Headlines

వృత్తులన్నింటిలో ఉపాధ్యాయ వృత్తి ఉన్నతమైనది: ఎమ్మెల్యే

నవతెలంగాణ – తుంగతుర్తిసమాజంలో విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయ వృత్తికి మించిన వృత్తి సమాజంలో మరేదీ లేదని, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ నియోజకవర్గాన్ని విద్యా రంగంలో అగ్రభాగాన నిలపడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని తుంగతుర్తి శాసన సభ్యులు మందుల సామేలు ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. శుక్రవారం మండల కేంద్రంలోని పెన్షనర్స్ భవన్లో మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ మేరకు సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమైనందున…

Read More

కవ్వాల్ రిజర్వు ఫారెస్టులో 200 చెట్లను నరికిన ఆదివాసీలు

మంచిర్యాల జిల్లా, కవ్వాల్ రిజర్వు ఫారెస్టులోని పాలగోరి ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున ఇతరులకు అనుమానం రాకుండా జైనూర్, సిర్పూర్ యు, లింగాపూర్ ప్రాంతాలకు చెందిన ఆదివాసీలు సుమారు 200 వరకు చిన్నా, పెద్ద చెట్లను నరికివేశారు. చెట్లను విచ్చలవిడిగా నరుకుతున్నట్లు సమాచారం అందుకున్న అటవీ సిబ్బంది నరికివేతను అడ్డుకోవడంతో ఆదివాసీలు అటవీ సిబ్బందిపై దాడికి పాల్పడినట్లు ఇందన్‌పల్లి రేంజ్ ఆఫీసర్ శ్రీధరాచారి తెలిపారు. చెట్లను నరికివేయకుండా ఎప్పటికప్పుడు రాత్రి, పడలు అనే తేడా లేకుండా తమ సిబ్బంది…

Read More

CM Relief Fund Scam: మామూలు కేటుగాళ్లు కాదు.. ప్రభుత్వ ఖజానాకే కన్నం.. !

CM Relief Fund Scam: ప్రభుత్వ ఖజానాకే కన్నం వేశారు కేటుగాళ్లు. నకిలీ పత్రాలతో ఏకంగా సీఎం రిలీఫ్‌ ఫండ్‌ డబ్బులను కాజేశారు. ఆపదలో ఉన్నవారికి అందాల్సిన డబ్బులను తమ అకౌంట్‌లో జమ చేసుకున్నారు నకిలీగాళ్లు. కాజేసిన సొమ్మును తలా ఇంత వాటాలేసుకుని పంచుకున్నారు. గత ప్రభుత్వంలో ఓ మినిస్టర్‌ పేషీలో పనిచేసిన ఓ కంత్రీ ఫెలో చేసిన మోసాన్ని కూపీ లాగారు పోలీసులు. సీఎం రిలీఫ్‌ ఫండ్‌ !! ఆపదలో ఉన్న వారికి ఇదో ఆపన్నహస్తం….

Read More

ఇల్లు, కారు లేదు.. ఏళ్ల తరబడి.. విజయ్ దేవరకొండ ఎంత స్ట్రగుల్ పడ్డాడో ఈ వీడియో చూడండి…

Vijay Deverakonda: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ హీరోలు వాళ్ల క్రేజ్ ను పెంచుకుంటూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇలాంటి బ్యా గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి సెటిల్ అయిన హీరోలు చాలా తక్కువ మంది ఉన్నారు. చిరంజీవి తర్వాత ఆ రేంజ్ లో సక్సెస్ ని సాధించిన వాళ్ళలో రవితేజ ఒకరు. ఇక ఆయన తర్వాత నాని లాంటి హీరో కూడా ఏ సపోర్టు లేకుండా ఇండస్ట్రీకి అయితే…

Read More

భర్త వేధింపులు తాళలేక కత్తితో పొడిచిన భార్య

భర్త వేధింపులు భరించలేక భార్య హత్య చేసిన సంఘటన నార్సింగి పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అస్సాం నుంచి బతుకు దెరువు కోసం వచ్చిన భరత్ బరోడా, కృష్ణ జ్యోతి బరోడాలు నగర శివారులోని కోకాపేట్లో జీవనం సాగిస్తున్నారు. కాగా భర్త నిరంతరం వేధింపులకు గురి చేస్తుండటంతో విసుగు చెందిన మహిళ భర్తపై కత్తితో దాడి చేసింది. దీంతో ఆమె భర్త రక్తపు మడుగులో అపాస్మారక స్థితిలో పడిపోయాడు. భర్త కేకలు…

Read More

Off The Record: ఆ ఎమ్మెల్యే వైసీపీకి దూరమవుతున్నారా?

