ఉల్లి, టమోటా పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి
–జిల్లా నాయకులు బోయ మునుస్వామి–తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతుల ధర్నా విశాలాంధ్ర, ఆస్పరి (కర్నూలు జిల్లా) : ఉల్లి, టమోటా, పత్తి పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని అఖిల భారత కిసాన్ మహాసభ జిల్లా నాయకులు బోయ మునుస్వామి డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక తాసిల్దార్ కార్యాలయం ముందు రైతులతో కలిసి ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అకాల వర్షాలు, ఎర్రపురుగు కారణంగా పత్తి పంట తీవ్రంగా దెబ్బతిన్నదని, ఉల్లి–టమోటా పంటలు బాగా…
