Headlines

Ys Jagan: అసెంబ్లీలో ప్రజల గొంతు వినాలని ప్రభుత్వానికి లేదు.. 2 నిమిషాల్లో ఏం మాట్లాడాలి?- జగన్

Ys Jagan: అసెంబ్లీలో ప్రజల గొంతు వినాలని ప్రభుత్వానికి లేదని వైసీపీ అధినేత జగన్ అన్నారు. ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను వినాలన్న ఆలోచన లేదని విమర్శించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు.. కొంత మంది టీడీపీ వాళ్లను లాగేసి చంద్రబాబుకు ప్రతిపక్షం ఇవ్వకుండా చేయాలని చాలామంది నాకు సలహాలు ఇచ్చారన్న జగన్.. కానీ మేము అలా చేయలేదన్నారు. వారి అభిప్రాయాలను విన్నామన్నారు. ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి లేదన్నారు. ఎవరూ గొంతు విప్పకూడదనేది కూటమి ప్రభుత్వం అభిప్రాయం అని…

Read More

స్కూల్ గేమ్స్ లో ప్రతిభ కనపరిచిన జడ్పీ గర్ల్స్ హై స్కూల్ విద్యార్థులు..

హెడ్మాస్టర్ సుమనవిశాలాంధ్ర ధర్మవరం; ఈనెల 16వ తేదీన జరిగినటువంటి అనంతపూర్ ఆర్డిటి స్టేడియంలో నిర్వహించిన ఎస్ జి ఎఫ్ స్కూల్ గేమ్స్ లో జడ్పీ.హెచ్.ఎస్ గర్ల్స్ హై స్కూల్ విద్యార్థులు పాల్గొని ప్రతిభ కనబరచడం జరిగిందని హెడ్మాస్టర్ సుమన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూఅండర్ (14) మైనస్ 24 కేజీ విభాగంలో 6 వ చదువుతున్న సి. సాహిత్య.అలానే 26 కేజీ విభాగంలో 6 వ చదువుతున్న కె.హరిక 8 వ తరగతి చదువుతున్న 48 కేజీ…

Read More

అనంతలో ఘనంగా మాజీ మంత్రి డా. పల్లె రఘునాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు

ఉమ్మడి జిల్లాలలో పల్లె అభిమానులు, టీడీపీ ,బీజేపీ,జనసేన కార్యకర్తలు, విద్యాసంస్థలు అధ్యాపకులు అనంతలో జనసంద్రంగా మారిన పల్లె నివాసం విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: విద్యా ప్రదాత, నిరుపేదల పెన్నది, ప్రజల హృదయాలను గెలుచుకున్న మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు అనంతపురంలోనీ పల్లె నివాసంలో గురువారం కళాశాల చైర్మన్ పల్లె కిషోర్, వియాన్, వన్మా, వియ్యంకులు కేరళ మాజీ డిజిపి శంకర్ రెడ్డి ,ఆయన సతీమణి సౌభాగ్య రాణి, యాజమాన్యం ప్రతినిధి…

Read More

Jio vs Airtel : జియో, ఎయిర్‌టెల్ యూజర్లకు పండగే.. రూ. 500లోపు బెస్ట్ రీఛార్జ్ ప్లాన్లు.. జియోహాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్ మరెన్నో OTT బెనిఫిట్స్..!

Reliance Jio vs Airtel : మీరు వెబ్ సిరీస్ చూస్తుంటారా? ప్రత్యేకించి OTT సబ్‌స్క్రిప్షన్ కోసం చూస్తున్నారా? మీరు జియో, ఎయిర్ టెల్ యూజర్లు అయితే మీకో అద్భుతమైన అవకాశం. ఎయిర్‌టెల్, జియో రెండూ రూ. 500 లోపు మల్టీ రీఛార్జ్ ప్లాన్లను అందిస్తున్నాయి. డేటా, కాల్స్, SMS బెనిఫిట్స్‌తో పాటు పాపులర్ OTT స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌కు యాక్సస్ పొందవచ్చు. ఎంట్రీ-లెవల్ ప్లాన్‌లపై కొన్ని మిడ్-రేంజ్ ప్యాక్‌లు (Reliance Jio vs Airtel) అన్‌లిమిటెడ్ 5G…

Read More

Sandeep Reddy Vanga: జస్ట్ ఎమోజీ షేర్ చేశాడు అంతే.. సోషల్ మీడియా షేక్ అయ్యింది.. సందీప్ రెడ్డి మామూలోడు కాదు!

Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగ.. ప్రెజెంట్ ఈ పేరుకున్న క్రేజ్ నెక్స్ట్ లెవల్. దర్శకుడుగా చెప్పాలంటే చేసింది రెండు సినిమాలే కానీ, ఇండియన్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు సందీప్. రామ్ గోపాల్ వర్మ లాంటి వ్యక్తినే తన వర్క్ తో మెప్పించాడంటే అది మాములు విషయం కాదు. ఎందుకంటే, సందీప్ వే ఆఫ్ వర్కింగ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఆలోచన విధానం కూడా కొత్తగా ఉంటుంది. ఏదున్నా మొహంమీద(Sandeep…

Read More

APSRTCలో 281 అప్రెంటిస్‌ ఖాళీలు.. ఎంపిక ఇలా.. దరఖాస్తు విధానం, అర్హత, ఫీజు పూర్తి వివరాలు..

APSRTC: అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి ఏపీఎస్ఆర్టీసీ నోటిఫికేషన్‌ రిలీజ్ చేసింది. మొత్తం 281 అప్రెంటిస్ ఖాళీలు ఉన్నాయి. నాలుగు జిల్లాల (చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం) పరిధిలో ఉన్న అప్రెంటిషిప్‌ ఖాళీలను భర్తీ చేయనుంది. వివిధ ట్రేడ్స్ లో ఐటీఐ పాస్ అయిన వారు ఇందుకు అర్హులు. ఆన్ లైన్ లో అప్లయ్ చేసుకోవాలి. అక్టోబర్‌ 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. కాకుటూరు…

Read More

Flipkart Big Billion Days Sale : ఇది కదా ఆఫర్.. ఐఫోన్ 16 ప్రో ధర భారీగా తగ్గిందోచ్.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ ఎంతంటే? ఓసారి లుక్కేయండి

Flipkart Big Billion Days Sale : కొత్త ఆపిల్ ఐఫోన్ కోసం చూస్తున్నారా? అతి త్వరలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2025 ప్రారంభం కానుంది. ఈ సేల్ సమయంలో ఆపిల్ ఐఫోన్ 16 ప్రో ధర భారీ తగ్గింపుతో లభ్యం కానుంది. ఈ ఐఫోన్ మోడల్ ధర ఏకంగా రూ. 69,999 వరకు లభించనుంది. ఇలాంటి అద్భుతమైన డీల్ అసలు మిస్ చేసుకోవద్దు. ఆపిల్ ఐఫోన్ 16 ప్రో గత ఏడాదిలో రూ….

Read More

Khushi Kapoor : సిల్వర్ డ్రెస్ లో మెరిసిపోతున్న జాన్వీ కపూర్ చెల్లి.. ఫ్రెండ్స్ తో పార్టీ ఎంజాయ్ చేస్తున్న ఖుషీ కపూర్..

Also See : Anupama Parameswaran : కిష్కింధపురి సక్సెస్ తర్వాత.. చీరకట్టులో చిరునవ్వులతో అనుపమ పరమేశ్వరన్.. ఫొటోలు.. ​జాన్వీ కపూర్ చెల్లి, బాలీవుడ్ భామ ఖుషీ కపూర్ తాజాగా తన ఫ్రెండ్స్ తో పార్టీ ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను షేర్ చేయగా ఇందులో సిల్వర్ కలర్ డ్రెస్ లో మెరిపిస్తూ అలరిస్తుంది.  

Read More

Manchu Manoj: మిరాయ్ 2 కథ ఇదే.. బ్లాక్ స్వార్డ్ చనిపోలేదు.. మిరాయ్ లో సమాధానంలేని ప్రశ్నలు ఎన్నో: మంచు మనోజ్

Manchu Manoj: టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ మిరాయ్ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మొదటి రోజే ఏకంగా రూ.27 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ సినిమా.. కేవలం 5 రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. సినిమాకు యునానిమస్ పాజిటీవ్ టాక్ రావడంతో రానున్న రోజుల్లో ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదిలా ఉంటే, మిరాయ్ సినిమాకు కొనసాగింపుగా…

Read More

Anudeep : అనుపమ పరమేశ్వరన్ ఫ్యాన్స్ ప్రసిడెంట్ అనుదీప్.. ఆహా.. జాతి రత్నాలు డైరెక్టర్ మామూలోడు కాదుగా..

Anudeep : జాతిరత్నాలు సినిమా డైరెక్టర్ గా అనుదీప్ గుర్తింపు తెచ్చుకుంటే తన ఇంటర్వ్యూలు, టీవీ షోలలో తను చేసే కామెడీ, సినిమా ఈవెంట్స్ లో అనుదీప్ మాటలతో బాగా వైరల్ అయి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అనుదీప్ ప్రస్తుతం దర్శకుడిగా విశ్వక్ సేన్ తో ఫంకీ సినిమా చేస్తున్నాడు.(Anudeep) అనుదీప్ తాజాగా కిష్కింధపురి సినిమా సక్సెస్ ఈవెంట్లో పాల్గొన్నాడు. బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ జంటగా హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన కిష్కింధపురి సినిమా మంచి విజయమే అందుకుంది….

Read More