Headlines

AI Call Assistant: ఇది కదా కావాల్సింది.. తెలియని నంబర్ల నుచి వచ్చే కాల్స్ కు ఆటోమేటిక్ గా ఏఐతో సమాధానం..

హైదరాబాద్‌కు చెందిన ఈక్వల్ AI కంపెనీ భారతదేశంలో మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత కాలర్ అసిస్టెంట్‌ను ప్రారంభించబోతోంది. ఈ యాప్ అక్టోబర్ 2 నుండి అందుబాటులోకి వస్తుంది. ఢిల్లీ NCRలో మొదటి 10,000 మంది ఆండ్రాయిడ్ వినియోగదారులకు ముందస్తు యాక్సెస్ ప్రోగ్రామ్ ఉంటుంది. మార్చి 2026 నాటికి ప్రతిరోజూ 1 మిలియన్ వినియోగదారులను చేరుకోవడమే లక్ష్యం అని కంపెనీ వ్యవస్థాపకుడు CEO కేశవ్ రెడ్డి అన్నారు. ఈ యాప్ తెలియని కాల్స్ కు సమాధానం ఇస్తుంది….

Read More

October 1 Rule Changes India: అలర్ట్.. నేటి నుంచి మారుతున్న ఈ కీలక విషయాలు మీకు తెలుసా!

October 1 Rule Changes India: అక్టోబర్ 1వ తేదీ నుంచి దేశంలో అనేక ఆర్థిక, ఆర్థికేతర రంగాల్లో పలు కీలక మార్పులు అమలులోకి రానున్నాయి. వీటిలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) నుంచి మొదలుకొని రైల్వే టికెట్ బుకింగ్ వరకు మార్పులు ఉన్నాయి. ఈ మార్పులు సామాన్యులపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయని పలువురు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆ మార్పులు ఏంటో మీకు తెలుసా?.. READ ALSO: Kantara Chapter 1 :…

Read More

తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?

తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం దసరా సెలవులు ఉండటంతో స్వామివారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం కూడా తిరుమలకు భక్తులు క్యూ కడుతున్నారు. దీంతో స్వామివారి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 14 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. ఇక, మంగళవారం వెంకన్నను 73,275 మంది…

Read More

ఈ రాశి వారికి ముందే పండుగ వాతావరణం.. లాభాలే లాభాలు..

Today 1 October 2025 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై పూర్వాషాడ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈ సమయంలో కొన్ని రాశుల వారు అనుకోకుండా ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.. మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వారు ఈ రోజు స్నేహితుల నుంచి మద్దతు పొందుతారు. వైవాహిక జీవితం…

Read More

Kantara Chapter 1 : కాంతార చాప్టర్ 1 ఎర్లీ ప్రీమియర్స్ క్యాన్సిల్..

కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి హీరోగా , దర్శకుడిగా వ్యవహరిస్తున్న భారీ చిత్రం కాంతార చాప్టర్ 1. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం దసరా కానుకగా ఈ గురువారం వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. కాంతార ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ హిట్టు కావడంతో ఇప్పుడు రాబోతున్న ప్రీక్వెల్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో కాంతార ప్రమోషన్స్ ను కూడా భారీగా చేస్తున్నాడు రిషబ్ శెట్టి. కాగా…

Read More

ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం.. 31 మంది మృతి

మనీలా: ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం సంభవించింది. దీంతో తీవ్ర ప్రాణనష్టం, ఆస్థి నష్టం జరిగింది. మంగళవారం అర్థరాత్రి ఫిలిప్పీన్స్‌లో రిక్టర్ స్కేలుపై 6.9 తీవ్రతతో భూ ప్రకంపనలు సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ భూ ప్రకంపనలతో దాదాపు 31 మందికి పైగా మరణించగా.. అనేక మంది గాయపడినట్లు తెలిపారు. అలాగే పలు భవనాలు, ఇళ్లు ధ్వంసమయ్యాయి. భూప్రకంపనలతో తీవ్ర భయాందోళనలతో ప్రజలు ఇళ్ళ నుండి బయటకు పరుగులు పెట్టారు. తీవ్రమైన ప్రకంపనల కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని…

Read More

B.Tech: భారత్ లో బీటెక్.. మరి పాకిస్తాన్‌లో ఇంజనీరింగ్ డిగ్రీని ఏమని పిలుస్తారో తెలుసా?

భారతదేశంలో ఇంజనీరింగ్ అంటే విపరీతమైన క్రేజ్. అందుకే ప్రతి సంవత్సరం లక్షలాది మంది భారతీయ విద్యార్థులు దేశంలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశానికి అవసరమైన JEE పరీక్ష రాస్తారు. IITలు, NITలు వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఇంజనీరింగ్ చేయాలని కలలుకంటుంటారు. అయితే భారత్ లో ఇంజనీరింగ్ డిగ్రీని సాధారణంగా బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ ( B.Tech ) అని పిలుస్తారు. కొన్ని ప్రదేశాలలో, దీనిని బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ (BE) డిగ్రీ అని కూడా పిలుస్తారు. B.Tech అనేది…

Read More

Andhra Pradesh: ఏపీకి మరో వాయుగుండం ముప్పు..!

Andhra Pradesh: ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వద్దు బాబోయ్‌ ఈ వర్షాలు అనే తరహాలో వర్షాలు కురుస్తున్నాయి.. ఉదయం ఎండలు.. రాత్రికి వానలు.. కొన్ని రోజులైతే ఎడతెరిపి లేకుండా వానలు పడుతూనే ఉన్నాయి.. అయితే, వాతావరణ శాఖ హెచ్చరికలు చూస్తే.. ఏపీకి మరో వాయుగుండం ముప్పు పొంచింది ఉంది.. పశ్చిమ మధ్య బంగాళాఖాతం దానిని అనుకోని ఉన్న ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలలో విస్తరించి ఉంది ఉపరితల ఆవర్తనం.. ఉత్తర అండమాన్ పరిసర ప్రాంతాలలో మరి కొద్ది…

Read More

World Cup 2025: వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ బోణీ.. ఆదివారం పాకిస్థాన్‌తో కీలక మ్యాచ్!

సొంతగడ్డపై జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్‌ 2025లో భారత్‌ బోణీ కొట్టింది. గౌహతిలోని బర్సపారా క్రికెట్ స్టేడియంలో మంగళవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో 59 పరుగుల తేడాతో గెలిచింది. వర్షం కారణంగా 47 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 8 వికెట్లకు 269 పరుగులు సాధించింది. లక్ష్యాన్ని 271 పరుగులకు సవరించగా.. శ్రీలంక 45.4 ఓవర్లలో 211 పరుగులకే ఆలౌట్ అయింది. ప్రపంచకప్‌లో శుభారంభం చేసిన భారత్‌.. తన…

Read More

ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం.. 19 మంది మృతి

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : సెంట్రల్ ఫిలిప్పీన్స్‌ను భారీ భూకంపం కుదిపేసింది. సెబు ప్రావిన్స్‌లో మంగళవారం రాత్రి సంభవించిన ఈ ప్రకృతి విలయానికి ఇప్పటివరకు 19 మంది ప్రాణాలు కోల్పోగా, పదుల సంఖ్యలో ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఫిలిప్పీన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వోల్కనాలజీ అండ్ సీస్మోలజీ వెల్లడించిన వివరాల ప్రకారం, మంగళవారం రాత్రి…

Read More