Headlines

Anirudh Reddy vs KTR: వసూళ్లు, కమీషన్స్, కబ్జాల కోసం కాదు.. కేటీఆర్‌కు జడ్చర్ల ఎమ్మెల్యే కౌంటర్!

‘ప్రతిదీ రాజకీయం చేయొద్దు’ అంటూ.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌కు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మీ పార్టీలో ఒక్క ఎమ్మెల్యే అయినా ఏ రోజైనా తనకు సంబంధించిన ఇష్యూపైన మాట్లాడరా?, తన ప్రజలకు కావాల్సిన అంశంపై ఏరోజైనా స్వేచ్ఛగా మాట్లాడారా? అని ప్రశ్నించారు. తాను పోరాటం చేసేది రైతుల కోసం, జడ్చర్ల నియోజకవర్గం ప్రజల కోసం అని స్పష్టం చేశారు. మీ ఎమ్మెల్యేల మాదిరి తాను వసూళ్లు, కమీషన్స్, కబ్జాల…

Read More

2029 వరకు ఆగలేనంటున్న సుజనా చౌదరి!

Sujana Chowdary: బిజెపి నేత సుజనా చౌదరి అసంతృప్తితో ఉన్నారా? అనుకున్న స్థాయిలో రాణించలేకపోయాను అన్న బాధ ఆయనలో ఉందా? అందుకే అసెంబ్లీలో అసహనం వ్యక్తం చేశారా? తనలో ఉన్న బాధను బయటపెట్టారా? అంటే అవునని సమాధానం వినిపిస్తాను. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. 2024 ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి బిజెపి తరఫున గెలిచారు సుజనా చౌదరి. అప్పటినుంచి ఆయన సాధారణ ఎమ్మెల్యే గానే ఉండిపోయారు. ఏదేదో పదవులు ఆశించిన ఆయనకు అవి…

Read More

వడ్డీ రేట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం..

నవతెలంగాణ – హైదరాబాద్: సామాన్యులు, రుణ గ్రహీతలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ద్రవ్య విధాన సమీక్షలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. కీలకమైన రెపో రేటును ప్రస్తుతం ఉన్న 5.5 శాతంగానే యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా బుధవారం ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) నిర్ణయాలను వెల్లడించారు. దీంతో ఇప్పట్లో గృహ, వాహన, ఇతర రుణాలపై వడ్డీ రేట్లు (ఈఎంఐలు) తగ్గే అవకాశం కనిపించడం లేదు….

Read More

బెంగళూరు గడప దాటని జగన్ రాజకీయం!

Jagan: వచ్చే ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీదే విజయం అని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. కానీ ఆయన క్షేత్రస్థాయిలో చేస్తున్న ప్రయత్నాలలో చాలా రకాల లోపాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆయన రాష్ట్రంలో ఉండడం లేదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది మొదలు ఆయన ఎక్కువగా బెంగళూరుకు పరిమితం అవుతున్నారు. అక్కడ నుంచి తాడేపల్లి కి రాకపోకలు సాగిస్తున్నారు. ప్రారంభంలో వారంలో నాలుగు రోజులు పాటు తాడేపల్లిలో ఉండేవారు. అయితే అది క్రమేపి రెండు…

Read More

Tollywood : సినిమాల రిలీజ్ ను డిసైడ్ చేస్తున్న ఓటీటీ.. స్టార్ హీరో సినిమా రైట్స్ ఇప్పటికి పెండింగ్

సినిమా ఎలా వున్నా టీజర్‌ ట్రైలర్‌తో మెప్పిస్తే ఓటీటీలు ముందుకొస్తాయి. లేదంటే నిర్మాతలు డిజిటల్‌ సంస్థల వెనకాల పడాల్సి వస్తోంది. ఓటీటీ డీల్‌ కాకుండా సినిమాలను రిలీజ్‌ చేయడానికి నిర్మాతలు భయపడుతున్నారు. థియేటరికల్‌గా బ్రేక్‌ ఈవెన్‌ అయినా కాకపోయినా ఎంతో కొంత పెద్ద మొత్తం డిజిటల్‌ సంస్థల నుంచే రావడంతో వాళ్లు పెట్టిన రూల్స్‌కు తలొగ్గాల్సి వస్తోంది. సినిమా షూటింగ్‌ పూర్తయినా థియేటర్స్‌లోకి రాలేదంటే ఓటీటీ డీల్‌ కాలేదని అర్థం. Also Read : IdliKadai Review :…

