Kurnool: బైక్ల మాయాజాలం: కోడుమూరు పోలీస్ స్టేషన్లో వెలుగులోకి కానిస్టేబుల్ అక్రమాలు..
Kurnool: కర్నూలు జిల్లా కోడుమూరు పోలీస్ స్టేషన్లో ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. పలు కేసుల్లో సీజ్ చేసిన బైక్లను కానిస్టేబుల్ జగదీష్ విక్రయించిన విషయం బయటపడింది. అయితే, బైక్ యజమానులు ఒరిజినల్ ఆర్సీ పత్రాలతో పోలీస్ స్టేషన్కు రాగానే ఈ వ్యవహారం బయటపడింది. గతంలో ఆదోని పీఎస్లో పనిచేసినపుడు కూడా జగదీష్పై ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నట్లు తెలుస్తుంది. Read Also: Arshdeep Singh: 8 నెలల నిరీక్షణకు తెర.. T20లో అర్ష్దీప్ సింగ్ సెంచరీ.. అయితే,…
