Headlines

PM Modi : నేడు జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ.. సామాన్య, మధ్య తరగతి వర్గాలపై వరాల వర్షం..?

PM Narendra Modi : ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ (ఆదివారం) జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. సాయంత్రం 5గంటలకు మోదీ మాట్లాడనున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ సంస్కరణల్లో కీలక మార్పులు చేసింది. స్లాబులను నాలుగు నుంచి రెండు స్లాబులకు కుదించింది. జీఎస్టీ సంస్కరణలు రేపటి నుంచి (22వ తేదీ) అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ప్రసంగంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. సామాన్య, మధ్య తరగతి వర్గాలపై మోదీ వరాల వర్షం కురిపిస్తారని తెలుస్తోంది. PM…

Read More

మోడీ హయాంలో దేశం అప్పుల పాలైందా? కాగ్ నివేదికలో సంచలనాలు

CAG Report: గడిచిన పదేళ్లలో దేశం ఐదో ఆర్థిక శక్తిగా ఎదిగింది. రాబోయే ఐదేళ్లలో మూడోస్థానంలో నిలవడమే తమ లక్ష్యం అని బీజేపీ నేతలు పదే పదే చెప్పుకుంటున్నారు. 2024 ఎన్నికల మేనిఫెస్టోలోనూ దీనిని ప్రధానంగా పేర్కొన్నారు. 5 స్థానానికి వచ్చింది నిజమే కానీ, మూడోస్థానం అంత ఈజీ కాదు. ఇక ఆర్థికంగా ఎదిగినా.. అప్పుల్లో కూడా గణనీయమైన వృద్ధి కనిపిస్తోంది. కాగ్‌ తాజా నివేదిక ప్రకారం, 2013–14 నుంచి 2022–23 వరకు 28 రాష్ట్రాల మొత్తం…

Read More

SSMB29 : రాజమౌళి – మహేష్ మూవీలోకి.. బాలీవుడ్ స్టార్ ఎంట్రీ?

దర్శకధీరుడు రాజమౌళి – సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్‌ను రాజమౌళి హాలీవుడ్ రేంజ్‌లో తెరకెక్కిస్తున్నారు. ఇందులో హీరోయిన్‌గా ప్రియాంక చోప్రా నటిస్తుండగా. మరి ఇందులో ఒక స్పెషల్ ఎపిసోడ్ ఉందట. ఆ ఎపిసోడ్ కోసం రాజమౌళి ఓ ప్రత్యేక పాత్రను డిజైన్ చేశారట. ఆ రోల్ కోసం బాలీవుడ్ నుండి.. Also Read : Venkatesh : వెంకీ–త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్ ఫిక్స్.. ఎవరో తెలుసా?”…

Read More

నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా: ఎమ్మెల్యే కాలె యాదయ్య

నవతెలంగాణ – హైదరాబాద్ : తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానని చెప్పుకొచ్చారు. అయితే గతంలో ఎమ్మెల్యే సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే ఛాన్స్ ఉండటంతోనే ఎమ్మెల్యే ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు చేసినట్లు చర్చ జరుగుతోంది. The post నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా: ఎమ్మెల్యే కాలె యాదయ్య…

Read More

ఏపీలో ఏమిటీ ఉపద్రవం

AP Rain Alert: ఏపీకి( Andhra Pradesh) ఈరోజు భారీ వర్ష సూచన ఉంది. రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు నమోదు కానున్నాయి. ముఖ్యంగా ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణ, గుంటూరు,బాపట్ల, పల్నాడు జిల్లాలో పలుచోట్ల పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ హెచ్చరికలతో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సైతం అప్రమత్తమయింది. ప్రజలకు ముందస్తు జాగ్రత్తలు చెబుతోంది. మరోవైపు అల్లూరి సీతారామరాజు, ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలకు పిడుగులతో కూడిన…

