Headlines

PM Modi: జాతినుద్దేశించి ప్రసంగించనున్న మోడీ.. ఈ అంశాలపైనే మాట్లాడే అవకాశం..!

PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు సాయంత్రం 5 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఏ అంశంపై ప్రసంగిస్తారు అనే సమాచారం లేదు. అయితే.. రేపుటి నుంచి జీఎస్టీ 2.0 అమలు కానుంది. ఈ జీఎస్టీ సంస్కరణలపై ప్రధాని మోడీ సమాచారం అందించవచ్చని భావిస్తున్నారు. జీఎస్టీ 2.0లో భాగంగా.. అనేక ఉత్పత్తులపై రేట్లు తగ్గనున్నాయి. గతంలో జీఎస్టీలో నాలుగు స్లాబులు ఉండటా.. ప్రస్తుతం 5%, 18% స్లాబులకు మాత్రమే పరిమితం చేశారు. అయితే ఇందులో 12%,…

Read More

 కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితమే ఒక  పోరాటం…

నవతెలంగాణ – జన్నారం: స్వాతంత్ర్యమే కాదు.. తెలంగాణ కోసం జీవితాంతం కృషి చేసిన గొప్ప నేత కొండా లక్ష్మణ్ బాపూజీ అని జన్నారం మండల బీసీ సంఘ నాయకులన్నారు. ఆదివారం కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలోని బీసీ సంఘం ఆధ్వర్యంలో అతని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..  ఆసిఫాబాద్ జిల్లాలో  పుట్టిన ఆయన తెలంగాణ ఉద్యమానికి ఆది గురువుగా నిలిచారు. 1969లో ఉద్యమం తీవ్రరూపం దాల్చినప్పుడు తెలంగాణ…

Read More

బిహార్‌ ఎన్నికలు.. ఎన్‌డీఏ–ఇండియా నువ్వా నేనా.. సర్వేలకు చిక్కని ఓటరు నాడి!

Bihar Elections: బిహార్‌లోని అసెంబ్లీ ఎన్నికలు, నవంబర్‌ 2025లో జరగనున్నాయి, రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలక మలుపును సూచిస్తున్నాయి. 243 స్థానాల కోసం పోటీపడుతున్న ఎన్‌డీఏ (బీజేపీ–జేడీయూ నేతృత్వంలో), ఇండియా కూటమి (కాంగ్రెస్‌–ఆర్‌జేడీ నేతృత్వంలో) మధ్య పోరు, రాష్ట్ర సామాజిక–ఆర్థిక సమస్యల చుట్టూ తిరుగుతోంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్‌డీఏకు ఎదురుదెబ్బ తగిలినప్పటికీ, తాజా సర్వేలు రెండు కూటముల మధ్య హోరాహోరీ పోరు ఖాయం అని సూచిస్తున్నాయి. ఈ ఎన్నికలు రాష్ట్రంలోని 9 డివిజన్లలో విస్తృతంగా ప్రభావం…

Read More

HYDRA : గాజులరామారంలో ఉద్రిక్తత.. కూల్చివేతలపై బస్తీవాసుల రాళ్లదాడి

HYDRA : గాజులరామారం పరిధిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రభుత్వ సర్వే నంబర్ 307లో కూల్చివేతలు చేపట్టిన హైడ్రా అధికారులు, సిబ్బందిపై స్థానికులు తీవ్ర ప్రతిఘటనకు దిగారు. దేవేంద్ర నగర్, బాలయ్య నగర్, హబీబ్ నగర్ కాలనీల్లో కూల్చివేత చర్యలు కొనసాగుతున్న సమయంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. హబీబ్ నగర్‌లో కూల్చివేతలకు వచ్చిన అధికారుల బృందం, జెసిబీలపై బస్తీ వాసులు రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో బందోబస్తు కోసం అక్కడికి చేరిన పోలీసులు కూడా గాయపడ్డారు. జెసిబీల…

Read More

TGPSC : కీలక ప్రకటన.. గ్రూప్-II సర్వీసెస్ ధృవపత్రాల పరిశీలన..

