Headlines

పెద్ద‌ల బాధ్య‌త పిల్లల‌కు లేదా

పిల్లల బాధ్యత తల్లిదండ్రులది అయినప్పుడు తల్లి దండ్రుల బాధ్యత పిల్లలది కాదా! అంటే ‘కాదు’ అనే అంటున్నారు కొంత మంది యువత. మరికొందరైతే ‘మేమైనా వాళ్లని కని పెంచమన్నామా? విద్యా బుద్దులు నేర్పించమని అడిగామా? వాళ్లకు పిల్లలు కావాలి కాబట్టి కన్నారు. కన్నారు కాబట్టి పెంచారు. మామూలుగా పెంచితే సమాజంలో వారి పరువు పోతుందనే ఉద్దేశంతో చదివించారు. అందులో మా తప్పేముంది’ అనే వారు కూడా ఉన్నారు. ఇప్పుడిదంతా ఎందుకు చెబుతున్నానంటే అలాంటి కేసు గురించే ఈరోజు…

Read More

జిడ్డు వదలాలంటే..

వంట వండే పాత్రల్ని ఎప్పటికప్పుడు క్లీన్‌ చేసుకుంటాం. కానీ, నూనెలు స్టోర్‌ చేసే క్యాన్‌లు గిన్నెలు, నెలలు గడిచినా పెద్దగా క్లీన్‌ చేయం. దీంతో అవి కాస్తా జిడ్డుగా మారతాయి. ఇందులో ఆయిల్‌ క్యాన్‌ గురించి చెప్పాల్సిన పనేలేదు. ఎంత తోమినా జిడ్డు అంత తొందరగా వదలదు. రెగ్యులర్‌గా తోమినా మరకలు కొన్ని అలానే ఉండిపోతాయి. దీంతో విసిగిపోయి చాలా మంది క్యాన్స్‌నే మార్చేస్తారు. కానీ, చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే… జిడ్డు పట్టిన ఆయిల్‌ క్యాన్లు…

Read More

Devi Navaratrulu 2025: ఇంద్రకీలాద్రిలో తొలిరోజు బాలా త్రిపుర సుందరీగా అమ్మవారు.. ఇలా చేస్తే పుణ్యం..

Devi Navaratrulu 2025: ఇంద్రకీలాద్రిలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రోజుకో అవతారంలో అమ్మవారిని ప్రత్యేక అలంకరణలతో పూజిస్తారు. తొలిరోజు శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవిగా అమ్మవారు దర్శనం ఇస్తారు. బాలా త్రిపుర సుందరీ అలంకారం తొలిరోజు బాలా త్రిపుర సుందరీ అలంకారంలో అమ్మవారిని లేత గులాబి రంగు చీరతో అలంకరిస్తారు. త్రిపుర సుందరీ దేవికి ఇష్టమైన తుమ్మి పూవులతో పూజలు చేస్తారు. బెల్లపు పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. రవికుల గుడ్డ దానం చేస్తే పుణ్యం వస్తుందని…

Read More

మణిపూర్‌లో సాయుధ ముఠా కాల్పులు

మణిపూర్‌లో శుక్రవారం గుర్తుతెలియని సాయుధులు తెగబడ్డారు. బిష్ణుపూర్ జిల్లాలో సాయుధులు కాపుకాసి అస్సాం రైఫిల్స్ కాన్వాయ్‌పై జరిపిన కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి చెందారు.అయిదుగురు గాయపడ్డారు. ఇంఫాల్ నుంచి వాహనశ్రేణి వెళ్లుతుండగా నంబోయి సబాల్ లీకాయ్ వద్ద దాడి ఘటన జరిగింది. ఈ ప్రాంతం రాజధాని ఇంఫాల్ శివార్లలోనే ఉంది. అక్కడి నంబోల్ బేస్ నుంచి కాన్వాయ్ వెళ్లుతుండగా సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో సాయుధులు దాడికి దిగారు. ఇంఫాల్, చురాచంద్‌పూర్ మధ్యలోనే ఈ దాడి ఘటన…

Read More

Cyber Fraud : వృద్ధుడి ఆధార్ కార్డు మానవ అక్రమ రవాణా కేసుల్లో

సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఈ మధ్య వృద్ధులే లక్ష్యంగా అందినకాడికి దోచేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో సైబర్ నేరగాళ్ల ఆటకు మరో వృద్ధుడు దారుణంగా మోసపోయాడు. అతని వద్ద నుంచి ఏకంగా రూ. 80 లక్షలు కొట్టేశారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో 3 రోజులు ఇంట్లో నుంచి బయటకు రాకుండా చేసేశారు. డిజిటల్ అరెస్ట్.. ఇది సైబర్ క్రిమినల్స్‌కు చాలా కీలకమైన పదం. దీన్ని ఉపయోగించి అమాయకులైన వారిని టార్గెట్ చేస్తున్నారు. వారి బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు….

