Headlines

చివరికి.. ధర్మమే గెలుస్తుంది

అర్జున్‌, ఐశ్వర్య రాజేష్‌ లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్న ‘ముఫ్టీ పోలీస్‌’ చిత్రాన్ని నిర్మాత జి.అరుల్‌ కుమార్‌ సమర్పణలో జి.ఎస్‌.ఆర్ట్స్‌ నిర్మిస్తోంది. నూతన దర్శకుడు దినేష్‌ లెట్చుమనన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్ర టీజర్‌ విడుదలైంది. ‘క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ టీజర్‌ థ్రిల్లింగ్‌ సన్నివేశాలతో అంచనాలను పెంచింది. సోషల్‌ మీడియా అంతటా ప్రేక్షకుల నుండి ప్రశంసలను అందుకుంది. ‘కొన్నిసార్లు చట్టాన్ని దాటి న్యాయం ఉం టుంది. ఇంకొన్ని సార్లు న్యాయాన్ని దాటి ధర్మం ఉంటుంది. కానీ మొత్తం…

Read More

జురెల్‌, పడిక్కల్‌ భారీ శతకాలు

తొలి అనధికారిక టెస్టు డ్రా లక్నో: ఆస్ట్రేలియా-ఎతో జరిగిన తొలి అనధికారిక టెస్ట్‌ డ్రా అయ్యింది. ఆస్ట్రేలియా-ఎ బౌలర్లను ఉతికారేసిన దేవ్‌దత్‌ పడిక్కల్‌(150), వికెట్‌ కీపర్‌ ధ్రువ్‌ జురెల్‌(140) భారీ శతకాలతో మెరిసారు. దీంతో భారత్‌-ఎ జట్టు తొలి ఇన్నింగ్స్‌ను 7వికెట్ల నష్టానికి 531 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. చివరిరోజు ఆట ముగిసేసమయానికి ఆసీస్‌ వికెట్ల కోల్పోకుండా 56 పరుగులు చేసింది. దాంతో ఇరుజట్ల మధ్య జరిగిన తొలి అనధికారిక టెస్టు డ్రాగా ముగిసింది. ఏక్నా…

Read More

ఈడీ దూకుడు

మద్యం కుంభకోణంపై విస్తృత తనిఖీలు . రెండోరోజూ దేశవ్యాప్తంగా 20 ప్రాంతాల్లో సోదాలు. రూ.175 కోట్ల బంగారు నాణేల కొనుగోలుపైనా ఆరా. కీలక దస్త్రాలు, లెక్కల్లో చూపని రూ.38 లక్షల నగదు స్వాధీనం విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : ఏపీ మద్యం కుంభకోణం కేసులో మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద ఈడీ రెండోరోజు కూడా దేశవ్యాప్తంగా 20 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించింది. ఈకేసులో నిందితులకు సంబంధించిన సంస్థలు, కార్యాలయాలపై హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, తంజావూరు, సూరత్‌, రాయ్‌పుర్‌,…

Read More

ఓబుళాపురం మైనింగ్‌అక్రమాలపై కమిటీ

విశ్రాంత న్యాయమూర్తి సుధాంశు ధులియా నేతృత్వం. మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలి. సుప్రీం కీలక ఆదేశాలు న్యూదిల్లీ: ఓబుళాపురం మైనింగ్‌ అక్రమాల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఓబుళాపురం గనుల లీజు సరిహద్దులు గుర్తించి… ఎంతమేర ఇనుప ఖనిజం అక్రమ తవ్వకాలు చేశారో తేల్చేందుకు విశ్రాంత న్యాయమూర్తి సుధాంశు ధులియా నేతృత్వంలో సుప్రీంకోర్టు కమిటీ ఏర్పాటు చేసింది. గతంలో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సీజేఐ ధర్మాసనం… ఏడుగురితో కమిటీని నియమించింది. కమిటీ…

Read More

Off The Record : నామినేటెడ్ పోస్ట్ కోసం పవన్ కళ్యాణ్, బాలకృష్ణ పోటీ పడ్డారా?

