతుడిని కృష్ణజ్యోతి బోరాగా గుర్తించగా, నిందితురాలు భార్య భారాకా బోరా అని పోలీసులు తెలిపారు. ఇద్దరూ అస్సాం రాష్ట్రానికి చెందిన వారుగా గుర్తించారు. స్థానికుల కథనం ప్రకారం.. కృష్ణజ్యోతి బోరా, భారాకా బోరా దంపతుల మధ్య వివాదం జరిగింది. ఇరువురి మధ్య వాగ్వాదం తీవ్రస్థాయికి చేరుకోవడంతో ఒకరిపై…

Read More

స్పెషల్‌ బస్సుల్లోనే చార్జీల సవరణ : టీజీఎస్‌ ఆర్టీసీ

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : టికెట్‌ చార్జీలు పెరిగాయనే ప్రచారంలో వాస్తవం లేదని, దసరా స్పెషల్‌ సర్వీసుల్లోనే చార్జీల సవరణ చేపట్టామని టీజీఎస్‌ ఆర్టీసీ శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. స్పెషల్‌ బస్సుల్లో మాత్రమే సాధారణ చార్జీలో 50 శాతం వరకు సవరణ అమల్లో ఉంటుందని తెలిపింది. ఆర్టీసీలో 2003 నుంచి ఈ పద్ధతి ఆనవాయితీగా వస్తున్నదని పేర్కొంది. ఇప్పుడే కొత్తగా చార్జీల సవరణ చేస్తున్నట్టు కొందరు దుష్ప్రచారం చేయడం మానుకోవాలని హితవు పలికింది. ప్రధాన పండుగలైన సంక్రాంతి, దసరా,…

Read More