Headlines

Foods to Avoid at Night: రాత్రి పూట ఈ ఫుడ్స్ తినడం చాలా డేంజర్.. ఒకవేళ తింటే..?

Foods to Avoid at Night: సగానికి పైగా వ్యాధులకు మూల కారణం తప్పుడు ఆహారపు అలవాట్లు. మీరు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ.. ఇంకా అనారోగ్యంతో బాధపడుతున్నా, జీర్ణ సమస్యలు వేధిస్తున్నా.. మీరు సరైన సమయంలో ఆహారం తీసుకోకపోవడం వల్ల కావచ్చు. మీ తప్పు టైమ్‌లో పోషకాహారం తీసుకున్నా ప్రయోజనం ఉండదు. కొంతమంది రాత్రి పూట భోజనం ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. మీరు నిద్ర బాగా పట్టినా జీర్ణవ్యవస్థ ఎఫెక్ట్‌ అవుతుంది. మసాలా, కెఫిన్‌ ఎక్కువగా ఉండే…

Read More

అంకాపూర్ వీడీసీ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం 

నవతెలంగాణ – ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో వీడిసి ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించినారు. జిల్లా కేంద్రానికి చెందిన కంటి ఆసుపత్రి వైద్యులు టి శ్రీనివాస్ బృందం చే కంటి పరీక్షలు నిర్వహించి మందులు, కంటి అద్దాలను రోగులకు పంపిణీ చేసినారు.  1 70 మందికి కంటి పరీక్షలు నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో వీడీసీ అధ్యక్షులు కుంట గంగారెడ్డి, సభ్యులు వినోద్ రెడ్డి , బాజన్న, వెంకటరెడ్డి తదితరులు  పాల్గొన్నారు. The post అంకాపూర్…

Read More

లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలి

– ఆదివాసీల ఆద్వర్యంలో భారీ ర్యాలీ నవతెలంగాణ – అశ్వారావుపేటఆదివాసీ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం అశ్వారావుపేట లో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్దగల కొమరం భీం విగ్రహానికి పూలమాల వేసి ఆ తర్వాత పట్టణంలోని రింగ్ రోడ్ సెంటర్ మీదుగా శ్రీశ్రీ ఫంక్షన్ హాల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.  ముందుగా జరిగిన సభలో ఆ సంఘం నాయకులు మాట్లాడుతూ.. లంబాడీలను తక్షణమే ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. జాబితా…

Read More

తెలంగాణ ఉద్యమకారుల బస్సు యాత్ర

 నవతెలంగాణ – ఆత్మకూరు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చేపట్టిన బస్సు యాత్ర ఆదివారం ఆత్మకూరు మండల కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఉద్యమకారులు భారీగా గుమికూడి స్వాగతం పలికారు. ఫోరం హనుమకొండ జిల్లా కార్యదర్శి ఇరుసడ్ల సదానందం మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను గుర్తుచేశారు. ఆయన మాట్లాడుతూ “అప్పటి పిసిసి అధ్యక్షులు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యమకారులకు 250 గజాల ఇల్లు స్థలం, నెలకు రూ.25 వేల పెన్షన్ ఇస్తామని హామీ…

Read More

ఘనంగా ఎంగిలి పూల బతుకమ్మ 

నవతెలంగాణ – పెద్దవంగరమండల వ్యాప్తంగా ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఉదయాన్నే తలంటు స్నానాలు ఆచరించి పూలను సేకరించిన మహిళలు.. తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా పేర్చారు. సాయంత్రం సంప్రదాయ దుస్తుల్లో గ్రామాల్లోని ప్రధాన కూడళ్లు, చెరువుల ప్రాంతాలు, ఆట స్థలాలకు బతుకమ్మలతో ర్యాలీగా చేరుకున్న ఆడబిడ్డలు.. ఒకచోట చేరి కోలాటాలు, బతుకమ్మ పాటలతో అలరించారు. రాత్రి వరకు ఆటలు ఆడి బతుకమ్మలను నిమజ్జనం చేశారు. అనంతరం ముత్తయిదువులు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. వర్షం…

Read More

టోల్ ప్లాజా వద్ద ఆ ఇబ్బందా? మీకు ఈ రూల్ తెలుసా?

