Headlines

రూ.15 వేలకే బడ్జెట్ రేంజ్‌లో పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్.. కొత్త Samsung Galaxy A17 4G లాంచ్! ధర, ఫీచర్స్ ఇవే..

Samsung Galaxy A17 4G: శాంసంగ్ తన లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ శాంసంగ్ గెలాక్సీ A17 4Gని జర్మనీలో లాంచ్ చేసింది. ఈ కొత్త 4G ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది మీడియాటెక్ హీలియో G99 SoC ప్రాసెసర్ తో పనిచేస్తుంది. గెలాక్సీ A17 4Gకి IP54 రేటింగ్ లభించింది. ఇందులో 5,000mAh బ్యాటరీ ఉంది. ఈ ఫోన్‌కి ఆరు ఆండ్రాయిడ్ అప్డేట్‌లు, అలాగే ఆరు ఏళ్ల సెక్యూరిటీ…

Read More

ట్రైలర్ రిలీజ్ చెయ్యకపోవడం వల్లే ‘ఓజీ’ కి ఇంత క్రేజ్ ఏర్పడిందా?

OG Trailer: మరో నాలుగు రోజుల్లో ఓజీ(They Call Him OG) చిత్రం విడుదల కాబోతుంది. కానీ ఇప్పటి వరకు ఫైనల్ కంటెంట్ రెడీ అవ్వలేదు, పని చేస్తూనే ఉన్నారు. మరో పక్క థియేట్రికల్ ట్రైలర్ ని ఈరోజు ఉదయం పది గంటలకు విడుదల చేస్తామని చెప్పారు. కానీ దానిని కూడా నేడు సాయంత్రం గచ్చిబౌలి స్టేడియం లో జరగబోయే ‘ఓజీ మ్యూజిక్ కన్సర్ట్’ లో విడుదల చేస్తామని మేకర్స్ కాసేపటి క్రితమే అధికారిక ప్రకటన చేశారు….

Read More

రాయిచెడులో వీధిలైట్లు ఏర్పాటు చేయాలని బీజేపీ నిరసన

మట్టి కుండ పట్టుకొని భిక్షాటన చేసిన కార్యకర్తలునవతెలంగాణ – ఉప్పునుంతలఉప్పునుంతల మండలంలోని రాయిచెడు గ్రామంలో వీధిలైట్లు లేకపోవడంతో బిజెపి గ్రామ అధ్యక్షుడు సొంట రవి ఆధ్వర్యంలో ఆదివారం పార్టీ కార్యకర్తలు వినూత్న నిరసన చేపట్టారు. గ్రామంలోని పలు వీధి వాడలలో తిరుగుతూ మట్టి కుండ పట్టుకొని భిక్షాటన చేసి ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బిజెపి మండల ప్రధాన కార్యదర్శి మొగిలి అంజి మాట్లాడుతూ –..“గ్రామంలో నెలలుగా వీధిలైట్లు లేక చిమ్మ చీకట్లో…

Read More

Manchu Manoj : 100 కోట్ల “మిరాయ్”..మంచు మనోజ్ కు “డేవిడ్ రెడ్డి” కంగ్రాట్స్

సూపర్ హీరో తేజ సజ్జా మిరాయ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి, బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేసిన ఈ సినిమా సెప్టెంబర్ 12వ తేదీ రిలీజ్ అయింది. మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ సినిమా సెకండ్ వీక్‌లో కూడా హౌస్ ఫుల్స్ తో సూపర్ కలెక్షన్స్ తో దూసుకు పోతోంది. ఇక తాజాగా ఈ సినిమా అమెరికాలో 2.5 మిలియన్ డాలర్స్ మార్క్ క్రాస్ చేసింది. “మిరాయ్”లో మంచు…

Read More

యాదాద్రి భువనగిరిని కొండా లక్ష్మణ్ బాపూజీ జిల్లాగా ప్రకటించాలి

నవతెలంగాణ – భువనగిరియాదాద్రి భువనగిరి జిల్లాలో కొండ లక్ష్మణ్ బాపూజీ జిల్లాగా ప్రకటించాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు గొట్టిపాముల బాబురావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆదివారం స్థానిక జ్యోతిబాపూలే విగ్రహం వద్ద కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి ని బీసీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఒక మహనీయ నాయకుడు అని కొనియాడారు. చిన్ననాటి నుంచే సామాజిక న్యాయం,సమానత్వం, రైతుల సమస్యలపై ఆసక్తి కనబరిచారు.స్వాతంత్ర్యోద్యమంలో…

Read More

ఏకంగా 8 భారీ ఫైట్ సన్నివేశాలు..’ఓజీ’ మూవీ హైలైట్స్ ఎక్సక్లూసివ్ గా మీకోసం!

OG Movie Fight Scenes: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులు, మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ‘ఓజీ'(They Call Him OG) చిత్రం మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ ఏది బయటకు వచ్చిన నిమిషాల వ్యవధిలో వైరల్ అయిపోవడం, ఆడియన్స్ కి అది తెగ నచ్చేయడం వంటివి జరుగుతున్నాయి. కానీ కంటెంట్ ఇప్పటి వరకు మిగిలిన సినిమాల తో…

Read More

మెరిసిన తేజస్ విద్యానికేతన్ విద్యార్థులు

నవతెలంగాణ – జక్రాన్ పల్లి జక్రాన్‌పల్లి మండలం పడకల్‌లో జరిగిన 69వ ఎస్‌జీఎఫ్ మండల స్థాయి క్రీడోత్సవాలలో తేజస్ విద్యానికేతన్ పాఠశాల విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచి తమ సత్తా చాటారు. ఈ క్రీడోత్సవాలలో బాలుర, బాలికల జట్లు అద్భుతమైన ప్రదర్శన ఇచ్చి పాఠశాలకు గర్వకారణంగా నిలిచారు. అత్యుత్తమ ప్రదర్శనలు:మార్చ్ పాస్ట్: ప్రథమ బహుమతి – అత్యంత క్రమశిక్షణతో కూడిన ప్రదర్శనతో మార్చ్ పాస్ట్‌లో తేజస్ విద్యానికేతన్ విద్యార్థులు మొదటి బహుమతిని గెలుచుకున్నారు.కబడ్డీ (బాలురు): ద్వితీయ బహుమతి –…

Read More

మృతుడి కుటుంబానికి బియ్యం పంపిణీ 

నవతెలంగాణ – దామరచర్లదామరచర్ల గ్రామానికి చెందిన నిరుపేద బైరం మట్టిస్ వృద్ధాప్య కారణంగా ఇటీవల మృతి చెందారు. రఫీ బాయ్ సేవా సమితి అధ్యక్షులు రఫీ బాయ్ మృతుని ఇంటికి ఆదివారం వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతుని దశదిన కర్మలు నిర్వహించుటకు గాను 50 కేజీల బియ్యాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బైరం బిక్షం, దయానంద్, ఏసు, గురవయ్య, సత్యనారాయణ నవీన్, శివ ,కర్ణ తదితరులు పాల్గొన్నారు. The post మృతుడి కుటుంబానికి బియ్యం పంపిణీ  appeared…

Read More