Read More

Viral: సాయిరాం.. ఫుట్ ఫాత్ పై స్టంట్స్..బొక్క బోర్ల పడ్డ యువకులు

ఫుట్ పాత్ ఉన్నది కేవలం పాదాచారులకు మాత్రమే.. వారు రోడ్లపై నడవలేరు కాబట్టి.. ప్రభుత్వం వారికి ఫుట్ ఫాత్ లు కట్టింది. వాటిని వదలకుండా కొందరు స్టంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. ఫుట్‌పాత్స్‌ పై యువకుడు స్టంట్స్ వేయడంతో బొక్క బోర్లా పడ్డారు.. పూర్తి వివరాల్లోకి వెళితే..ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తూ ఇద్దరు బైకర్లు ఫుట్‌పాత్‌పై వేగంగా దూసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వైరల్‌ అయిన తర్వాత ఈ బైకర్స్‌ తీరుపై జనాలు…

Read More

Maa Vande : నరేంద్రమోడీ బయోపిక్ ను భారీ స్థాయిలో నిర్మిస్తున్న వీర్ రెడ్డి

మాలీవుడ్ యంగ్ యాక్టర్ ఉన్ని ముకుందన్.. టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమే. జనతా గ్యారేజ్ తో మొదలైన టాలీవుడ్ ప్రయాణం.. యశోద వరకు సాగింది. కానీ ఈ మధ్య తెలుగుపై కాన్సట్రేషన్ తగ్గించి.. ఫుల్ ఫ్లెడ్జ్‌గా ఓన్ ఇండస్ట్రీపై ఫోకస్ చేసి సక్సెస్‌లు అందుకున్నాడు. కానీ లాస్ట్ ఇయర్ వచ్చిన మార్కో మాత్రం ఉన్ని ఐడెంటిటీని మార్చేసింది. ఆ సినిమాలో బ్లడ్ షెడ్స్ సీన్స్ చూసి బాలీవుడ్ కూడా గగ్గోలు పెట్టింది. మాలీవుడ్ ఇదేం సినిమా అంటూ నిట్టూర్చింది….

Read More

మోడీని కలిశా కానీ మాట్లాడలేదు: ప్రకాశ్ రాజ్

నవతెలంగాణ – హైదరాబాద్: ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ‘నేను మోడీని కలిశాను. కానీ మాట్లాడలేదు’ అని మోడీ కటౌట్ దగ్గర తీసుకున్న ఫొటోను ఎక్స్‌లో షేర్ చేశారు. ‘ఎప్పుడూ మోడీని తిట్టే మీకు ఆయనను కలిసే అర్హత లేదు’ అని కొందరు అంటుండగా.. ‘మోడీ టెలిప్రాంప్టర్ లేకుండా మాట్లాడలేరు. మీతో అయితే అసలే మాట్లాడరు’ అని మరికొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. The post మోడీని కలిశా కానీ మాట్లాడలేదు: ప్రకాశ్…

Read More

IND vs PAK: పాకిస్థాన్‌తో మ్యాచ్.. శుభ్‌మన్ గిల్‌కు అభిషేక్ శర్మ సూచనలు!

ఆసియా కప్‌ 2025లో వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత్ మరోసారి కీలక పోరుకు సిద్దమైంది. సూపర్-4 దశలో దాయాది పాకిస్థాన్‌తో ఈరోజు రాత్రి 8 గంటలకు టీమిండియా తలపడనుంది. గ్రూప్ స్టేజ్‌లో పాక్‌ను ఓడించిన సూర్య సేన.. మరోసారి అదే ఫలితం పునరావృతం చేయాలని చూస్తోంది. గ్రూప్ స్టేజ్‌ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో పాక్ ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఫెవరేట్ అనే చెప్పాలి. ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ కోసం కొందరు భారత్ ప్లేయర్స్…

Read More

కేఏ పాల్‌పై కేసు నమోదు

నవతెలంగాణ – హైదరాబాద్: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌పై ఆదివారం కేసు నమోదైంది. తనను లైంగికంగా వేధించాడని ఓ మహిళ పాల్‌పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. The post కేఏ పాల్‌పై కేసు నమోదు appeared first on Navatelangana. ​నవతెలంగాణ – హైదరాబాద్: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌పై ఆదివారం కేసు నమోదైంది….

Read More