Headlines

Fruad: దండంరా దూత.. భార్య, ప్రియురాలితో కలిసి.. న్యూడ్ వీడియోలతో బ్లాక్ మెయిల్.. రూ.3.8 కోట్లు వసూలు

ఈజీగా డబ్బు సంపాదించేందుకు అడ్డదార్లు తొక్కుతున్నారు కొందరు వ్యక్తులు. తాజగా కర్నూలులో ఘరానా మోసం వెలుగుచూసింది. ఓ వ్యక్తి తన భార్య ప్రియురాలితో కలిసి న్యూడ్ వీడియోలతో బ్లాక్ మెయిల్ కు పాల్పడ్డాడు. ఆన్ లైన్ లో న్యూడ్ వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురు నిందితులను కర్నూలు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు తెలంగాణ నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి కి చెందిన భార్య భర్త మల్లేష్, మేరీ, మల్లేష్…

Read More

ప్రజల భద్రత కోసమే కార్డెన్ సర్చ్

– కాటారం డిఎస్పి ఏ. సూర్యనారాయణ….నవతెలంగాణ – కాటారంప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకే కార్డెన్‌సర్చ్‌ నిర్వహిస్తున్నామని కాటారం డిఎస్పి ఏ. సూర్యనారాయణ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ శ్రీ కిరణ్ ఖరే IPS గారి ఆదేశాల మేరకు శుక్రవారం తెల్లవారు జామున కాటారం మండలం కొత్తపల్లిలో డిఎస్పీ మరియు CI నాగార్జున రావు, ఆధ్వర్యంలో 65 మంది పోలీసు సిబ్బందితో కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహించారు. ఈ తనిఖీలలో సరైన పత్రాలు, నెంబర్ ప్లేట్ లేని 12…

Read More

Off The Record : పుట్టా మధుకర్ విగ్రహాల రాజకీయం వెనుక అసలు కథేంటి?

ఇరకాటంలోపడ్డానని డిసైడైపోయిన ఆ మాజీ ఎమ్మెల్యే ఇక ఏదైతే అదవుతుందని అనుకుంటూ… అటాకింగ్‌ మోడ్‌లోకి వచ్చేశారా? పాలిటిక్స్‌లో ప్రాథమిక సూత్రాన్ని గట్టిగా ఒంటబట్టిండుకున్న సదరు లీడర్‌ ఇప్పుడు మహనీయుల విగ్రహాలంటూ కొత్త రాగం అందుకున్నారా? తన రాజకీయ సౌలభ్యం కోసం వాళ్ళని కూడా వాడేస్తున్నాడా? ఎవరా మాజీ ఎమ్మెల్యే? ఆయన మొదలుపెట్టిన నయా రాజకీయం ఏంటి? మంథని నియోజకవర్గం… గోదావరి తీరాన్ని అనుకుని ఓ మూలన ఉన్నా…పొలిటికల్‌గా ఎప్పుడూ అందరి నోళ్లలో నానుతూ ఉండటం ఈ మంత్రపురి…

Read More

Onion Farmers: ఉల్లి రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. హెక్టార్‌కి 50వేలు..

Onion Farmers: ఏపీలో ఉత్తి రైతులకు సీఎం చంద్రబాబు అండగా నిలిచారు. ఉల్లి పండించిన ప్రతీ రైతుకు హెక్టార్ కు రూ.50 వేలు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ఉల్లి రైతుల సమస్యలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు.. దాదాపు రూ.100 కోట్ల అదనవు భారాన్ని భరించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఉల్లిని ప్రభుత్వం కొనుగోలు చేయదనే ఆందోళన రైతులకు అవసరం లేదని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఉల్లికి ధర తగ్గిందనే ఆందోళన ఇక…

Read More

సిబిఐకి ఫోన్ ట్యాపింగ్ కేసు…?