Toll plaza rules : దసరా సెలవులు వచ్చేసాయి. పాఠశాలలకు 10 రోజులకు మించి సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. సెలవులు వస్తే చాలు పిల్లలు అమ్మమ్మగారింటికి వెళ్లాలని ఉత్సాహాన్ని చూపిస్తుంటారు. నగరాలలో స్థిరపడినవారు పిల్లలకు సెలవు రావడంతో ఇంత ఊర్లకు వెళ్లాలని ఆశ పడుతుంటారు. ఇలా అందరూ అనుకుంటారు కాబట్టి టోల్ ప్లాజా ల వద్ద భారీగా రద్దు ఏర్పడుతూ ఉంటుంది. కొన్ని సందర్భాలలో చాలా సమయం ఎదురు చూడాల్సి వస్తుంది. ముందు ఉన్న వాహనాలు వెళ్తేనే…

Read More

ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి

నవతెలంగాణ – ఆత్మకూరు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు సీమ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బస్సు యాత్రలో భాగంగా ఆదివారం ఆత్మకూరు మండల కేంద్రం లో ఉద్యమకారులు భారీగా తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ..అప్పటి కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యమకారులకు ఇచ్చిన హామీల డిమాండ్ సాధనకై పోరాడుదాం.  2023 తెలంగాణ అసెంబ్లీ…

Read More

Indian Fighter Jets: భారత్ తేజస్ MK-2 ముందు పాక్ F-16 జుజుబీ..

Indian Fighter Jets: తేజస్ ఫైటర్ జెట్.. ఇది నిజంగా మామూలు ఫైటర్ జెట్ కాదయ్యా. ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన యుద్ధ విమానాల్లో ముందు వరుసలో నిలిచే విమానం. ఇప్పటికే భారతదేశం తేజస్ ఫైటర్ జెట్ ప్రాజెక్ట్‌లో భాగంగా అనేక రకాల యుద్ధ విమానాలను అభివృద్ధి చేస్తోంది. తేజస్ ప్రాజెక్టును కార్యరూపం దాల్చడానికి HAL విశేష కృషి చేస్తోంది. తేజస్ జెట్‌లో అనేక రకాల సాంకేతికతలు, ఆయుధ వ్యవస్థలను అనుసంధానిస్తున్నారు. ఇది ప్రస్తుత అధునాతన విమానాల…

Read More

దైవ దర్శనానికి వస్తూ మృత్యు ఒడిలోకి..

నవతెలంగాణ – ఆత్మకూరుదైవదర్శనానికి వస్తూ ఒక వ్యక్తి మృతి ఒడిలోకి జారుకున్న సంఘటన చోటు చేసుకున్నది. ప్రమాదంలో గాయపడిన నిర్మల తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్నగర్ కు చెందిన శ్రీనివాస్ ,నిర్మల దంపతులు ఈరోజు అమావాస్య కావడంతో మహబూబ్నగర్ నుండి దైవ దర్శనానికి శ్రీ కురుమూర్తి స్వామి దేవస్థానానికి వస్తున్న సందర్భంలో దేవస్థాన సమీపంలో ఒక ట్రాక్టర్ రివర్స్ లో వచ్చి ఢీకొన్నట్లు ఆమె తెలిపింది. వెంటనే స్థానికులు గుర్తించి 108 వాహనం నందు ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రికి…

Read More

బీజేపీ ప్రధాని రేసు.. మోదీపై రాజ్ నాథ్ సింగ్ సంచలన ప్రకటన

Rajnath Singh: 75 ఏళ్లు నిండినవారు రాజకీయాల నుంచి తప్పుకోవాలని ప్రధాని నరేంద్రమోదీ బీజేపీలో ఒక అనధికారికి రూల్‌ పాస్‌ చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌ నిబంధనల ప్రకారం అంటూ ప్రచారం చేసి.. ఎల్‌కే.అధ్వానీ, మురళీ మనోహర్‌జోషీతోపాటు అనేక మంది సీనియర్లకు విశ్రాంతి ఇచ్చారు. ఇక ఇప్పుడు మోదీకి కూడా 75 ఏళ్లు నిండాయి. కానీ ఆయన రాజకీయాల నుంచి తప్పుకోలేదు. 2029 కూడా ప్రధాని అభ్యర్థిగా మోదీ ఉంటారని ఒకవైపు ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో కేంద్ర రక్షణ…

Read More