చివరికి.. ధర్మమే గెలుస్తుంది
అర్జున్, ఐశ్వర్య రాజేష్ లీడ్ రోల్స్లో నటిస్తున్న ‘ముఫ్టీ పోలీస్’ చిత్రాన్ని నిర్మాత జి.అరుల్ కుమార్ సమర్పణలో జి.ఎస్.ఆర్ట్స్ నిర్మిస్తోంది. నూతన దర్శకుడు దినేష్ లెట్చుమనన్ దర్శకత్వం వహించిన ఈ చిత్ర టీజర్ విడుదలైంది. ‘క్రైమ్ థ్రిల్లర్గా రూపొందిన ఈ టీజర్ థ్రిల్లింగ్ సన్నివేశాలతో అంచనాలను పెంచింది. సోషల్ మీడియా అంతటా ప్రేక్షకుల నుండి ప్రశంసలను అందుకుంది. ‘కొన్నిసార్లు చట్టాన్ని దాటి న్యాయం ఉం టుంది. ఇంకొన్ని సార్లు న్యాయాన్ని దాటి ధర్మం ఉంటుంది. కానీ మొత్తం…
