Headlines

KA Paul: లైంగికంగా వేధించాడని మహిళ ఫిర్యాదు.. కే.ఏ పాల్ పై కేసు నమోదు

ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ పాల్ పై పంజాగుట్ట పోలిస్ స్టేషన్ లో కేసు నమోదైంది. తను లైంగికంగా వేధించాడని కే ఏ పాల్ పై బాధిత మహిళ ఫిర్యాదు చేసింది. దగ్గరగా ఆనుకుని కేఏ పాల్ మాట్లాడాడు అని యువతి ఆరోపించింది. షోల్డర్ భాగంలో చేయితో తాకాడు అంటూ యువతి ఫిర్యాదులో పేర్కొంది. 15 రోజులుగా అమెరికన్ కోఆర్డినేటర్ గా యువతి పనిచేస్తున్నట్లు సమాచారం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు….

Read More

కెసిఆర్ పట్టించుకోలేదు.. రేవంత్ కనికరించలేదు.. చావు చివరి అంచులో డీఎస్పీ నళిని.. కన్నీరు పెట్టిస్తున్న మరణ వాంగ్మూలం!

DSP Nalini: డీఎస్పీ నళిని.. తెలంగాణ ఉద్యమంలో ముందుండి నడిచింది. క్రియాశీల పాత్ర పోషించింది. తన ఉద్యోగాన్ని సైతం వదులుతుంది. ఉద్యమంలో పాల్గొన్నందుకు నాటి ప్రభుత్వం ఆమెను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. సస్పెన్షన్ వేటు విధించింది. ఆ తర్వాత కొద్ది సంవత్సరాలకు తెలంగాణ సిద్ధించింది. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ అధికారంలోకి వచ్చారు. ఉద్యమ నాయకుడిగా చెప్పుకునే కెసిఆర్ నళిని కి న్యాయం చేయలేకపోయాడు. కనీసం ఆమెను పట్టించుకోలేదు. అప్పటికే ఆమెకు అనేక రకాల అనారోగ్య…

Read More

Smriti Mandhana: ఇదికదా బాదుడంటే.. వన్డేల్లో రికార్డుల మోత మోగించిన స్మృతి మంధాన.. కోహ్లీ రికార్డ్‌ కూడా బద్దలు.. చివరిలో బిగ్ ట్విస్ట్..

Smriti Mandhana: ఇండియా మహిళ జట్టు వర్సెస్ ఆస్ట్రేలియా మహిళల జట్ల (australia women vs india women) మధ్య మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శనివారం మూడో వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇండియా జట్టు స్టయిలిస్ బ్యాటర్ స్మృతి మంధాన వీరవిహారం చేసింది. 63 బంతుల్లోనే 125 పరుగులు చేసింది. అందులో 17 ఫోర్లు, ఐదు సిక్సులు ఉన్నాయి. Also Read: IND vs PAK : నేడు భారత్ వర్సెస్…

Read More

డిప్యూటీ సీఎం ఎక్స్ ఖాతాలో పాక్ జెండా..

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండేకు సైబర్ నేరగాళ్లు షాక్ ఇచ్చారు. ఆదివారం ఆయన ఎక్స్ ఖాతాను హ్యాక్ చేసి ఆయన ఖాతాలో పాకిస్తాన్, టర్కీ జెండాల చిత్రాలను పోస్టు చేశారు. ఆసియా కప్ లో భాగంగా ఇవాళ భారత్- పాకిస్తాన్ తలపడబోతున్నాయి. ఈ నేపథ్యంలో హ్యాకర్లు డిప్యూటీ సీఎం ఎక్స్ ఖాతాను హ్యాక్ చేసి రెండు ఇస్లామిక్ దేశాల జెండాలను ప్రత్యక్ష ప్రసారం చేశారు. దాదాపు 30-45 నిమిషాల తర్వాత డిప్యూటీ…

Read More

Venkatesh : వెంకీ–త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్ ఫిక్స్.. ఎవరో తెలుసా?”

విక్టరీ వెంకటేష్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ కొత్త సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. అయితే సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. అక్టోబర్ నుండి షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇక వెంకీకి జోడిగా ఎవరు నటించనున్నారనే విషయం కూడా అభిమానుల్లో ఆసక్తిని రేపుతోంది. త్రిష, రుక్మిణి వసంత్, మీనాక్షి చౌదరి వంటి హీరోయిన్‌ల పేర్లు కొన్ని రోజులుగా చర్చలో ఉన్నాయి. అంతేకాక, కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి, సంయుక్తా మీనన్ కూడా రేంజ్‌లో…

Read More

మహాలయ అమావాస్య రోజు మాంసం ఎందుకు తినకూడదు?

