Headlines

Manchu Manoj: పవనన్న చెప్పిన ఆ ఒక్క మాట.. నా జీవితాన్ని మార్చిసింది: మంచు మనోజ్

Manchu Manoj: మిరాయ్ సినిమా చేయడానికి పవన్ కళ్యాణ్ చెప్పిన మాటే కారణం అని చెప్పాడు హీరో మంచు మనోజ్. ఇటీవల ఆయన విలన్ చేసిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. యాక్షన్ అడ్వెంచర్ అండ్ మైథలాజికల్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాలో మంచు మనోజ్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఈ నేపధ్యంలోనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచు మనోజ్(Manchu Manoj) పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర…

Read More

Buggana Rajendranath: పోలవరం ప్రాజెక్టు ఆలస్యం కావడానికి కారణమే చంద్రబాబు..

Buggana Rajendranath: పోలవరంపై చంద్రబాబు అవాస్తవాలు చెప్తున్నారు అని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. చంద్రబాబుకి పోలవరంపై అవగాహన లోపం ఉందన్నారు. కాఫర్ డ్యాం పూర్తి చేయకుండా, డయాఫ్రమ్ వాల్ ఎలా కడతారు? అని ప్రశ్నించారు. పోలవరం మొదలు పెట్టింది మేమే అంటున్నారు.. ఇంకేం చెప్తాం వాళ్లకు, ఆయనకు చెప్పే వాళ్ళే లేరు.. పోలవరమే కాదు.. నాగార్జున సాగర్ కూడా చంద్రబాబు కట్టిండు అనేట్టు ఉందని చెప్పుకొచ్చారు. ప్రతిపక్షంగా మేము మీరు చేసేది తప్పు అంటే…..

Read More

సుకుమార్ – రామ్ చరణ్ సినిమా కథలో ఇన్ని ట్విస్ట్ లు ఉన్నాయా..?

Sukumar Ram Charan: తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. మరి ఇలాంటి క్రమంలోనే స్టార్ హీరోలు తీసిన సినిమాలన్నీ సూపర్ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో మెగా పవర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటిని సంపాదించుకున్న రామ్ చరణ్ సైతం గ్లోబల్ స్టార్ గా అవతరించాడు. ఇక ఇలాంటి నేపద్యంలో రామ్ చరణ్ సైతం పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. తండ్రికి…

Read More

Bihar: ప్రధాని మోడీ తల్లిపై మరోసారి దుర్భాషలు.. తేజస్వీ ర్యాలీలో ఘటన..

Bihar: బీహార్ ఎన్నికల్లో ఇటీవల ప్రతిపక్షాలు ప్రధాని నరేంద్రమోడీ తల్లిని తిట్టడం వివాదంగా మారింది. కాంగ్రెస్ ఆమె ఏఐ వీడియోను ఉపయోగించి, ఒక వీడియోను రూపొందించడం వివాదస్పదమైంది. కోర్టులు ఈ వీడియోను డిలీట్ చేయాలని ఆదేశాలు ఇవ్వాల్సి వచ్చింది. తాజాగా, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ర్యాలీలో ప్రధాని తల్లిని దూషిస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు వైరల్‌గా మారింది. ప్రధాని తల్లి దివంగత హీరాబెన్ మోడీని విమర్శించారని బీజేపీ ఆరోపించింది. అయితే, ఆర్జేడీ నాయకులు మాత్రం ఈ…

Read More

Uttarpradesh: ప్రేమించిన అమ్మాయి హత్య..సూట్ కేస్ లో పెట్టి..

యూపీ కాన్పూర్‌లో దారుణం చోటు చేసుకుంది. వేరే అమ్మాయితో కలిసి ఉండడాన్ని భరించలేని యువతి.. ప్రియుడిని నిలదీసింది. దీంతో అతి దారుణంగా యువతిని హత్యచేశాడు ప్రియుడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. మరో అమ్మాయితో రొమాంటిక్ రిలేషన్‌లో ఉన్న ప్రియుడిని నిలదీసినందుకు అమ్మాయిని దారుణంగా హత్య చేశాడు. సూరజ్ అనే యువకుడు ఆకాంక్ష యువతిని ప్రేమించాడు. కొన్ని రోజుల నుంచి ఫిజికల్ రిలేషన్ షిప్ లో కూడా ఉన్నారు. అయితే ప్రేమించిన యువతితోనే కాకుండా.. మరో యువతితో కూడా…

