Headlines

ముంబై వేస్ట్.. బెంగళూరు బెస్ట్.. బాలీవుడ్ విలక్షణ డైరెక్టర్ తెలుసుకున్న నీతి ఇదీ…

Anurag Kashyap: బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళని వాళ్ళు ఎలివేట్ చేసుకుంటూ గొప్ప సినిమాలను తీశారు. ఇక అనురాగ్ కశ్యప్ లాంటి దర్శకుడు గ్యాంగ్స్ ఆఫ్ వసీపూర్ లాంటి సినిమాలను చేసి తనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నాడు. నిజానికి ఆయన మంచి రచయిత, అంతకు మించిన దర్శకుడు తను అనుకున్న పాయింట్ ను అనుకున్నట్టుగా తెరమీద చూపించి ప్రేక్షకుడి చేత క్లాప్స్ కొట్టించగలిగేంత కెపాసిటి ఉన్న దర్శకుడు కావడం విశేషం… అందువల్లే…

Read More

Midhun Reddy: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. సిట్ కస్టడీకి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి..

Midhun Reddy: ఏపీలో సంచలనం రేపిన లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అరెస్ట్ అయిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ కస్టడీకి ఇస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి ఏ4గా ఉన్నారు. ఈ కేసులో మరింత లోతుగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని, ఇందులో భాగంగా మిథున్ రెడ్డిని 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోర్టులో పిటిషన్ వేసింది ప్రత్యేక…

Read More

Mahavatar Narsimha: ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ మహావతార్ నరసింహా.. స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది

Mahavatar Narsimha: మహావతార్ నరసింహా.. అసలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ యానిమేషన్ చిత్రం జూలై 25న విడుదలై ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఊహించని విధంగా కలెక్షన్స్ రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ ని సాధించింది. కేవలం రూ.6 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన రెండురోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.7 కోట్ల నెట్‌ కలెక్షన్స్‌ సాధించి సరికొత్త రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. మ‌హా విష్ణువు ద‌శావ‌తారాల కాన్సెప్ట్ వస్తున్న ‘మ‌హావ‌తార్'(Mahavatar Narsimha) సినిమాటిక్…

Read More

ఆ T న్యూస్ రిపోర్టర్ కనిపించడం లేదు ఎందుకు? ఏం జరిగింది?

T News Reporter: ఇటీవల ఖమ్మం జిల్లాలో రిపోర్టర్ సాంబ పై పోలీసులు కేసు నమోదు చేశారు. యూరియా పంపిణీ సంబంధించి ఒక రైతును రెచ్చగొట్టాడని.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలని సూచించాడని.. అయితే ఆ రైతు దానికి ఒప్పుకోలేదని.. ఆ తర్వాత టీ న్యూస్ రిపోర్టర్ వ్యవహార శైలి పట్ల ఆ రైతు పోలీసులకు ఫిర్యాదు చేశాడని.. పోలీసులు క్రైమ్ నెంబర్ 259/2025 ద్వారా కేసు నమోదు చేశారు.. భారత న్యాయ సంహిత చట్టంలో 151, 196,…

Read More

తక్షణమే కులగణన చేపట్టాలి… సీపీఐ

విశాలాంధ్ర-బ్యూరో అనంతపురం: తెలంగాణ తరహాలో జనగణన లో కులగణన శాస్త్రీయంగా తక్షణమే చేపట్టాలని అనంతపురము సీపీఐ జిల్లా కార్యవర్గ సమావేశం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండు చేసింది. గురువారం సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి చిరుతల మల్లికార్జున అధ్యక్షతన నీలం రాజశేఖరరెడ్డి భవనంలో జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి పాళ్యము నారాయణస్వామి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ తరహాలో జనగణనలో కులగణన చేపట్టాలని అందుకు సంబంధించి కూటమి ప్రభుత్వంపై రాష్ట్రంలోని…

Read More

నాగార్జున – త్రివిక్రమ్ ల మధ్య ఏం జరిగింది..? మన్మథుడు తర్వాత మళ్ళీ ఎందుకు కలవలేదంటే..?

