Headlines

ఇంటా బయటా ఒత్తిడి.. పాపం కడియం శ్రీహరికి ఎంత గతిపట్టే

Kadiyam Srihari Criticism: కొంతకాలంగా తెలంగాణ రాష్ట్రంలో ఫిరాయింపులు అనేవి సర్వసాధారణంగా మారిపోయాయి. 2014లో అధికారంలోకి వచ్చిన అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది. దానికి రాజకీయ పునరేకీకరణ అని పేరు పెట్టుకుంది. 2018 లోనూ ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహించింది. అసలు ప్రతిపక్షం అనేది లేకుండా చూసుకుంది. 2014, 2018 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్ర సమితి ఆటలు సాగాయి కానీ.. 2023 కి వచ్చేసరికి ఆ పరిస్థితి లేకుండా పోయింది. పార్టీ ఫిరాయింపుల వల్ల…

Read More

IND vs PAK: భారత్-పాకిస్తాన్ మ్యాచ్ రద్దైతే.. ఏ జట్టుకు బెనిఫిట్?

ఆసియా కప్‌ 2025 సూపర్-4లో భాగంగా మరికొన్ని గంటల్లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం.. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. టాస్ రాత్రి 7:30 గంటలకు పడనుంది. ఇప్పటికే గ్రూప్ స్టేజ్‌లో పాక్‌ను ఓడించిన భారత్.. మరోసారి జయకేతనం ఎగురవేయాలని చూస్తోంది. గ్రూప్ స్టేజ్‌ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని పాక్ భావిస్తోంది. ఒకవేళ అనివార్య కారణాల చేత భారత్-పాకిస్తాన్ మ్యాచ్ రద్దైతే ఏం జరుగుతుందో తెలుసుకుందాం. దుబాయ్‌లో…

Read More

ఫ్యాన్స్ ను తీవ్రంగా నిరాశపరిచిన పవన్ కళ్యాణ్…ఎందుకిలా..?

Pawan Kalyan OG Trailer: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి చాలా మంచి క్రేజ్ అయితే ఉంది. ఆయన సాధించిన విజయాలు అతన్ని చాలా ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాయి. ఇప్పటివరకు ఆయన ఏ సినిమా చేసిన కూడా అందులో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. మరి ఇప్పుడు ఆయన చేస్తున్న ఓజీ సినిమా ఈనెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా విషయంలో కూడా ఆయన…

Read More

గాజులరామారంలో భూకబ్జా చేసింది ఎంఎల్ఎ వివేకానందనే: కూన శ్రీశైలం గౌడ్

హైదరాబాద్: గత ప్రభుత్వంలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుంటామని కాంగ్రెస్ నేత కూన శ్రీశైలం గౌడ్ తెలిపారు. స్థానిక ఎమ్మల్యే, ఎమ్మెల్సీల సహకారంతో పదేళ్లుగా విచ్చలవిడిగా ఆక్రమణలు జరిగాయని మండిపడ్డారు.  ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న స్థలం వద్దకు కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ చేరుకొని ప్రరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీశైలం గౌడ్ మీడియాతో మాట్లాడారు.  కుత్బుల్లాపూర్ లో వందల ఎకరాలు ప్రభుత్వ భూమి కబ్జా కావడానికి ప్రధాన సూత్రధారి…

Read More

Siddharth: హిట్స్ లేకపోయినా హాలీవుడ్ ఆఫర్.. కన్ఫర్మ్ చేసిన సిద్దార్థ్

Siddharth: బాయ్స్ సినిమాతో హీరోగా మారాడు సిద్దార్థ్. ఈ తరువాత తెలుగులో నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు, భావ, ఆట లాంటి సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత కూడా (Siddharth)తెలుగు, తమిళ సినిమాల్లో నటించాడు కానీ, విజయం మాత్రం వరించలేదు. వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు కానీ, పాపం బ్యాడ్ లక్ ఒక్క సినిమా కూడా ఆయనకు విజయాన్ని అందించలేకపోయాయి. మధ్యలో గృహం, చిన్ని లాంటి సినిమాలు కాస్త ఊరట కలిగించినా సరైన విజయం…

