Headlines

Nabha Natesh : బాబోయ్.. నభా నటేష్ హాట్ పోజులు.. అందాలన్నీ చూపిస్తూ..

Also See : Janhvi Kapoor : షార్ట్ డ్రెస్ లో జాన్వీ కపూర్ హాట్ పోజులు.. ​హీరోయిన్ నభా నటేష్ తాజాగా ఇలా మోడ్రన్ డ్రెస్ లో అందాలన్నీ చూపిస్తూ హాట్ ఫోజులతో వైరల్ అవుతుంది.  

Read More

ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలి

– ఆదివాసీ నాయక్ పోడు సేవా సంఘం డిమాండ్నవతెలంగాణ – అశ్వారావుపేటఎస్టీ జాబితా నుండి లంబాడీలను తొలగించాలని నాయకపోడు సేవా సంఘం నాయకులు డిమాండ్ చేసారు. ఈ మేరకు ఆదివాసీ నాయకపోడు సేవా సంఘం జిల్లా అధ్యక్షులు సోమని శివ ప్రసాద్ శుక్రవారం విలేకర్లతో మాట్లాడారు. ఆదివాసీల అస్థిత్వం కోసం జరిగే పోరాటంలో భాగంగా నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేటలో ఈ నెల 21 తేదీ ఆదివారం సకల ఆదివాసీ సంఘాలు ఆధ్వర్యంలో చారిత్రాత్మక భారీ…

Read More

తమిళ వెట్రి కజగం చీఫ్ ఇంట్లో చోరీ

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: తమిళ వెట్రి కజగం చీఫ్‌ విజయ్ ఇంట్లో చోరీ జ‌రిగింది. ఒక అగంతకుడు నీలంకరైలోని విజయ్‌ ఇంట్లోకి చొరబడ్డాడు. ఇంటి టెర్రస్‌పై తిరుగుతూ కనిపించాడు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించింది.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడు అరుణ్‌ (24)గా గుర్తించారు. గత నాలుగేళ్లుగా అతడి మానసిక స్థితి సరిగ్గా లేదని ప్రాథమిక విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు. కాగా, స్టార్‌ నటుడు అయిన విజయ్‌ దళపతి…

Read More

ఇందిరమ్మ లబ్ధిదారుల వివరాలు నమోదు.!

నవతెలంగాణ – మల్హర్ రావుమండలంలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన ఎల్-1 జాబితా లబ్ధిదారుల వివరాలను ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం యాప్లో అధికారులు నమోదు చేస్తున్నారు. మండల వ్యాప్తంగా 15 గ్రామ పంచాయతీల్లో ఇందిరమ్మ ఇళ్ల ఎల్వన్ జాబితాలో 3,828 మంది ఉన్నారు.తాడిచర్లలో 1085, మల్లారంలో 273, పెద్దతూండ్ల 388, చిన్నతూండ్ల 171, అడ్వాలపల్లి 105, దుబ్బపేట 30, కొయ్యూరు 105, వల్లెకుంట 260, కొండపేట 91, ఇప్పలపల్లి 137, ఎడ్లపల్లి 184, రుద్రారం 575,…

Read More

విష జ్వరంతో మహిళ మృతి..

నవతెలంగాణ – మల్హర్ రావుమండలంలోని ఇప్పలపల్లి గ్రామానికి చెందిన అబ్బినవేని దేవిక (45) అనే మహిళ విషజ్వరంతో గురువారం రాత్రి హన్మకొండ ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్లుగా మృతురాలు కుటుంబ సభ్యులు తెలిపారు. వారి పూర్తి కథనం ప్రకారం దేవికకు గత మూడు రోజులు జ్వరం రావడంతో మొదటగా భూపాలపల్లి ఆస్పత్రికి వెళ్లగా వైద్యులు పరీక్షలు నిర్వహించి బ్లడ్ ఇన్ఫెక్షన్,విషజ్వరం సోకిందని హన్మకొండ రెపర్ చేయగా అక్కడి వైద్యులు పరీక్షించి హైదరాబాద్ రెపర్ చేశారని…

Read More

లింగ మడుగుపల్లిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

నవతెలంగాణ – ఆత్మకూరుఆత్మకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగ మడుగుపల్లి గ్రామపంచాయతీ ప్రాంతంలో దుర్ఘటన చోటుచేసుకుంది. స్థానిక సీఐ సంతోష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని లింగమడుగు పల్లి గ్రామానికి చెందిన చల్లా రవి ఇంటి ఎదుట వేముల వీరాస్వామి బావిలో గుర్తు తెలియని ఓ మగవ్యక్తి మృతదేహం వెల్లకిలా పడి ఉందని శుక్రవారం సమాచారం అందింది. ఆత్మకూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని శవాన్ని బయటకు తీశారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం వరంగల్…

Read More

రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉపన్యాస పోటీలు

నవతెలంగాణ – కంఠేశ్వర్ స్థానిక సెయింట్ జేవియర్స్ హై స్కూల్ లో రోటరీ క్లబ్ ఆప్ జేమ్స్ నిజాంబాద్ ఆధ్వర్యంలో ఈనెల 21న అంతర్జాతీయ శాంతి దినోత్సవం పురస్కరించుకొని విద్యార్థులకు ఉపన్యాస పోటీలు నిర్వహించడం జరిగిందని రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ ప్రెసిడెంట్ పాకాల నరసింహారావు తెలిపారు. ఈ పోటీలో విజేతలుగా 8, 9, 10 తరగతుల కేటగిరీలో జి.దీక్షిత అనే విద్యార్థినికి మొదటి బహుమతి గెలిచిందని 6,7 తరగతుల కేటగిరీలో టీ. దీక్షిత మొదటి బహుమతి గెలుపొందిందని క్లబ్…

Read More

ప్రింట్, ఎలెక్ట్రానిక్ మీడియాపై వీడీసీల దాడిని ఖండిస్తున్నాం

మీడియాకు మద్దతుగా ప్రెస్ అకాడమీలో ఫిర్యాదు చేసిన శ్రీధర్ బట్టు..నవతెలంగాణ – జక్రాన్ పల్లి హైదరాబాదులోని తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ని కలిసి విలేకరిపై దాడి చేసిన వీడీసీలపై చర్యలు చేపట్టాలని వినతి పత్రాన్ని వీడిసి వ్యతిరేక పోరాట సమితి నాయకులు శ్రీధర్ బట్టు అందజేశారు. అనంతరం వారు తెలుపుతూ ప్రింటు మరియు ఎలక్ట్రానిక్ మీడియాలు ప్రజలకు మరియు ప్రభుత్వాలకు అలాగే ప్రజల సమస్యలకు ప్రభుత్వ యంత్రాంగానికి మధ్యన వారధిగా వ్యవహరిస్తారని వారి పట్ల…

Read More