Headlines

మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్, సింగర్ సైంధవిలకు విడాకులు

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ప్రముఖ తమిళ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్, సింగర్ సైంధవి దంపతులకు చెన్నై ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. 2013లో వీరిద్దరూ లవ్ మ్యారేజీ చేసుకోగా ఒక కూతురు ఉంది. గతేడాది విడిపోవాలని నిర్ణయించుకున్న వీరు ఈ ఏడాది మేలో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కూతురు సైంధవి వద్ద ఉండేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రకాశ్ కోర్టుకు తెలిపారు. దీంతో న్యాయమూర్తి విడాకులు మంజూరు చేశారు. The post…

Read More

వాహనాలపై పడిన కెమికల్‌ ట్యాంకర్‌..త‌ప్పిన పెను ప్రమాదం

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : చౌటుప్పల్‌ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద సర్వీసు రోడ్డులో నిలిపి ఉంచిన రెండు తుఫాన్‌ వాహనాలపై కెమికల్‌ ట్యాంకర్‌ పడింది. ఈ ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని జీడిమెట్ల నుంచి రసాయన ద్రావాన్ని ట్యాంకర్‌లో దామరచర్లలోని ఓ సిమెంటు పరిశ్రమకు తరలిస్తున్నారు. ఈ ట్యాంకర్‌ చౌటుప్పల్‌ వద్దకు చేరుకోగానే జాతీయ రహదారి పైనుంచి అదుపు తప్పి రెయిలింగ్‌ను ఢీకొట్టి సర్వీసు రోడ్డులో పార్కింగ్‌ చేసిన రెండు తుఫాన్‌ వాహనాలపై పడిపోయింది. ప్రమాదంలో నేరేడుచర్లకు…

Read More

Bhumi Pednekar: 10 ఏళ్ల సినీ ప్రయాణం పూర్తి చేసిన భూమి.. ఫ్యాషన్‌పై క్లారిటీ ఇచ్చిన బ్యూటీ

బాలీవుడ్‌ తార భూమి పెడ్నేకర్ ఈ ఏడాది తన 10 ఏళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. ‘టాయిలెట్‌: ఏక్‌ ప్రేమ్‌ కథా’, ‘భక్షక్‌’, ‘సోంచిరియా’, ‘బధాయి దో’ వంటి శక్తివంతమైన కథల చిత్రాలను ఎంచుకుని, ప్రేక్షకులకు గుర్తింపు పొందిన భూమి, ఆమె సినిమా ఎంపికలే తనలోని మార్పుకు కారణమని చెబుతుంది. బాల్యం, కెరీర్‌ మొదటి దశలను గుర్తు చేసుకుంటూ, యశ్‌ రాజ్‌ ఫిల్మ్‌ ‘దమ్‌ లగా కే హైసా’ ద్వారా ఆమె సినీ ప్రయాణం ప్రారంభమైంది…

Read More

Mallikarjun Kharge: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC), భారత జాతీయ కాంగ్రెస్ (INC) అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆయన పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తూ చికిత్స ప్రారంభించారు. వర్గాల సమాచారం ప్రకారం, మంగళవారం రాత్రి ఖర్గేకు నిరంతర జ్వరం రావడంతో బెంగళూరులోని ప్రఖ్యాత ఎంఎస్ రామయ్య ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు పేర్కొన్నారు. ఖర్గే ఆసుపత్రిలో చేరిన వార్త దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు,…

Read More

తెలంగాణలో మళ్లీ కాలేజీల బంద్ సైరన్

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : తెలంగాణలో ప్రయివేట్ కాలేజీల యాజమాన్యాలు, ప్రభుత్వానికి మధ్య ఫీజు రీయింబర్స్‌మెంట్ వివాదం మళ్లీ ముదిరింది. గతంలో ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోలేదని ఆరోపిస్తూ, దసరా సెలవుల అనంతరం ఈ నెల‌ 6వ తేదీ నుంచి కాలేజీలను నిరవధికంగా మూసివేయాలని యాజమాన్యాలు నిర్ణయించాయి. దీంతో రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తుపై మళ్లీ ఆందోళన మొదలైంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్రయివేటు కాలేజీలు గత నెల 15న బంద్‌కు పిలుపునిచ్చాయి. దీంతో…

Read More

హెచ్‌-1బీ వీసా చార్జీల ఎఫెక్ట్‌.. భారత్‌వైపు అమెరికా కంపెనీల చూపు..!