Read More

ఇద్దరు పిల్లల్ని చంపి ఆత్మహత్య చేసుకున్న తల్లి

నవతెలంగాణ – హైదరాబాద్: కర్ణాటకలోని పావగడలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తల్లి తన ఇద్దరు పిల్లల్ని చంపి తాను ఆత్మహత్య చేసుకుంది. కడపలకెరె గ్రామానికి చెందిన సరిత(25)కు సంతోష్ అనే వ్యక్తితో ఆరేళ్ల క్రితం వివాహమైంది. ఇటీవల భర్త, అత్త తరచూ వేధిస్తుండటంతో మనస్తాపం చెందిన సరిత.. కొడుకు పుష్వక్(4)ను గొంతు కోసి, కూతురు యుక్తి(2)కి ఉరేసి చంపింది. అనంతరం తాను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. The post ఇద్దరు పిల్లల్ని చంపి ఆత్మహత్య చేసుకున్న…

Read More

Kongala WaterFalls: సెల్ఫీ తీసిన ప్రాణం.. కొంగాల జలపాతంలో పడి యువకుడు గల్లంతు

తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. జలపాతాలు సైతం ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. జలసవ్వడులు వింటూ సేదతీరేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు. అయితే అజాగ్రత్త కారణంగా విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ములుగు జిల్లా వాజేడు మండలంలోని కొంగాల జలపాతం వద్ద విషాదం చోటుచేసుకుంది. జలపాతంలో పడి యువకుడు గల్లంతయ్యాడు. సెల్ఫీ తీసుకోడానికి జలపాతం దగ్గర కి వెళ్లి జారీ పడి యువకుడు మృతి చెందాడు. Also Read:Venkatesh : వెంకీ–త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్ ఫిక్స్…..

Read More

CM Chandrababu: స్వర్ణ నారావారి పల్లెకు స్కోచ్ గోల్డెన్ అవార్డు.. అభినందించిన సీఎం చంద్రబాబు

CM Chandrababu: స్వర్ణ నారావారిపల్లి ప్రాజెక్టు ప్రతిష్టాత్మక స్కోచ్ గోల్డెన్ అవార్డును సాధించింది. ప్రతీ ఇంటికీ సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకున్నందుకు గానూ గ్రామానికి ఈ అవార్డు దక్కింది. కేవలం 45 రోజుల వ్యవధిలోనే మొత్తం 1600 ఇళ్లకు సోలార్ రూఫ్ టాప్ ను ఏర్పాటు చేసి విద్యుత్ వెలుగులు నింపారు. కర్బన ఉద్గారాల తగ్గింపులో భాగంగా హరిత స్వర్ణాంధ్ర లక్ష్యంగా ప్రారంభించిన ఈ ప్రాజెక్టులో ఉచితంగా ప్రతీ ఇంటికీ సోలార్ రూఫ్ టాప్ ను…

Read More

హెచ్ 1బీ వీసా ఫీజుపై వైట్‌హౌస్‌ స్పష్టత

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : హెచ్ 1బీ వీసా ఫీజు పెంపుపై నెలకొన్న గందరగోళం నేపథ్యంలో అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ తాజాగా ఓ వివరణ ఇచ్చింది. వీసా ఫీజు పెంపు కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది. అది కూడా వన్ టైమ్ ఫీజు మాత్రమేనని వార్షిక ఫీజు కాదని పేర్కొంది. ఇప్పటికే హెచ్ 1బీ వీసాపై అమెరికాలో పనిచేస్తున్న విదేశీయులకు ఈ పెంపు వర్తించదని తెలిపింది. ఈ మేరకు వైట్‌హౌస్‌ ప్రెస్‌…

Read More

Tollywood : సూపర్ హిట్ సినిమా బ్యూటీని పక్కన పెట్టేసిన టాలీవుడ్‌

కోలీవుడ్ నల్ల పొన్ను ఐశ్వర్య రాజేష్ ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్ పడి తొమ్మిది నెలలు దాటిపోయింది. సంక్రాంతికి వస్తున్నాంలో భాగ్యంగా ఓ వైపు గడుసు భార్యగా, మరో వైపు అమాయకత్వమైన ఇల్లాలిగా మంచి ఫెర్మామెన్స్ కనిపించింది. భార్య క్యారెక్టర్స్ చేయడానికి హీరోయిన్స్ నో చెప్పే ఇండస్ట్రీలో నలుగురు పిల్లల తల్లిగా నటించి రిస్క్ చేసింది. ఇంత కష్టపడినా తెలుగులో ఆఫర్లు నిల్. ఛాన్సులివ్వండని ఓపెన్ అవుతున్నా కూడా ఈ తెలుగమ్మాయిని పట్టించుకోవడం లేదు లోకల్ మేకర్స్….

Read More