Headlines

నేటి నుంచి ఇండియన్‌ బ్యాంక్‌ అసెట్స్‌ ఫెయిర్‌

నవ తెలంగాణ – హైదరాబాద్‌ప్రభుత్వ రంగంలోని ఇండియన్‌ బ్యాంక్‌ ఆధ్వర్యంలో అసెట్స్‌ ఫెయిర్‌ 2025 20, 21 తేదీలలో(శని,ఆదివారాలు) ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు హైదరాబాద్‌లోని సోమజిగూడ, జయా గార్డెన్స్‌లో నిర్వహించనున్నారు.ఈ ఫెయిర్‌ను ఇండియన్‌ బ్యాంక్‌ హైదరాబాద్‌ జోనల్‌ మేనేజర్‌ శ్రీ కె. శ్రీనివాస్‌, మల్కాజిగిరి జోనల్‌ మేనేజర్‌ స్వర్ణ ప్రభా సుందరరారులు శనివారం ప్రారంభిస్తారని ఆ బ్యాంక్‌ విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఈ భారీ ఫెయిర్‌లో హైదరాబాద్‌, అమరావతి,…

Read More

పులిగుండాల జ్యూట్‌ బ్యాగులు అందరికీ ఆదర్శం

– ఖమ్మం అటవీ శాఖ ఉన్నతాధికారులను ప్రశంసించిన మంత్రి కొండా సురేఖనవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌ఖమ్మం జిల్లాలోని పులిగుండాల ఎకో టూరిజం కేంద్రంలో జ్యూట్‌ బ్యాగుల వాడకాన్ని తెలంగాణ అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అభినందించారు. రాష్ట్రంలోని అన్ని ఎకో టూరిజం సెంటర్లు ఈ పద్ధతిని అనుసరించాలని ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో ఖమ్మం జిల్లా నుంచి వచ్చిన అధికారులు, పలు సంస్థల బృందంతో మంత్రి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్లాస్టిక్‌ వినియోగాన్ని…

Read More

25న యధావిధిగా చలో సచివాలయం

– తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌(సీఐటీయూ)నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిర్దిష్టమైన ఉత్తర్వులు రానందున ఈ నెల 25న చలో సచివాలయం కార్యక్రమం యధావిధిగా ఉంటుందని తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌(సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర అధ్యక్షులు కె.సునీత, ప్రధాన కార్యదర్శి పి.జయలక్ష్మి తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆ యూనియన్‌ బృందంతో ప్రజావాణి నోడల్‌ అధికారి దివ్యదేవరాజన్‌ చర్చలు జరిపారు. తదనంతరం ఐసీడీఎస్‌ ప్రధాన కార్యదర్శి అనితా రామచంద్రన్‌తో సచివాలయంలో రెండో దఫా చర్చలు జరిగాయి….

Read More

అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ ఏకకాలంలో జరగాలి

– రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మెన్‌ డాక్టర్‌ వి.బాలకిష్టారెడ్డినవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌అభివృద్ధి చెందిన దేశాలు పర్యావరణ పరిరక్షణ వైపు మొగ్గు చూపుతుంటే, అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా పెట్టుకున్నాయని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మెన్‌ డాక్టర్‌ వి.బాలకిష్టారెడ్డి అన్నారు. అన్ని దేశాలు అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ఏకకాలంలో జరిగేటట్టు చూసుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వేదికగా గురు, శుక్ర రెండు రోజులు పాటు జరిగిన ‘ఉద్యాన రంగంపై పర్యావరణ మార్పులు ‘అనే…

Read More

ఏనుగు నరసింహారెడ్డికి హెచ్‌బీఎఫ్‌ శుభాకాంక్షలు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌భాషా సాంస్కృతిక శాఖ నూతన సంచాలకులుగా బాధ్యతలు స్వీకరించిన ఏనుగు నరసింహారెడ్డిని శుక్రవారం హైదరాబాద్‌లో హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ (హెచ్‌బీఎఫ్‌) అధ్యక్షులు, కవి డాక్టర్‌ యాకూబ్‌, ప్రధాన కార్యదర్శి ఆర్‌ వాసు, కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్‌, సాంబశివరావు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. The post ఏనుగు నరసింహారెడ్డికి హెచ్‌బీఎఫ్‌ శుభాకాంక్షలు appeared first on Navatelangana. ​నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌భాషా సాంస్కృతిక శాఖ నూతన సంచాలకులుగా బాధ్యతలు స్వీకరించిన ఏనుగు నరసింహారెడ్డిని…