Read More

విడాకులు తీసుకున్న జీవీ ప్రకాష్, సింగర్ సైంధవి

తమిళ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్, నటుడు జివి ప్రకాశ్‌కుమార్, గాయని సైంధవిలకు చెన్నై ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. జివి ప్రకాష్, సైంధవి 2013లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ జంటకు 4 సంవత్సరాల కుమార్తె ఉంది. 12 సంవత్సరాలు కలిసి జీవించిన తర్వాత, అభిప్రాయ భేదాల కారణంగా 2024 లో విడిపోతున్నట్లు వారు ప్రకటించారు. ఆ తరువాత, ఇద్దరూ మార్చి 24న చెన్నై ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశారు. కేసును…

Read More

పదవీ బాధ్యతలు చేపట్టిన తెలంగాణ నూతన డీజీపీ

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర నూతన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా సీనియర్ ఐపీఎస్ అధికారి శివధర్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రానికి ఆరవ డీజీపీగా నియమితులైన ఆయన, బుధవారం ఉదయం లక్డీకాపూల్‌లోని డీజీపీ కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముందు ఆయన కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, పండితుల నుంచి ఆశీర్వచనం తీసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.‘రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. మాకు…

Read More

పోలీసులకు ఐ బొమ్మ వార్నింగ్..

నవతెలంగాణ – హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమకు వేల కోట్ల రూపాయల నష్టాన్ని కలిగిస్తున్న ఐ బొమ్మ పైరసీ వెబ్‌సైట్ వ్యవహారం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. తెలుగు చిత్ర నిర్మాతలు, హీరోలను బెదిరిస్తున్న ఈ వెబ్‌సైట్ తాజాగా హైదరాబాద్ పోలీసులను ఉద్దేశించి హెచ్చరికలు జారీ చేసింది. ఐ బొమ్మ వంటి వెబ్‌సైట్‌లను ఎంత సాంకేతిక పరిజ్ఞానంతో దాక్కున్నా, అంతర్జాతీయ సహకారంతో వారి మూలాలను ఛేదిస్తామని సీపీ హెచ్చరించారు. దీనిపై ఐ బొమ్మ స్పందిస్తూ, ‘మీరు మాపై ఫోకస్…

Read More

సింగర్ జుబీన్‌ గార్గ్‌ మృతి కేసు.. మేనేజర్‌ అరెస్ట్‌

నవతెలంగాణ – హైదరాబాద్: అస్సాం గాయకుడు జుబీన్‌ గార్గ్‌ (52) సింగపూర్‌లో ప్రమాదవశాత్తూ మరణించిన ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా జరుగుతోంది. ఆయన మరణంపై అనుమానాలు వ్యక్తమవుతుండగా, సీఎం హిమంత బిశ్వశర్మ ఆదేశాల మేరకు విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో నార్త్‌ఈస్ట్‌ ఇండియా ఫెస్టివల్‌ చీఫ్‌ ఆర్గనైజర్‌ శ్యామ్‌కాను మహంత, జుబీన్‌ మేనేజర్‌ సిద్ధార్థశర్మలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఢిల్లీలోని ఐజీఐ ఎయిర్‌పోర్టులో మహంత, గురుగ్రామ్‌లో శర్మను అదుపులోకి తీసుకొని గువాహటికి తరలించారు. The post సింగర్ జుబీన్‌…

Read More

Today Gold Price : దూసుకెళ్తున్న పసిడి.. తులం బంగారం రూ.2లక్షలు ఖాయం..! ఇవాళ గోల్డ్ రేటు ఎంత పెరిగిందో తెలిస్తే.. షాకవ్వాల్సిందే..

Today Gold Price : పసిడి ధర పరుగులు పెడుతోంది.. గడిచిన వారం రోజులుగా రాకెట్ వేగంతో బంగారం, వెండి ధరలు దూసుకెళ్తున్నాయి. ఫలితంగా గోల్డ్ రేటు ఆల్‌టైం రికార్డులను నమోదు చేస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే.. వచ్చే ఏడాది ప్రారంభం నాటికి 10గ్రాముల 24క్యారట్ల బంగారం రేటు రూ. 2లక్షలు చేరే అవకాశాలు ఉన్నాయి. అమెరికాలో ప్రభుత్వ షట్‌డౌన్‌, వడ్డీ రేటు తగ్గింపు అంచనాల కారణంగా సురక్షితమైన బంగారంకు డిమాండ్ పెరిగింది. దీంతో బంగారం రేటు…

Read More