Headlines

GV Prakash – Saindhavi: జీవీ ప్రకాష్ & సైంధవి ప్రేమ కథకు ముగింపు పలికిన చెన్నై హైకోర్టు..

నటుడు, సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ 2013లో తన చిన్ననాటి స్నేహితురాలు సైంధవిని వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఒక కుమార్తె ఉంది. వివాహం తర్వాత, జీవీ ప్రకాష్ సినిమాటిక్ కెరీర్‌లో సక్సెస్ సాధించగా, సైంధవి సింగర్‌గా గుర్తింపు సంపాదించుకుంది. కానీ, కొన్ని సంవత్సరాల తర్వాత జంట మధ్య విభేదాలు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. వీరు ఈ విభేదాలను సర్దుకోవడానికి ప్రయత్నించినప్పటికీ, వ్యక్తిగత కారణాల వల్ల పరస్పర అంగీకారంతో విడాకు‌ల కోసం నిర్ణయం తీసుకున్నారు. Also Read…

Read More

Samsung Galaxy S23 Ultra : పండగ ఆఫర్ భయ్యా.. ఈ శాంసంగ్ S23 అల్ట్రా ఫోన్‌పై కిర్రాక్ డిస్కౌంట్.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి!

Samsung Galaxy S23 Ultra : కొత్త శాంసంగ్ ఫోన్ కోసం చూస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2025 సేల్‌లో అనేక స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. శాంసంగ్ 2023 ఫ్లాగ్‌షిప్ గెలాక్సీ S24 అల్ట్రా 5G ఫోన్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఈ శాంసంగ్ 5G ఫోన్ ధర రూ. 41వేల కన్నా భారీ తగ్గింపుతో లభిస్తోంది. మీ పాత ఫోన్ అప్‌గ్రేడ్ చేసుకుంటే ఇప్పుడే చేసుకోవడం బెటర్. శాంసంగ్ ఫోన్ అసలు…

Read More

చిరంజీవి ‘కొదమ సింహం’ రీ రిలీజ్

నవతెలంగాణ – హైదరాబాద్ : ప్రస్తుతం టాలీవుడ్‌లో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో, చిరంజీవి నటించిన తొలి కౌబాయ్ సినిమా ‘కొదమ సింహం’ 35 ఏళ్ల తర్వాత మరోసారి థియేటర్లలోకి రానుంది. 1990, ఆగస్టు 9న విడుదలైన ఈ చిత్రాన్ని 4కె కన్వర్షన్, 5.1 డిజిటల్ సౌండింగ్‌తో నవంబర్ 21న రీ రిలీజ్ చేయనున్నట్లు నిర్మాత కైకాల నాగేశ్వరరావు తెలిపారు. కె. మురళీమోహన రావు దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీసు వద్ద…

Read More

నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద

నవతెలంగాణ – హైదరాబాద్: శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతోంది. ఎగువ నుంచి 5,81,628 క్యూసెక్కుల వరద వస్తుండగా, అంతే మొత్తంలో దిగువకు వదులుతున్నారు. డ్యామ్ అధికారులు 24 గేట్లను 15 అడుగులు, 2 గేట్లను 20 అడుగుల మేర ఎత్తి 531534 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 584.10 అడుగులకు చేరుకుంది. ఎడమ, కుడి కాల్వలకు, హైదరాబాద్…

Read More

Zodiac Signs Dussehra Lucky: 50 ఏళ్ల తర్వాత అరుదైన దసరా.. ఈ రాశుల వారికి మామూలుగా లేదంటా!

Zodiac Signs Dussehra Lucky: ఈ ఏడాది విజయదశమి పండుగ అనేక విధాలుగా చాలా ప్రత్యేకంగా ఉండబోతోందని జ్యోతిష్యులు చెబుతున్నారు. జ్యోతిషశాస్త్ర లెక్కల ప్రకారం.. 50 ఏళ్ల తర్వాత అరుదైన దసరా పండుగ రాబోతుందని చెబుతున్నారు. ఇది అనేక రాశుల వారికి శుభప్రదం అవుతుందని, కొన్ని రాశులకు స్వర్ణయుగం ప్రారంభం కాబోతుందని అంటున్నారు. దసరా పర్వదినం ఈ రాశుల వారి జీవితాల్లో ఆనందం, శ్రేయస్సు, విజయానికి కొత్త ద్వారాలు తెరుస్తుందని చెబుతున్నారు. ఈ ఏడాది దసరా పండుగ…

Read More

DGP Shivadhar Reddy: పోలీస్ శాఖలో 17 వేల పోస్టులు భర్తీ చేస్తాం!