TGPSC : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) గ్రూప్-II సర్వీసెస్ (సాధారణ నియామకం) కింద వివిధ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన తేదీలను ప్రకటించింది. కమిషన్ వెబ్సైట్‌లో ఇప్పటికే ఎంపికైన అభ్యర్థుల హాల్ టికెట్ నంబర్లను ఉంచింది. ధృవపత్రాల పరిశీలన సెప్టెంబర్ 23, 24 తేదీల్లో ఉదయం 10:30 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు జరగనుంది. రిజర్వ్ డే సెప్టెంబర్ 25గా నిర్ణయించారు. ఈ పరిశీలన సురవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీ…

Read More

చరిత్ర సృష్టించిన వేల్ కుమార్.. రెండు స్వర్ణ పతకాలు

ప్రపంచ స్పీడ్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు చెందిన ఆనంద్‌కుమార్ వేల్‌కుమార్ (Velkumar) చరిత్ర సృష్టించాడు. నార్వే వేదికగా జరుగుతున్న ఈ ఛాంపియన్‌షిప్‌లో ఆదివారం నిర్వహించిన 42 కి.మీ మెన్స్ మారథాన్‌లో స్వర్ణ పతకం గెలిచాడు. అంతకు ముందు 1000 మీటర్ల స్ప్రింట్‌లో స్వర్ణం, 500 మీటర్ల స్ప్రింట్‌లో కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు. ఈ ఛాంపియన్‌షిప్‌లో రెండుసార్లు విజేతగా నిలిచి తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. అలాగే మూడు పతకాలు సాధించిన ఏకైక అథ్లెట్ వేల్‌కుమార్ కావడం…

Read More

Journalist Zhang Zhan: పాపం మహిళా జర్నలిస్ట్‌పై చైనా కన్నెర్ర.. కరోనా గురించి చెప్పడమే శాపం అయ్యింది!

Journalist Zhang Zhan: ఈ ఆధునిక యుగంలో సంభవించిన అతి పెద్ద వినాశనాల్లో కరోనా వైరస్ ముందు వరుసలో ఉంటుంది.. ఈ వైరస్ ఎక్కడో పుట్టి ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించి లక్షలాది మంది ప్రాణాలను బలిగొంది. చైనాలో కరోనా వైరస్ గురించి మొదట నివేదించిన మహిళా జర్నలిస్టు పాపం ఇప్పుడు ఆ దేశంలో నరకం అనుభవిస్తుంది. ఆమె గత నాలుగేళ్లుగా చైనా జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొనేందుకు చైనా ఎప్పుడూ…

Read More

హెచ్‌1బి వీసాదారుల ఆందోళనలపై ప్రధాని ప్రసంగంలో సమాధానమిస్తారా

నవతెలంగాణ – హైదరాబాద్ :   ప్రధాని మోడీపై కాంగ్రెస్‌ తీవ్ర విమర్శలు గుప్పించింది. ఆదివారం సాయంత్రం ప్రధాని జాతినుద్దేశించే చేసే ప్రసంగంలో ట్రంప్‌ పదేపదే వెల్లడిస్తున్న ‘భారత్‌-పాకిస్తాన్‌ యుద్ధ విరమణ’ వాదనను, లక్షలాది మంది భారతీయ హెచ్‌1బి-వీసాదారుల ఆందోళనలపై సమాధానమిస్తారా లేదా కొత్త జిఎస్‌టి రేట్లపై ఇప్పటికే తెలిసిన విషయాలను పునరావృతం చేస్తారా అని నిలదీసింది. ప్రధాని దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించడానికి సిద్ధమవుతున్న సమయంలో.. వాషింగ్టన్‌ డిసిలోని ఆయన స్నేహితుడు.. అమెరికాతో పెరిగిన వాణిజ్యాన్ని ఉపయోగించి ఆపరేషన్‌…

Read More