H1B Visa: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకుంటున్న నిర్ణయాలు ఆ దేశాన్ని నిండా ముంచే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే టారిఫ్‌లు విధించడంతో అమెరికాలో సామాన్యుల బడ్జెట్‌ పెరిగింది. మందులపై వంద శాత టారిఫ్‌ విధించారు. సినిమాలపైనా విధించే ఆలోచనలో ఉన్నారు. ఇక హెచ్‌-1బీ వీసా రుసుము కూడా భారీగా పెంచారు. ఈ నేపథ్యంలో భారతీయ టెకీలు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో భారతీయ టెకీల కోసం అమెరికా కంపెనీలే భారత్‌కు దిగిరానున్నాయి. అమెరికాలో హెచ్-1బీ…

Read More

Heavy Rains : బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. మళ్లీ వారంరోజులు ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వానలు.. వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ..

Heavy Rains : తెలంగాణలోని పలు జిల్లాల ప్రజలు భారీ వర్షాల నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. అయితే, ఈ సమయంలో వాతావరణ శాఖ మరో బాంబ్ పేల్చింది. మధ్య బంగాళాఖాతంలో బుధవారం అల్పపీడనం ఏర్పడే చాన్స్ ఉందని, గురువారం నాటికి వాయుగుండంగా బలపడి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. రాష్ట్రం మొత్తానికి ఎల్లో…

Read More

Sabari – Godavari Floods: శబరి – గోదావరి నదుల ఉధృతి.. 100 గ్రామాలకు రాకపోకలు బంద్..!

Sabari – Godavari Floods: మరోసారి గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది.. శబరి – గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో.. దాదాపు 100 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని విలీన మండలాల్లో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి శబరి – గోదావరి నదులు.. దీంతో, కూనవరం వద్ద 47.75 అడుగులతో ప్రమాదకర స్థాయికి చేరింది గోదావరి నీటిమట్టం.. కూనవరం మండలం పంద్రాజుపల్లి వద్ద రోడ్డుపై ప్రవహిస్తోంది వరద నీరు. భాస్కర కాలనీ, గిన్నెల బజార్ లో ఇళ్లలోకి వరద…

Read More

Dimple Hayathi : ఫిలింనగర్ లో హీరోయిన్ హయతి పై కేసు నమోదు.. అరెస్ట్ తప్పదా?

ఖిలాడీ, రామబాణం సినిమాలలో హీరోయిన్ గా నటించిన డింపుల్ హయతి సినిమాల కంటే కూడా బయట వివాదాలలో ఏక్కువ క్రేజ్ తెచ్చుకుంది. ఆ మధ్య కర్నాటక IPSతో వివాదం విషయంలో రచ్చ రచ్చ చేసింది డింపుల్. ఇక నిన్న మరో వివాదంలో హీరోయిన్ హయతి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. తన ఇంట్లో పని చేస్తున్న పని వాళ్ళని ఉన్నపలంగా బయటికి  గెంటేసింది డింపుల్ హయతి. డింపుల్ హయతి ఇంట్లో పని చేసేందుకు ఒడిస్సా నుంచి…

Read More

శ్రీలంక ఒటమి.. వన్డే ప్రపంచకప్‌లో బోణి కొట్టిన భారత్

గౌహతి: మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత్ శుభారంభం చే సింది. మంగళవారం గౌహతి వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో 59 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 47 ఓవర్లలో 269/8 రన్స్ చేసింది. వర్షం వల్ల మ్యాచ్‌ను 47 ఓవర్లకు కుదించారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 45.4 ఓవర్లలో 211 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో దీప్తి మూడు, శ్రీచరణి, స్నేహ్ రాణా రెండేసి వికెట్లను పడగొట్టారు. లంక బ్యాటర్లలో…

Read More