Ys Jagan: అసెంబ్లీలో ప్రజల గొంతు వినాలని ప్రభుత్వానికి లేదు.. 2 నిమిషాల్లో ఏం మాట్లాడాలి?- జగన్
Ys Jagan: అసెంబ్లీలో ప్రజల గొంతు వినాలని ప్రభుత్వానికి లేదని వైసీపీ అధినేత జగన్ అన్నారు. ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను వినాలన్న ఆలోచన లేదని విమర్శించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు.. కొంత మంది టీడీపీ వాళ్లను లాగేసి చంద్రబాబుకు ప్రతిపక్షం ఇవ్వకుండా చేయాలని చాలామంది నాకు సలహాలు ఇచ్చారన్న జగన్.. కానీ మేము అలా చేయలేదన్నారు. వారి అభిప్రాయాలను విన్నామన్నారు. ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి లేదన్నారు. ఎవరూ గొంతు విప్పకూడదనేది కూటమి ప్రభుత్వం అభిప్రాయం అని…