Read More

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు

ఆటో డ్రైవర్, ప్రయాణికుడికి గాయాలుపరారీలో లారీ, డ్రైవర్మరో ప్రమాదంలో బీహార్ కార్మికుడికి గాయాలునవతెలంగాణ- నెక్కొండద్విచక్ర వాహనం లారీని ఓవర్ టేక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించే యత్నంలో లారీ ఢీకొని న ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా మరో వ్యక్తి తీవ్ర గాయాలైన సంఘటన వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అప్పర్రావుపేట శివారులో శుక్రవారం రాత్రి జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… వరంగల్ జిల్లా ఖానాపురం మండలం మంగళవారిపేట శివారు…

Read More

సరదా కోసం ప్రాణాలు తీసుకోవద్దు:నటుడు అబ్బవరం కిరణ్

సరదా, ఎంజాయ్‌మెంట్ కోసం ఇతరుల ప్రాణాలు బలితీసుకోవద్దని సినీ నటుడు కిరణ్ అబ్బవరం అన్నారు. హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ (హెచ్‌సిఎస్‌సి), హైదరాబాద్ సిటీ పోలీసులు సంయుక్తంగా జల విహార్, నెక్లెస్ రోడ్ నిర్వహిస్తున్న ట్రాఫిక్ సమ్మిట్ – 2025లో శుక్రవారం ఆయన పాల్గొన్నారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ సమ్మిట్‌లో పాలసీ మేకర్లు, పరిశ్రమ ప్రముఖులు, ట్రాఫిక్ నిపుణులు, శాసనసభ సభ్యులు, విద్యావేత్తలు పాల్గొని నగర రవాణా, రోడ్డు భద్రతకు సంబంధించిన సవాళ్లు, పరిష్కారాలపై…

Read More

బాధిత కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే పుట్ట పరామర్శ.

నవతెలంగాణ – మల్హర్ రావు.మండలంలోని ఎడ్లపల్లి గ్రామానికి చెందిన పంతకాని వెంకటి,రుద్రవేని రాజయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విషయాన్ని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మదుకర్ తెలుసుకొని శుక్రవారం బాధిత కుటుంబాలను పరమర్షించి,వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కుంభం రాఘవరెడ్డి,మాజీ జడ్పీటీసీ గోనె శ్రీనివాస్ రావు,మండల సోషల్ మీడియా ఇంచార్జి అక్కినవేని సుమన్,మాజీ ఉప సర్పంచ్ లు రాజేశ్వర్ రావు పాల్గొన్నారు The post బాధిత…

Read More

ఓపెన్ స్కూల్…దరఖాస్తులకు ఆహ్వానం.!

మండల ఇంచార్జి ఎంపిఎం…రవిందర్నవతెలంగాణ – మల్హర్ రావు.తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టిఓఎస్ఎస్) ద్వారా విద్యా సంవత్సరం 2025-26కు సంబంధించిన 10వ తరగతి,ఇంటర్మీడియట్ ప్రవేశాలకు తేదీ ఈనెల 24 వరకు ప్రభుత్వం పొడిగించినట్లుగా మండల ఇంచార్జి ఏపీఎం రవిందర్ తెలిపారు.ఇందుకుగాను దరఖాస్తులకు ఆహ్వానం పలికినట్లుగా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.10వ తరగతి చదవడానికి ఆగస్టు 31 2025 నాటికి 14 సంవత్సరాలు పూర్తి చేసినవారు,ఇంటర్మీడియట్ చదవడానికి 10వ తరగతి పాస్ అయినవారు, కనీసం 15 సంవత్సరాలు వయస్సు…

Read More

Asia Cup 2025: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్.. టీమిండియా స్కోరు ఎంతంటే?

Asia Cup 2025: ఆసియా కప్‌లో భాగంగా ఇవాళ భారత్, ఒమన్ మధ్య అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతోంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 188/8 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో అభిషేక్ శర్మ 38, శుభ్‌మన్ గిల్ 5, సంజు శాంసన్ 56, హార్దిక్ పాండ్యా 1, అక్షర్ పటేల్ 26, శివమ్ దూబే 5, తిలక్ వర్మ 29, హర్షిత్ రాణా 13 (నాటౌట్), అర్ష్‌దీప్ సింగ్…

Read More