కూటమి ప్రభుత్వంలో ఓ నామినేటెడ్‌ పోస్ట్‌ కోసం పవన్‌కళ్యాణ్‌, బాలకృష్ణ పోటీ పడ్డారా? నా మనిషికి కావాలంటే… నా మనిషికి అంటూ… వత్తిడి పెంచారా? మాంఛి సినిమా కథను తలపించిన ఆ ఎపిసోడ్‌లో చివరికి బాలయ్యదే పైచేయి అయిందా? రెండు పెద్ద తలకాయలు అంతలా తలపడ్డ ఆ పోస్ట్‌ ఏది? డిప్యూటీ సీఎంను కాదని ఎమ్మెల్యే మనిషికి ఎలా ఫైనల్‌ అయింది? ఏపీలో కూటమి ప్రభుత్వం తాజాగా ముఖ్యమైన దేవాలయాలకు పాలక మండలి ఛైర్మన్స్‌ను నియమించింది. శ్రీశైలం,…

Read More

వైద్యకళాశాలల ప్రైవేటీకరణపై దద్దరిల్లిన మండలి

. పీపీపీ విధానంపై వైసీపీ నిరసన. అధికార, ప్రతిపక్ష సభ్యుల నినాదాలతో గందరగోళం. కొనసాగిన వాయిదాల పర్వం విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ, పీపీపీ విధానంపై నిరసనలతో శాసన మండలి దద్దరిల్లింది. తొలిరోజు యూరియా కొరతపై గళం విప్పిన ఎమ్మెల్సీలు రెండో రోజు గురువారం వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై నిరసనకు దిగారు. ప్లకార్డులతో ప్రదర్శనగా మండలిలోకి వచ్చారు. అనంతరం చైర్మన్‌ కొయ్యే మోషెన్‌రాజు వచ్చిన వెంటనే ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ, పీపీపీ విధానాన్ని…

Read More

12,452 పోలీసు ఉద్యోగాల భర్తీకి కసరత్తు..!

పోలీస్ శాఖలో భారీ సంఖ్యలో ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం వేగంగా కసరత్తు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ కేటగిరీలలో కలిపి మొత్తం 12,452 పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ మేరకు పోలీస్ శాఖ తమ విభాగంలోని ఖాళీల వివరాలతో కూడిన సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. పోలీస్ ఉన్నతాధికారులు ఆర్థిక శాఖకు అందించిన నివేదిక ప్రకారం, రాష్ట్రంలో ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేయాల్సిన పోస్టులు…

Read More

ప్రముఖ అస్సామీ గాయకుడు జుబిన్ గార్గ్ కన్నుమూత

ఇమ్రాన్ హష్మీ సినిమా ‘గ్యాంగ్‌స్టర్’ లోని ఫేమస్ సాంగ్ ‘ యా అలీ’ని ఆలపించి అశేష ప్రజాదరణ పొందిన ప్రముఖ అస్సామీ గాయకుడు జుబిన్ గార్గ్ ( 52 )శుక్రవారం తుదిశ్వాస విడిచారు. అసోంకు చెందిన ఈ ప్రముఖ గాయకుడు సింగపూర్‌లో స్కూబా డైవింగ్ చేస్తుండగా జరిగిన ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై చికిత్సపొందుతూ మృతి చెందారు. ఆయన అకాల మరణంతో సంగీత ప్రపంచం, అభిమానుల్లో విషాదం నెలకొంది. జుబిన్ గార్గ్ మరణానికి దేశ వ్యాప్తంగా ప్రజలు,…

Read More

సాగునీటి ప్రాజెక్టులకురూ.60 వేల కోట్లు

సమర్థ నీటి నిర్వహణతోనే అభివృద్ధి. ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టులు. అసెంబ్లీలో చంద్రబాబు విశాలాంధ్ర బ్యూరో- అమరావతి: సమర్థ నీటి నిర్వహణతో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో నీటి సమర్ధ నిర్వహణ అంశంపై శుక్రవారం అసెంబ్లీలో చర్చ జరిగింది. చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో జలవనరుల ప్రాజెక్టుల కోసం కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు చేసిన పనులను వివరించారు. భవిష్యత్తులో ఏమేం చేయబోతున్నామనేది తెలిపారు. నీటిపారుదల రంగానికి సంబంధించిన…

Read More

పుతిన్‌ నిరాశపరిచారు

రష్యాపై ఆంక్షలకు బ్రిటన్‌ అంగీకారంచమురు కొనుగోళ్లు ఆగితేనే యుద్ధానికి తెర: ట్రంప్‌ వాషింగ్టన్‌: ఉక్రెయిన్‌తో యుద్ధం ఆపే విషయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ తనను నిరాశపరిచారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. ‘ఆయన నన్ను బాగా నిరాశపరిచారు. అనేక మందిని చంపుతున్నారు. అంతకంటే ఎక్కువగా సొంత వాళ్లనూ కోల్పోతున్నారు. ఉక్రెయిన్‌తో పోల్చుకుంటే రష్యా సైనికులే అధికంగా మరణిస్తున్నారు’ అని తెలిపారు. రష్యా`ఉక్రెయిన్‌ యుద్ధం ఆపడం అనుకున్నంత సులువు కాదని ట్రంప్‌ అంగీకరించారు. అయితే అధ్యక్షుడి…

Read More