Read More

తెలంగాణ నోట్లో ఆల్‌మట్టి

కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచి తెలంగాణ రైతాంగానికి మరణ శాసనం రాస్తుంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో జల్సాలు చేస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు మండిపడ్డారు. ఆల్మట్టి డ్యాం ఎత్తును 519 అడుగుల నుంచి 524 అడుగులకు పెంచాలని మూడు రోజుల కిందట కర్ణాటక మంత్రిమండలి నిర్ణయం తీసుకుంటే దున్నపోతు మీద వాన పడ్డట్టుగా సిఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని విరుచుకుపడ్డారు. కేవలం 100 టిఎంసీల కోసమే ఆల్మట్టి…

Read More

డబ్ల్యూహెచ్‌ఒతో మలబార్‌ గ్రూప్‌ ఒప్పందం

హైదరాబాద్‌ : సామాజిక బాధ్యత పట్ల తమ నిరంతర నిబద్ధతలో భాగంగా వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకున్నామని మలబార్‌ గ్రూప్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. ‘నర్చరింగ్‌ బిగినింగ్స్‌’ అనే కొత్త సిఎస్‌ఆర్‌ చొరవను ప్రారంభించినట్లు పేర్కొంది. పట్టణ ప్రాంతాల్లో వెనుకబడిన వర్గాల తల్లులు, పిల్లలకు పోషకాహారం అందించడంతో పాటు, వారి శ్రేయస్సుకు మద్దతు ఇవ్వడానికి, పిల్లల మానసిక మరియు మేధో వికాసానికి మద్దతు ఇవ్వడానికి ఈ ప్రాజెక్ట్‌ మద్దతును ఇవ్వనుందని మలబార్‌ గ్రూప్‌ చైర్మెన్‌…

Read More

మైనారిటీల సంక్షేమానికి రెండు పథకాలు

మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీల కలలు సాకారం చేసే దిశగా అడుగులు వేస్తోందని, ఎవరూ వెనుకబడకుండా అందరికీ సమా న అవకాశాలు ఇవ్వడమే తమ సంకల్పమని ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దివ్యాంగులు, వృద్ధులు, ట్రాన్స్‌జెండర్ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వెల్లడించారు. తెలంగాణ మైనారిటీల సంక్షేమం కో సం కాంగ్రెస్ ప్రభుత్వం మరో చారిత్రాత్మక అడుగు వేసిందని అన్నారు. సచివాలయంలో రెండు కొత్త పథకాలను శుక్రవారం లాంచనంగా ఆయన ప్రారంభిం చారు. ఇందిరమ్మ…

Read More

ఫిరాయింపు ఎంఎల్‌ఎలకు మళ్లీ నోటీసులు

మన తెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేక ప్రతినిధి: ‘మీ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరినట్లు మీ వద్ద ఇంకా ఏమైనా ఆధారాలు ఉన్నాయా?’ అని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ బిఆర్‌ఎస్‌కు నోటీసు పంపించారు. అదే విధంగా ఫిరాయింపు ఎమ్మెల్యేలకు కూడా స్పీకర్ కార్యాలయం నుంచి శుక్రవారం నోటీసులు జారీ అయ్యాయి. తాము పార్టీ మారలేదు, బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతున్నామని అనడానికి ఇంకా మీ వద్ద ఇంకా ఏమైనా ఆధారాలు ఉన్నాయని ఎమ్మెలకు పంపించిన నోటీసులలో స్పీకర్ పేర్కొన్నట్టు తెలిసింది. కాగా…

Read More

ఐఫోన్ కోసం బారులు..బారులు

ముంబై: యాపిల్‌కు చెందిన ఐఫోన్లకు క్రేజ్ అంతా ఇంతా కాదు. యాపిల్ తన కొత్త ఐఫోన్ 17 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను శుక్రవారం అధికారికంగా విక్రయించడం ప్రారంభించింది. ఈ ఫోన్ల కోసం ముంబై, న్యూఢిల్లీ, బెంగళూరు, పుణె నగరాల్లో యాపిల్ స్టోర్ల వద్ద జనం బారులు తీరారు. ఉదయం ఐఫోన్లు కొనుగోలు చేయడానికి లైన్లో నిలబడిన సమయంలో కొంతమంది మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో భద్రతా సిబ్బంది జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. దేశంలోని నాలుగు అధికారిక యాపిల్ స్టోర్ల…

Read More