Headlines

Tunnel Review: ‘టన్నెల్’ రివ్యూ

భాష ఏదైనా థ్రిల్లర్ సినిమా అంటే ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారు. ఈ క్రమంలోనే అధర్వ మురళి హీరోగా లావణ్య త్రిపాఠి హీరోయిన్గా రవీంద్ర మాధవ డైరెక్షన్లో టన్నెల్ అనే సినిమా రూపొందింది. తమిళంలో తనల్ పేరుతో రిలీజ్ అయిన సినిమాని తెలుగులో టన్నెల్ పేరుతో రిలీజ్ చేశారు. ఈ మూవీ ఎలా ఉందో ఓ సారి రివ్యూలో చూద్దాం. కథ ఏమాత్రం బాధ్యతలు లేకుండా ఉండే యువకుడు (అథర్వా మురళీ) అను (లావణ్య త్రిపాఠి) ప్రేమలో పడతాడు….

Read More

Devi Navaratrulu 2025: నవరాత్రులలో ఇంద్రకీలాద్రి దుర్గమ్మ అలంకరణలు.. ఏయే అవతారాల్లో పూజిస్తారో తెలుసా?

Devi navaratrulu 2025: ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ప్రతి ఏడాది నవరాత్రి వేడుకలు ఎంతో వైభవంగా జరుగుతాయి. ఇంద్రకీలాద్రిలోని దుర్గమ్మకు ప్రతిరోజు ప్రత్యేక అలంకరణలు చేస్తారు. సెప్టెంబరు 22 నుంచి శరన్నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. ఒక్కోరోజు ఒక్కో అవతారం ఎత్తి మహిషాసురుడు అనే రాక్షసుడిని దుర్గామాత సంహరించింది. చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా దసరా పండుగను జరుపుకుంటారు. (Devi navaratrulu 2025) Also Read: గొప్ప తేజస్సు ఉన్న అమ్మవారు ఏకవీరా దేవి.. తమలపాకు, వక్కలను నూరి…

Read More

Off The Record : మంత్రి కందుల దుర్గేష్ పుట్టిన రోజు వేడుకలు కూటమిలో కుంపట్లు రాజేశాయా?

ఆ మంత్రి గారి పుట్టినరోజు వేడుకలు కూటమిలో కుంపట్లు రాజేశాయా? ఏకంగా రెండు నియోజకవర్గాల్లో అగ్గి అంటుకుందా? ఇన్నాళ్ళు అంతర్గతంగా రగిలిపోతున్న రెండు వర్గాలు దొరికిందే ఛాన్స్‌ అన్నట్టు ఇప్పుడు చెలరేగుతున్నాయా? మంత్రి బర్త్‌ డే అయితే… కూటమి కేడర్‌ కొట్టుకోవాల్సిన అవసరం ఏముంది? బ్యాక్‌గ్రౌండ్‌ స్టోరీ ఏంటి? ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పుట్టిన రోజు వేడుకలు తూర్పుగోదావరి జిల్లా కూటమిలో చిచ్చుపెట్టాయట. ముఖ్యంగా ఆయన ప్రాతినిధ్యం ఉన్న రెండు అసెంబ్లీ…

Read More

Vikarabad Land Scam: దర్జాగా.. కబ్జా! రూ.5 కోట్ల భూమిని కేవలం రూ.5 లక్షలకే కొట్టేశారు..

Vikarabad Land Scam: భూమి.. కనిపిస్తే చాలు గద్దల్లా తన్నుకుపోతున్నారు. అమాయకుల భూములైతే.. నయానో భయానో భయపెట్టి.. ఎంతో కొంత చేతిలో పెట్టి లాగేసుకుంటున్నారు. వికారాబాద్ జిల్లా రాకంచెర్లలో సరిగ్గా ఇలాగే జరిగింది. 5 కోట్ల రూపాయల భూమిని కేవలం 5 లక్షలకే కొట్టేశారు. కొడుకుకు తెలియకుండా తల్లి వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. భూమి కోసం అడిగితే రౌడీయిజం చేస్తున్నారు. చివరికి బాధితులు పోలీసులను ఆశ్రయించారు. READ ALSO: Adulterated Ghee: కల్తీ నెయ్యి తయారీ కేంద్రాలపై…

Read More

Operation Sindoor: ‘‘సిందూర్’’ దెబ్బ గట్టిగానే తాకింది.. పీఓకే నుంచి మకాం మారుస్తున్న ఉగ్రవాదులు..