తెలంగాణ కొత్త డీజీపీగా బి.శివధర్‌ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. లక్డీకాపూల్‌లోని డీజీపీ కార్యాలయంలో ఈరోజు ఉదయం 9:44 నిమిషాలకు ప్రత్యేక పూజల అనంతరం బాధ్యతలు చేపట్టారు. వేద మంత్రాలతో డీజీపీ కార్యాలయంలోకి ఆయన్ను పండితులు ఆహ్వానించారు. తెలంగాణ 6వ డీజీపీగా 1994 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి శివధర్‌ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్నారు. Also Read: Gold Rate Today: వరుసగా ఐదవరోజు బాదుడే.. లక్ష 20…

Read More

తొలి భారత మహిళా క్రికెటర్ గా దీప్తి శర్మ రికార్డు..

టీమిండియా క్రికెటర్ దీప్తి శర్మ సరికొత్త రికార్డు నెలకొల్పింది. మహిళల వన్డే ప్రపంచకప్‌ లో భాగంగా నిన్న జరిగిన తొలి మ్యాచ్ లో భారత జట్టు, శ్రీలంకను ఓడించి టోర్నీలో బోణి కొట్టింది. ఈ మ్యాచ్ లో అద్భుత ఆల్ రౌండర్ ప్రదర్శన చేసిన దీప్తి శర్మ.. తొలి భారత మహిళా క్రికెటర్ గా అరుదైన ఘనత సాధించింది. ఓ దశలో సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత జట్టును తీరిగి పోటీలో నిలబెట్టింది. అమన్…

Read More

DGP Shivadhar Reddy: పోలీస్ శాఖలో 17 వేల పోస్టులు భర్తీ చేస్తాం!

తెలంగాణ కొత్త డీజీపీగా బి.శివధర్‌ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. లక్డీకాపూల్‌లోని డీజీపీ కార్యాలయంలో ఈరోజు ఉదయం 9:44 నిమిషాలకు ప్రత్యేక పూజల అనంతరం బాధ్యతలు చేపట్టారు. వేద మంత్రాలతో డీజీపీ కార్యాలయంలోకి ఆయన్ను పండితులు ఆహ్వానించారు. తెలంగాణ 6వ డీజీపీగా 1994 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి శివధర్‌ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్నారు. Also Read: Gold Rate Today: వరుసగా ఐదవరోజు బాదుడే.. లక్ష 20…

Read More

వడ్డీ రేట్లు యథాతథంగా ఉంచిన ఆర్‌బీఐ

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ప్రకటించింది. రెపోరేట్‌ను మరోసారి యథాతథంగా ఉంచింది. విశ్లేషకుల అంచనాలకు భిన్నంగా వరుసగా రెండోసారి రెపోరేట్‌ను 5.5 శాతం వద్దే కొనసాగించింది. ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్‌ సమీక్షల్లో 0.25 శాతం చొప్పున కీలక రేట్లను తగ్గించిన ఆర్‌బీఐ.. జూన్‌లో నిర్వహించిన సమావేశంలో ఏకంగా 50 బేసిస్‌ పాయింట్లు తగ్గించిన సంగతి తెలిసిందే. అలా మూడు వరుస సమీక్షల్లో కలిపి రెపోరేట్‌ 1% తగ్గింది. ట్రంప్‌ టారిఫ్‌…

Read More

Bombay High Court: హైకోర్టు సంచలన తీర్పు.. అత్యాచార బాధితురాలిని పెళ్లి చేసుకున్నా.. పోక్సో కేసు రద్దు కాదు!

మైనర్ లపై అత్యాచారాలకు పాల్పడితే పోక్సో కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటున్నాయి ప్రభుత్వాలు. మహిళల రక్షణ కోసం కఠిన చట్టాలను అమలు చేస్తున్నాయి. తాజాగా బాంబే హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. అత్యాచార బాధితురాలిని పెళ్లి చేసుకున్నా పోక్సో కోసు రద్దు కాదని కోర్టు స్పష్టం చేసింది. మహారాష్ట్రలోని అకోలాకు చెందిన 29 ఏళ్ల యువకుడు తనపై నమోదైన రేప్‌ కేసును రద్దు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు నాగ్‌పూర్‌ బెంచ్‌ తిరస్కరించింది….

Read More