Nagarjuna And Trivikram: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. అక్కినేని నాగేశ్వరరావు తర్వాత అంతటి గొప్ప ఇమేజ్ ని సంపాదించుకున్న హీరో నాగార్జున కావడం విశేషం…ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. ఇక ప్రస్తుతం తన వందో సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లతో…

Read More

రాజబాబు మనవడే ఈ ‘లిటిల్ హార్ట్స్’ మూవీ కమెడియన్.. బ్యాక్ గ్రౌండ్ ఇదీ…

Jai Krishna Rajababu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్స్ చాలామంది ఉన్నారు. అయినప్పటికి ఒకప్పుడు రాజబాబు చేసిన కామెడీ ముందు ఇప్పుడు చేస్తున్న కమెడియన్స్ కామెడీ చాలా తక్కువనే చెప్పాలి. ఎందుకంటే ఆయన ఒకప్పుడు తన మాటలతో తన ఆక్టివిటీతో ప్రేక్షకుడిని నవ్విస్తూ ఎన్నో సినిమాలను సక్సెస్ తీరాలకు చేర్చాడు. ఇక సీనియర్ ఎన్టీఆర్ లాంటి నటుడు సైతం రాజబాబు తన సినిమాలో ఉంటేనే సినిమా చేస్తానని చెప్పిన రోజులు కూడా ఉన్నాయి… అలాంటి గొప్ప నటుడు…

Read More

Flipkart Big Billion Days Sale : ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్ ఆఫర్లు.. ఒప్పో రెనో 14 సిరీస్, ఒప్పో K13 సిరీస్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు..

Flipkart Big Billion Days Sale 2025 : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభం కానుంది. ఈ సేల్‌కు సంబంధించి ఎంట్రీ లెవల్, మిడ్-రేంజ్ ఫ్లాగ్‌షిప్ అనే 3 కేటగిరీలకు చెందిన స్మార్ట్‌ఫోన్‌లపై భారీ ఆఫర్‌లను అందించనుంది. ప్రస్తుతానికి, ఒప్పో నుంచి అత్యంత పాపులర్ అయిన కొన్ని(Flipkart Big Billion Days Sale 2025) ఫోన్‌లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్‌లను అందిస్తోంది. మీరు ఒప్పో…

Read More

స్థానిక అవసరాలకు మాత్రమే ఇసుక రవాణా.. ఎస్సై గురు ప్రసాద్ రెడ్డి

విశాలాంధ్ర……డీ హి రే హల్.. స్తానిక అవసరాలకు మాత్రమె ఉచితంగా ఇసుక రవాణా చేసుకోవాలని ఎస్ఐ గురుప్రసాడు రెడ్డి అన్నారు . రాష్ట్ర ప్రభుత్వం ప్రజల స్థానిక అవసరాలకు ఇసుకను ఉచితంగా తీసుకోవచ్చని ఆదేశాలు జారీ చేసిందని వారు తెలిపారు. కేవలం రవాణా ఛార్జీలు, లోడింగ్ ఛార్జీలు తప్ప ఇసుక కు డబ్బు కట్టనవసరం లేదన్నారు. ఇతర రాష్ట్రాలకు ఇసుకను తరలించడం,ఇసుకను అవసరం లేకుండా డంప్ చేయడం కూడా నేరమన్నారు. రాయదుర్గం రూరల్ సర్కిల్ పరిధిలో ఉన్న…

Read More

Vrusshabha: వృషభ టీజర్ వచ్చేసింది.. యోధుడిగా మోహన్ లాల్ వీరత్వం నెక్స్ట్ లెవల్

Vrusshabha: మలయాళ స్టార్ మోహన్ లాల్ హీరోగా వస్తున్న భారీ చిత్రం ‘వృషభ’. హిస్టారిక‌‌ల్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాను దర్శకుడు నంద కిషోర్ తెరకెక్కిస్తున్నాడు. అనౌన్స్‌‌మెంట్ తోనే భారీ అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా నుంచి(Vrusshabha) తాజాగా టీజర్ విడుదల చేశారు మేకర్స్. భారీ గ్రాఫిక్స్ తో, ఎక్స్ట్రార్డినరీ విజువల్స్ తో వచ్చిన ఈ టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఒక్క డైలాగ్ కూడా లేకుండా కేవలం విజువల్స్ తో వండర్ క్రియేట్…

Read More