Operation Sindoor: పాకిస్తాన్ ఉగ్రవాదులకు ‘‘ఆపరేషన్ సిందూర్’’ దెబ్బ గట్టిగానే తాకినట్లు ఉంది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా, పీఓకేతో పాటు పాకిస్తాన్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో 100కు పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. మురిడ్కే లోని లష్కరే తోయిబా, బహవల్పూర్‌లోని జైషే మహ్మద్ ప్రధానకార్యాలయాలను పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో, పీఓకేతో పాటు భారత సరిహద్దుల్లోని ఉగ్రవాద శిబిరాలను వేరే ప్రాంతాలకు షిఫ్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్…

Read More

22 రోజుల్లో 260 కోట్లు..కానీ తెలుగు లో ‘కొత్త లోక’ కి వచ్చిన వసూళ్లు ఇంతేనా?

Lokah Movie Collection: ఈ ఏడాది బాక్స్ ఆఫీస్ వద్ద సర్ప్రైజ్ హిట్స్ గా నిల్చినవి చాలానే ఉన్నాయి. కచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది అనుకున్న సినిమాలు అట్టర్ ఫ్లాప్ అవ్వగా, అసలు ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన సినిమాలు మాత్రం ఆడియన్స్ మైండ్ బ్లాక్ అయ్యేలా చేశాయి. అలాంటి చిత్రాల్లో ఒకటి ‘లోక'(Lokah Movie). మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం లో కళ్యాణి ప్రియదర్శన్(Kalyani Priyadarshan) ప్రధాన పాత్ర…

Read More

Adulterated Ghee: కల్తీ నెయ్యి తయారీ కేంద్రాలపై టాస్క్ ఫోర్స్, ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు..

డబ్బు మాయలో పడి ఎంతటి దారుణాలకైనా తెగబడుతున్నారు కొందరు వ్యక్తులు. ముఖ్యంగా ఆహార పదార్థాలను కల్తీ చేస్తూ డబ్బు సంపాదిస్తున్నారు. కల్తీ ఆహార పదార్థాలు ప్రజల ఆరోగ్యాలపై చెడు ప్రభావం చూపిస్తున్నాయి. సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ అడ్డుకట్ట పడడం లేదు. తాజాగా విశాఖ నగరంలో కల్తీ నెయ్యి తయారీ కేంద్రాలపై టాస్క్ ఫోర్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పూర్ణమార్కెట్ ఏరియాలో నకిలీ నెయ్యి తయారీ డెన్స్ గుర్తించారు. ముఠా లాడ్జి లలో రూమ్స్…

Read More

New Schemes: ఒక్కొక్కరికి 50వేలు, మోపెడ్స్.. తెలంగాణలో మరో రెండు కొత్త పథకాలు.. అర్హులు వీరే.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

New Schemes: తెలంగాణలో మరో రెండు కొత్త పథకాలు ప్రారంభమయ్యాయి. మైనార్టీల సంక్షేమం కోసం ఈ రెండు కొత్త స్కీమ్స్ ప్రారంభించింది రేవంత్ సర్కార్. ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన పేరుతో ఒంటరి మహిళల కోసం ఒక స్కీమ్ తీసుకొచ్చింది. ఈ స్కీమ్ కింద వితంతువులు, విడాకులు పొందిన మహిళలు, అనాథ, అవివాహిత మహిళలకు స్వయం ఉపాధి కోసం రూ.50 వేల ఆర్థిక సాయం అందించనుంది ప్రభుత్వం. ఇక రెండో స్కీమ్ ‘రేవంతన్న కా సహారా –…

Read More

‘కిష్కింధపురి’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు..ఊహించని ర్యాంపేజ్ ఇది!

Kiskindhapuri Movie First Week Collection: బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘కిష్కింధపురి'(Kiskindhapuri Movie) ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై అద్భుతమైన పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు మొదటి రోజు వచ్చిన ఓపెనింగ్ వసూళ్లను చూసి మళ్లీ బెల్లంకొండ కి ఫ్లాప్ తప్పేలా లేదని విశ్లేషకులు అనుకున్నారు. కానీ పాజిటివ్ మౌత్ టాక్ బాగా వ్యాప్తి చెందడం తో ఈ సినిమాకు…

Read More