Headlines

Peddi : రామ్ చరణ్ వర్కింగ్ స్టైల్‌ కు ఫిదా అయ్యా.. అంటున్న జాన్వీ

బాలీవుడ్ స్టార్ అండ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రస్తుతం తెలుగు, హిందీ భాషల్లో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తెలుగులో ‘దేవర’ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ, తాజాగా రామ్ చరణ్ – బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ లో హీరోయిన్‌గా నటిస్తున్నారు. అయితే, జాన్వీ  వర్క్ విషయంలో అసలు కాంప్రొమైజ్ అవ్వరు.. అందరిలా కాకుండా ముఖ్యంగా ప్రమోషన్స్ లో చాలా యాక్టివ్‌గా పాల్గొంటారు. అయితే ఇటీవల ఒక…

Read More

ఏపీలో రూ.100తో రిజిస్ట్రేషన్!

Land Registration: ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేసింది. అక్టోబర్ నుంచి గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ చేసుకునేలా నిర్ణయం తీసుకుంది. పది లక్షల రూపాయల విలువ కలిగిన భూములకు 100 రూపాయలతో రిజిస్ట్రేషన్ చేసుకునే వేసులుబాటు కల్పించింది. అంతకుమించి అయితే వేయి రూపాయల రుసుము తీసుకోనుంది. గ్రామ సచివాలయాల్లోనే ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగనుంది. దీని ద్వారా ప్రజలకు మరింత సులువైన సేవలు అందించినట్టు అవుతుంది….

Read More

MP Mithun Reddy: ఒక ఉగ్రవాదిలా నన్ను జైల్లో పెట్టారు.. సీసీ కెమెరా పెట్టి విజయవాడ నుంచి చూశారు..!

MP Mithun Reddy: ఏపీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో అరెస్ట్‌ అయిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, ఎంపీ మిథున్‌రెడ్డికి షరతులతో కూడిన బెయిల్‌ రావడంతో రాజమండ్రి సెంట్రల్‌ జైలు నుంచి విడుదలైన విషయం విదితమే. ఇక, ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఒక ఉగ్రవాదలా నన్ను జైల్లో పెట్టారని మండిపడ్డారు.. రెండున్నర నెలల ఒక ఖైదీగా ఉండాల్సిన వచ్చింది.. గౌరవ కోర్టు పెట్టిన ఆంక్షలు మేరకు కేసు గురించి…

Read More

Chattigarh: మరీ ఇలా తయారేంట్రా.. రీల్స్ కోసం ఇంతగణమా…

ఈ మధ్య యువత రీల్స్ కోసం ఏలాంటి పని చేసేందుకైనా సిద్ధమవుతున్నారు. ఒక్కోసారి ప్రాణాలను కూడా ఫణంగా పెడుతున్నారు. వీళ్లు చేసే దారుణమైన స్టంట్స్ చూసి నెటిజన్లు విపరీతంగా ఫైర్ అవుతున్నారు. అటువంటి ఘటనే చత్తీస్ గఢ్ లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ లో షాకింక్ ఘటన జరిగింది. ఐదుగురు యువకులు స్కూటర్‌పై ప్రమాదకరమైన ఫీట్లు చేశారు. ఒకే స్కూటీపై ఐదుగురు రిస్క్ స్టంట్ చేస్తూ కనిపించారు. పైగా హెల్మెట్ లేకుండా…

Read More

Deepti Sharma : చరిత్ర సృష్టించిన దీప్తి శ‌ర్మ‌.. ఒకే ఒక భార‌త మ‌హిళా క్రికెట‌ర్‌..

Deepti Sharma : టీమ్ఇండియా ప్లేయ‌ర్ దీప్తిశ‌ర్మ చ‌రిత్ర సృష్టించింది. మ‌హిళ‌ల వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2025లో శ్రీలంక‌తో జ‌రిగిన తొలి మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో అద‌ర‌గొట్టింది. హాఫ్ సెంచ‌రీతో చేయ‌డంతో పాటు మూడు వికెట్లు ప‌డ‌గొట్టింది. ఈ క్ర‌మంలో ప్ర‌పంచ‌క‌ప్‌లో హాఫ్ సెంచ‌రీ చేయ‌డంతో పాటు మూడు వికెట్లు తీసిన తొలి భార‌త మ‌హిళా క్రికెట‌ర్‌గా రికార్డుల‌కు ఎక్కింది. కాగా.. వ‌న్డే క్రికెట్‌లో హాఫ్ సెంచ‌రీతో పాటు మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌డం దీప్తికి (Deepti Sharma) ఇది…

Read More

Samsung Galaxy Tab A11: 11-అంగుళాల డిస్ప్లే, 7,040mAh బ్యాటరీతో.. Samsung కొత్త టాబ్లెట్ విడుదల

ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్ సంగ్ నుంచి కొత్త టాబ్లెట్ విడుదలైంది. సామ్ సంగ్ గెలాక్సీ ట్యాబ్ A11+, స్టాండర్డ్ గెలాక్సీ ట్యాబ్ A11 తో పాటు ప్రారంభించారు. గెలాక్సీ ట్యాబ్ A11+ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 11-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. వన్ UI 8.0 ఇంటర్‌ఫేస్‌పై పనిచేస్తుంది. స్టాండర్డ్ గెలాక్సీ ట్యాబ్ A11 లాగా, గెలాక్సీ ట్యాబ్ A11+ కూడా రెండు కలర్ ఆప్షన్స్ లో వస్తుంది. ఇది 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 7,040mAh…

Read More

వినియోగదారులకు షాక్.. గ్యాస్ సిలిండర్ ధర పెంపు

న్యూఢిల్లీ: దసరా పండగ ముందు వాణిజ్య గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు చమురు మార్కెటింగ్ కంపెనీలు షాకిచ్చాయి. బుధవారం గ్యాస్ సిలిండర్ ధరలు పెంచుతున్నట్లు ప్రకటించాయి. 19 కిలోల వాణిజ్య LPG సిలిండర్ ధరపై రూ.15.50 పెంచారు. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర ఇప్పుడు రూ.1,595.50కి చేరుకుంది. పెరిగిన ధరలు ఇవాళ్టి నుంచే అమలులోకి వస్తాయని తెలిపాయి. దీంతో హోటళ్ళు, రెస్టారెంట్లు, వాణిజ్య వంట గ్యాస్‌పై ఎక్కువగా ఆధారపడే పలు వ్యాపారాలపై…

Read More

అమెరికా షట్ డౌన్..

దిశ, వెబ్ డెస్క్: టారిఫ్‌లను విదిస్తూ ఆనందం పొందుతున్న అమెరికాలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. బడ్జెట్‌కు ఆమోదం తెలపకపోవడంతో అమెరికా ప్రభుత్వం పూర్తిగా షట్ డౌన్ అయింది. రిపబ్లికన్స్, డెమోక్రాట్స్ వేర్వేరు బడ్జెట్ ప్రతిపాదనలు చేయడంతో కాంగ్రస్‌లో వ్యయ ప్రామాణిక బిల్లు ఆమోదం పొందలేదు. దీంతో అక్టోబర్ 1 అర్ధరాత్రి నుంచి ఫెడరల్ ప్రభుత్వానికి నిధుల సరఫరా ఆగిపోయింది. దీంతో అనేక విభాగాలు, కార్యాలయాలు తమ కార్యకలాపాలను నిలిపివేయాల్సి వచ్చింది. ముఖ్యంగా FAAలో సుమారు 11,000…

Read More

School Holidays in October : విద్యార్థులకు పండగే.. అక్టోబర్‌లో స్కూళ్లకు సెలవులే సెలవులు.. మొత్తం హాలీడేస్ ఎన్ని రోజులంటే? ఫుల్ లిస్ట్ ఇదిగో..!

School Holidays in October 2025 List : అక్టోబర్ నెలలో స్కూళ్లకు భారీగా సెలవులు ఉన్నాయి. ఈ నెలలో వరుస పండుగలు, ప్రభుత్వ సెలవులతో స్కూళ్లు పనిచేయవు. గాంధీ జయంతి, దసరా, దీపావళి, గోవర్ధన పూజ, భాయ్ దూజ్ వంటి ప్రధాన పండుగల కారణంగా పాఠశాలలు చాలా రోజులు హాలీడేస్ ఉంటాయి. ఇందులో ఆదివారం, శనివారం వారాంతం సెలవులు (School Holidays in October 2025 List) కూడా ఉన్నాయి. ఇంతకీ అక్టోబర్ నెలలో ఏయే…

Read More

ఏపీలో ఇంటర్నేషనల్ పరిశ్రమ.. లోకేష్ భారీ ఆఫర్!

Nara Lokesh: రాష్ట్రంలో పెద్ద ఎత్తున పరిశ్రమల స్థాపనకు అవకాశం కల్పించాలని భావిస్తోంది కూటమి ప్రభుత్వం( Alliance government ). పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నంలో ఉంది. మల్టీ నేషనల్ కంపెనీలకు ఆహ్వానం పలుకుతోంది. అందులో భాగంగా ప్రపంచ దిగ్గజ విమాన తయారీ సంస్థ ఎయిర్ బస్ బోర్డు ఉన్నత స్థాయి సమావేశానికి మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. ఎయిర్ బస్ చైర్మన్ రెని ఓబెర్మన్ తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ కీలక…

Read More