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసును సిబిఐకి అప్పగించాలని యోచిస్తోన్నట్టు తెలిసింది. ఢిల్లీలో శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేసిన సందర్భంలోనూ పరోక్షంగా ఇందుకు సంకేతాలు ఇవ్వడం గమనార్హం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఎస్‌ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు బృందం మావోయిస్టుల సమాచారం సాకుతో ఇతరుల ఫోన్ నెంబర్లు ట్యాపింగ్ కోసం టెలికాం రెగ్యులేటరీ అథారిటీకి తప్పుడు…

Read More

‘ఓజీ’ ప్రీమియర్‌కు తెలంగాణ సర్కార్ అనుమతి

ఈ నెల 25న పవన్‌కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ చిత్రం విడుదలవ్వనుంది. ‘ఓజీ’ చిత్ర బృందం విజ్ఞప్తి మేరకు టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు జీవో విడుదల చేసింది. ఈ నెల 24న రాత్రి 9 గంటలకు ప్రీమియర్‌కు అవకాశమిచ్చింది. దాని టికెట్ ధర జిఎస్‌టితో కలిపి రూ.800, సినిమా విడుదల రోజు సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 4 వరకు టికెట్ ధరల పెంపునకు వీలు కల్పించింది. సింగిల్…

Read More

Poker Players: ఒరేయ్ ఆజాము లగెత్తరోయ్.. చెట్ల పొదల్లో పేకాటరాయుళ్లు.. డ్రోన్ ను చూసి..

డ్రోన్ కెమెరాలతో పేకాటరాయుళ్ల బరతం పడుతున్నారు ఏపీ పోలీసులు. గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్నవారిని డ్రోన్ ద్వారా గుర్తించి చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా గుంటూరు జిల్లా తెనాలిలో డ్రోన్ కెమేరాతో పేకాటరాయుళ్ల ఆట కట్టించారు పోలీసులు. తెనాలి రూరల్ మండలం సంగంజాగర్లమూడిలో కొందరు వ్యక్తులు పేకాట ఆడేందుకు సిద్ధమయ్యారు. రైల్వే ట్రాక్ సమీపంలో చెట్ల పొదల్లో పేకాటరాయుళ్లు అంతా ఒక్కచోటుకి చేరారు. Also Read:Operation Sindoor: ‘‘సిందూర్’’ దెబ్బ గట్టిగానే తాకింది.. పీఓకే నుంచి మకాం మారుస్తున్న…

Read More

HYD GOLD SMUGGLING: అనుమానాస్పదంగా కనిపించిన రెండు బ్యాగులు.. అందులో రూ. 3.36 కోట్ల విలువైన బంగారం

బంగారం ధర ఆకాశాన్నంటుతోంది. లక్ష రూపాయలకు మించిపోయి చుక్కలు చూపిస్తోంది. దీంతో విదేశాల్లో తక్కువ ధరకు దొరికే బంగారాన్ని అక్రమంగా తీసుకు వచ్చి తెలుగు రాష్ట్రాల్లో విక్రయించేందుకు కొంత మంది కేటుగాళ్లు ప్లాన్ చేశారు. కానీ ఎయిర్ పోర్టులో దిగీదిగగానే.. DRI అధికారులను చూసి బంగారాన్ని వదిలేసి వెళ్లారు. తర్వాత ఆయా వ్యక్తులను DRI అధికారులు అరెస్ట్ చేశారు. నిత్యం ధర పెరుగుతున్న పసిడి ఇప్పుడు లాభసాటి వ్యాపారం. అంతర్జాతీయంగా ధరలు పెరిగినా సరే.. సౌదీ అరేబియా,…

Read More

OG : తెలంగాణలో ఓజీ ప్రీమియర్స్.. టికెట్ రేట్ల పెంపు

OG : పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ హీరోగా వస్తున్న ఓజీ సినిమా టికెట్ రేట్ల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. అంతే కాకుండా ప్రీమియర్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెప్టెంబర్ 24న రాత్రి 9గంటలకు స్పెషల్ ప్రీమియర్ షోలు ఉండనున్నాయి. ప్రీమియర్స్ రోజు టికెట్ ధర రూ.800గా నిర్ణయంచారు. ఇక సినిమా రిలీజ్ అయ్యాక పది రోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకునే ఛాన్స్ ఇచ్చారు. సింగిల్ స్క్రీన్ మీద రూ.100, మల్టీఫ్లెక్స్…

Read More