వాల్మీకి మహర్షి జయంతిని పురస్కరించుకొని శ్రీరామ సేవాసమితి వారణాసి నిర్వహణలో విజయనగరం శంకర మఠంలో ఆదివారం ఉదయం సామూహిక రామాయణ జరిగింది. కేవలం విజయనగరం లోనే కాకుండా యావత్ ప్రపంచం నలుమూలలా ఈ పారాయణాన్ని తలపెట్టినట్లు సమ్మతి ముఖ్య సభ్యులు డాక్టర్ ఉలిమిరి వెంకట సోమయాజులు ఒక ప్రకటనలో తెలియజేశారు. అలాగే వివిధ ప్రాంతాల్లో రామాయణం పై విద్యార్థులకు క్విజ్ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. వారికి బహుమతుల సర్టిఫికెట్లు అందజేస్తామని తెలియజేశారు..
వాల్మీకి జయంతి సందర్భంగా రామాయణ పారాయణ