ఆ వైసీపీ ఎమ్మెల్యే కదలికలు అనుమానాస్పదంగా ఉన్నాయా? ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలకు పిలుపునిస్తే…. ఆయన నియోజకవర్గాన్ని వదిలి విజయవాడలో ఏం చేస్తున్నారు? అసెంబ్లీకి హాజరవకూడదనన్న వైసీపీ అధిష్టానం నిర్ణయం ఆయనకు మింగుడు పడటం లేదా? శాసనసభ్యుడి కదలికల మీద స్వపక్షం, అధికారపక్షం ఓ కన్నేసి ఉంచాయా? ఎవరా ఎమ్మెల్యే? ఏంటా స్పెషల్‌ స్టోరీ? రేగం మత్స్యలింగం….అరకు ఎమ్మెల్యే. 2024లో కూటమి దూకుడుని తట్టుకుని వైసీపీ గెలిచిన 11మందిలో ఒకరు. టీచర్ టర్న్డ్ పొలిటీషియన్ ఈయన. గత ఎన్నికలకు…

Read More

రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నవతెలంగాణ – వనపర్తివనపర్తిలోని 220/ 132/ 33 కె.వి ఉపకేంద్రములో మరమ్మత్తులు (33KV బస్ బార్ క్లాంపులు, ఏ బి స్విచులు, జంపర్స్ మరమ్మత్తులు) చేపట్టడానికి విద్యుత్ సరఫరాను నిలిపివేయునున్నట్టు ట్రాన్స్కో అధికారులు నిర్ణయించారని టీజీఎస్పిడీసీఎల్ ఆపరేషన్ డివిజనల్ ఇంజనీర్ ఏ శ్రీనివాసులు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.  220/ 132/ 33 కె.వి వనపర్తి ఉపకేంద్రము నుండి ఉన్నటువంటి 33 కెవి అన్ని ఫీడర్ల విద్యుత్తు సరఫరాను శనివారం నిలిపివేనున్నట్లుు తెలిపారు. అదే సమయంలో వనపర్తి…

Read More

Ysrcp Mlcs: టీడీపీలో చేరిన ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీలు.. అక్కడ ఇబ్బందులు పడలేకే బయటకు వచ్చేశామని వెల్లడి..

Ysrcp Mlcs: ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీలు టీడీపీలో చేరారు. సీఎం చంద్రబాబు సమక్షంలో బల్లి కల్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, మర్రి రాజశేఖర్ టీడీపీ కండువా కప్పుకున్నారు. ఇప్పటికే ఈ ముగ్గురు వైసీపీకి, ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఈ చేరికల కార్యక్రమం జరిగింది. వారికి పసుపు కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు చంద్రబాబు. తాము 6 నెలల క్రితమే ఎమ్మెల్సీ పదవులకు…

Read More

గంజాయి మొక్కలు ధ్వంసం 

సమాచారం గోప్యంగా ఉంచడంపై పలు అనుమానాలు నవతెలంగాణ – రామారెడ్డి మండలంలోని స్కూల్ తండాలో గంజాయి మొక్కలను ధ్వంసం చేసిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… తాండాకు చెందిన రాజేందర్ ఇంటి పరిసరాల్లో 28 గంజాయి మొక్కలను సాగు చేస్తుండగా, పక్క సమాచారం మేరకు కామారెడ్డి రూరల్ సీఐ రమణ ఆధ్వర్యంలో దాడి చేసి మొక్కలను ధ్వంసం చేసి, రాజేందర్ పై కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. శుక్రవారం మధ్యాహ్నం సంఘటన చోటు చేసుకోగా, సాయంత్రం…

Read More

కవితపై దాడికి కుట్ర.. సంచలన విషయాలు వెల్లడించిన రేవంత్!

CM Revanth Reddy: తెలంగాణ రాజకీయాల్లో మొన్నటిదాకా జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. సొంత కుటుంబంలో జరుగుతున్న పరిణామాలపై ఆమె చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించాయి. చివరికి భారత రాష్ట్ర సమితి అధినాయకత్వం ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. దీంతో ఆమె భారత రాష్ట్ర సమితి ప్రాథమిక సభ్యత్వానికి, శాసనమండలి సభ్యురాలి పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం తన మానస పుత్రిక జాగృతి ఆధ్వర్యంలో కార్యక్రమాలు…

Read More