Mahalaya Amavasya 2025: భాద్రపదం మాసం పూర్తయిన సందర్భంగా వచ్చే అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు. సాధారణ అమావాస్య కంటే మహాలయ అమావాస్య గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటారు. మహాలయ అమావాస్య సందర్భంగా పితృదేవతలకు తర్పణం ఇవ్వడం వల్ల వారు ఎంతో సంతోషిస్తారని చెబుతారు. మహాలయ కృష్ణపక్షం లో పితృదేవతలను స్మరించుకుంటూ ఉంటారు. అయితే కొందరు మహాలయ అమావాస్య రోజున తర్పణం చేయాలని అనుకుంటారు. ఈ సందర్భంగా వారి పూర్వీకులకు మాంసాహారాలను వండి పెట్టాలని అనుకుంటారు. కానీ ఈరోజు…

Read More

తిరుమల పరకామణి వ్యవహారంపై భూమన సంచలన వ్యాఖ్యలు

తిరుపతి: తిరుమల పరకామణి వ్యవహారంపై వైసిపి నేత భూమన కరుణాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పరకామణి వ్యవహారంలో సిబిఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. పరకామణిలో చోరీ విషయాన్ని తామే బయటపెట్టామని, 20 ఏళ్లుగా రవికుమార్ అనే వ్యక్తి చోరీ చేస్తున్నాడని, చంద్రబాబు హయాంలో 15 ఏళ్లు చోరీ జరిగిందని విమర్శలు గుప్పించారు. రవికుమార్‌ను తాము వచ్చాకే పట్టుకున్నామని, రవికుమార్ నుంచి రూ.100 కోట్ల ఆస్తులను రికవరీ చేశామని వెల్లడించారు.15 ఏళ్లలో చంద్రబాబు రవి కుమార్…

Read More

ఇక్కడ దీపావళికి బతుకమ్మ.. మగవాళ్ళు ఆడతారు..

Bathukamma Special: బతుకమ్మ పండుగ నేటి నుంచి మొదలుకానుంది. మొదటిరోజు ఎగిరి పూలతో బతుకమ్మను మొదలుపెడతారు. సాధారణంగా తెలంగాణ పల్లెల్లో మహిళలు బతుకమ్మను పేర్చి.. ఆడి పాడుతారు. గౌరమ్మను ప్రత్యేకంగా ప్రతిష్టించి.. తంగేడు, గునుగు, కట్ల, చామంతి, విరజాజి, బంతి పూలతో బతుకమ్మను పేర్చి.. అమ్మవారికి పూజలు చేస్తారు. సాయంత్రం పూట రేగడి మట్టి చెరువు నుంచి తెచ్చి.. వెంపలి మొక్కను దాని మీద పెట్టి.. పూజలు చేసి.. బతుకమ్మలను మొత్తం చుట్టూ ఉంచి గౌరమ్మను స్తుతిస్తూ…

Read More

Teja Sajja : ప్రభాస్.. ఎన్టీఆర్ తర్వాత తేజా సజ్జా మాత్రమే.. సెన్సేషన్ రికార్డ్

యంగ్ హీరో తేజ సజ్జా హనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఈ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మార్కెట్ ను కూడా పెంచుకున్నాడు తేజ. తాజాగా తేజ నటించిన మిరాయ్ పాన్ ఇండియా భాషల్లో వరల్డ్ వైడ్ గా ఈ నెల 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. ఫస్ట్ డే నుండి సూపర్ హిట్ టాక్ తో భారీ వసూళ్లు రాబడుతూ దూసుకెళ్తోంది మిరాయ్. Also Read : OGTrailer : పవర్…

Read More

Breaking News: సాయంత్రం 5 గంటలకు జాతినుద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగం..

PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సాయంత్రం 5 గంటలకు దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారని ప్రభుత్వ ఉన్నత వర్గాలు తెలిపాయి. అయితే, ఏ అంశంపై ప్రధాని మాట్లాడుతారనే దానిపై అధికార వర్గాలు ధ్రువీకరించలేదు. దీంతో ప్రధాని ఏ అంశం మాట్లాడుతారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ ప్రసంగం జీఎస్టీ(GST) సంస్కరణలకు ముందు వస్తోంది.రేపటి నుంచి జీఎస్టీ సంస్కరణలు అమలులోకి వస్తున్నాయి. ప్రధాని ప్రసంగంలో ఈ అంశం ఉండే అవకాశం ఉంది. మరోవైపు, అమెరికాతో టారిఫ్…

Read More