Read More

‘ఓజీ’ సినిమాలో అకీరా నందన్ కనిపించే సీన్ ఏంటో తెలుసా..? మామూలుగా లేదుగా…

OG Akira Nandan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవ్వరికీ సాధ్యం కానీ రీతిలో గొప్ప గుర్తింపును సంపాదించుకున్న నటులు చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు కావడం విశేషం…ఇక ఇలాంటి సందర్భంలోనే ఆయన ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలు పెద్దగా ఆశించిన మేరకు సక్సెసులనైతే తే సాధించడం లేదు. ఇక ఈ సంవత్సరం ఇప్పటికే వచ్చిన ‘హరిహర వీరమల్లు ‘ సినిమాతో ప్రేక్షకుడిని ఏ మాత్రం మెప్పించలేకపోయాడు…ఇక ఇప్పుడు…

Read More

ఈరోజు సాయంత్రం జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోడీ

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు సాయంత్రం 5 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నట్లు పీఎమ్ఓ కార్యాలయం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆయన ప్రసంగంలో ఏ అంశాలు ప్రస్తావిస్తారనే దానిపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. అమెరికా తాజాగా H1B వీసాల రుసుములను భారీగా పెంచిన విషయం భారతీయ ఐటీ ఉద్యోగులు, విద్యార్థుల్లో ఆందోళన కలిగిస్తుండగా, ప్రధాని ఈ అంశంపై స్పందిస్తారా అన్నదే చర్చనీయాంశంగా మారింది. ఇకపై రాబోయే దసరా పండుగ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని…

Read More

Fake Notes: దుబ్బాకలో దొంగనోట్ల కలకలం.. ఒకే నంబర్ తో కూడిన రూ. 200 నోట్లు ప్రత్యక్షం

ఈజీమనీకి అలవాటు పడిన కొందరు దొంగనోట్ల ముద్రణకు తెరలేపుతున్నారు. గుట్టు చప్పుడు కాకుండా చలామణికి పాల్పడుతున్నారు. తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బు సంపాదించాలని, కోటీశ్వరులం అయిపోవాలని నకిలీ నోట్లను తయారు చేస్తున్నారు. తాజాగా సిద్దిపేట జిల్లా దుబ్బాకలో దొంగనోట్లు తీవ్ర కలకలం రేపాయి. ఒకే నంబర్ తో కూడిన రూ. 200 నోట్లు ప్రత్యక్షం కావడంతో అంతా షాక్ కు గురయ్యారు. కూరగాయలు అమ్మే వృద్దులే టార్గెట్ గా దొంగ నోట్ల చెలామణికి పాల్పడుతోంది ముఠా. ఒకే…

Read More

మనిషైనా, జంతువైనా ఒక తోడు ఉండాల్సిందే! శంకర్ జీవితమే ఓ ఉదాహరణ!

Shankar Elephant: మనసున మనసై.. బతుకున బతుకై.. తోడు ఒకరు ఉండిన అదే భాగ్యము.. అదే అందము.. అదే సౌఖ్యము.. వెనకటికి ఓ సినిమాలో సూపర్ హిట్ పాట ఇది. ఒక మనిషి జీవితానికి సంబంధించి.. అందులో ఉన్న అనుబంధాలు.. గాడతల గురించి ఈ పాటలో ప్రధానంగా ప్రస్తావించారు. అతిమంగా ఒక మనిషికి కచ్చితంగా తోడు అంటూ ఉండాలని.. తోడు ఉంటే జీవితం బాగుంటుందని పాటలో ప్రస్తావించారు. అది పాట మాత్రమే కాదు నిజ జీవితం కూడా….

Read More

Navratri 2025: దేవీ శరన్నవరాత్రులు.. ఉపవాస సమయంలో తప్పక తినాల్సిన ఆహరం ఇదే!

Navratri Upvas Recipes: దేవీ నవరాత్రి (దసరా శరన్నవరాత్రులు) వేడుకలకు సమయం ఆసన్నమైంది. సెప్టెంబర్‌ 22వ తేదీన ప్రారంభమయ్యే నవరాత్రులు.. అక్టోబరు 2న ముగియనున్నాయి. ఈ ఏడాది తిథి వృద్ధి చెందడంతో.. దసరా శరన్నవరాత్రులను 10 రోజుల పాటు నిర్వహించాలని పండితులు నిర్ణయించారు. ఇక 11వ రోజు (అక్టోబర్‌ 2)న విజయదశమి పండుగ నిర్వహించనున్నారు. నవరాత్రుల కోసం అమ్మవారి భక్తులు ఇప్పటికే సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఉపవాస సమయంలో ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉండటానికి సరైన ఆహారం ఎదో…

Read More