Headlines

చాలా మంది టచ్ లో ఉన్నారు.. కవిత దెబ్బకు బీఆర్ఎస్ దుకాణం బందేనా?

Kavitha attack on BRS: పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత కల్వకుంట్ల కవిత తన స్వరాన్ని మరింత పెంచారు. తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. మీడియా సమావేశాలలో అంతర్గత విషయాలను చెబుతూనే ఉన్నారు. వాస్తవానికి ఈ విషయాలను చెప్పడంలో కవిత ఏమాత్రం దాపరికాన్ని ప్రదర్శించడం లేదు. వాటిని చెప్పడంలో ఎటువంటి ఇబ్బంది పడడం లేదు. ఆ మాటలు చెబుతున్నప్పుడు ఆమె గుండెలో ఆవేదన కనిపిస్తోంది. ఆమె గొంతులో బాధ స్పష్టంగా గోచరిస్తోంది. ఇన్ని రోజులపాటు…

Read More

యుద్ధం వస్తే పాక్‌తోనే సౌదీ నట.. మీ పగటి కలలు పాడుగాను..

Saudi-Pak military alliance: ఎంకిపెళ్లి సుబ్బు చావుకు వచ్చింది అన్నట్లుగా ఖతార్‌పై ఇజ్రాయెల్‌ జరిపిన క్షిపణి దాడి.. ఇప్పుడు భారత్‌కు ముప్పుగా మారుతోంది. ఇస్లామిక్‌ దేశాలన్నీ అత్యవసర సమావేశమయ్యాయి. అరబ్‌ నాటో ఏర్పాటు ప్రయత్నాలు ఊపందుకున్నాయి. మరోవైపు పాకిస్తాన్‌–సౌదీ అరేబియా మధ్య సెప్టెంబర్‌ 17న కీలక ఒప్పందం జరిగింది. పాకిస్తాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్, సౌదీ క్రౌన్‌ ప్రిన్స్‌ మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ మధ్య సంతకం చేసిన ఈ ఒప్పందం, రెండు దేశాల మధ్య దశాబ్దాల భద్రతా…

Read More

హైకోర్టు సీజేతో సీఎం రేవంత్ సమావేశం

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ అప‌రేష్‌కుమార్ సింగ్‌తో సీఎం రేవంత్‌రెడ్డి శ‌నివారం భేటీ అయ్యారు. రాష్ట్రంలో న్యాయ‌వ్య‌వ‌స్థ‌కు సంబంధించి మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌, సిబ్బంది నియామ‌కంపై చ‌ర్చించారు. కొత్త జిల్లాల్లో అవ‌స‌ర‌మైన చోట కోర్టు భ‌వనాల ఏర్పాటుకు సంబంధించి సీఎం దృష్టికి సీజేఐ తీసుకొచ్చారు. ప్రాధాన్య‌త వారీగా ప‌నులు చేప‌ట్టేందుకు ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌ని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. The post హైకోర్టు సీజేతో సీఎం రేవంత్ సమావేశం appeared first…

Read More

Yashasvi Jaiswal : ఎట్ట‌కేల‌కు మౌనం వీడిన య‌శ‌స్వి జైస్వాల్‌.. ఆసియాక‌ప్ 2025లో చోటు ద‌క్క‌క‌పోవ‌డంపై..

Yashasvi Jaiswal : ఆసియాక‌ప్ 2025లో భార‌త్ అద‌ర‌గొడుతోంది. వ‌రుస‌గా మూడు మ్యాచ్‌ల్లో విజ‌యం సాధించి సూప‌ర్‌-4కి దూసుకువెళ్లింది. కాగా.. ఈ మెగాటోర్నీకి ఎంపికైన 15 మంది స‌భ్యులు గ‌ల బృందంలో టీమ్ఇండియా యువ ఓపెన‌ర్ య‌శ‌స్వి జైస్వాల్‌ (Yashasvi Jaiswal) కు చోటు ద‌క్క‌లేదు. ఇన్నాళ్లు ఈ విష‌యం పై మౌనంగా ఉన్న‌ య‌శ‌స్వి.. ఎట్ట‌కేల‌కు స్పందించాడు. ఐపీఎల్ 2025లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌కు య‌శ‌స్వి జైస్వాల్ ప్రాతినిధ్యం వ‌హించాడు. 14 మ్యాచ్‌ల్లో 559 ప‌రుగులు సాధించాడు….

Read More

స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో సముద్ర జలాల పరిశుభ్రత ముగింపు కార్యక్రమం

విశాఖపట్నం , శ్రీసూర్య దృష్టి , సెప్టెంబర్ 20 : భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ మరియు మినిస్ట్రీ అఫ్ ఎర్త్ సైన్సెస్ సంయుక్తంగా నిర్వహిస్తున్న సముద్ర జలాల పరిశుభ్రత ముగింపు కార్యక్రమాన్ని విశాఖపట్నం జిల్లా ఆధ్వర్యంలో తేనీటి పార్కు వద్ద గల సముద్రందు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఆర్గనైజింగ్ కమీషనర్ మారుతి హరీష్ కుమార్ మాట్లాడుతూ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో గత వారం రోజులగా మినిస్ట్రీ అఫ్ ఎర్త్ సైన్సెస్ వారు ఎంపికచేసిన…

Read More

Telugu Film Chamber : ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు వాయిదా.. దర్శకుల, నిర్మాతల ఆందోళన

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, చిత్రపురి కాలనీ కమిటీలో ఎలక్షన్స్ వెంటనే నిర్వహించాల్సిన అవసరం ఉందని.. చిన్న నిర్మాతల ఆధ్వర్యంలో ఫిల్మ్ ఛాంబర్ ముందు ధర్నా జరిగింది. ఈ ధర్నాలో సీనియర్ ఆర్టిస్ట్, నిర్మాత అశోక్ కుమార్ కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. “ఇండస్ట్రీని రోడ్డు మీదకు తేవడం దుర్మార్గం. ఏదైనా నిర్ణయం కావాలంటే అది ఛాంబర్ ద్వారా జరగాలి. ఛాంబర్ మనకు ప్రభుత్వ బాడీలా వ్యవహరిస్తుంది. అందుకే రెండు సంవత్సరాలకు…

Read More

Allu Arjun: ఏఏ 22 నుంచి అల్లు అర్జున్ ఫోటో లీక్.. సూపర్ హీరో లుక్ నెక్స్ట్ లెవల్

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల ఏఏ 22 సినిమాను మొదలుపెట్టిన విషయం తెలిసిందే. తమిళ దర్శకుడు అట్లీ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాన ప్రముఖ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. దాదాపు రూ.800 కోట్ల బడ్జెట్ తో హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం ఎవెంజర్స్, అవతార్ లాంటి సినిమాలకు వర్క్ చేసిన వీఎఫెక్స్ సంస్థలు వర్క్ చేస్తున్నాయి. దానికి సంబందించి విడుదలైన వీడియోకి ఆడియన్స్ (Allu…

Read More

Asaduddin Owaisi: ఒవైసీ ఇంటిపై ఈడీ దాడులు ఎందుకు జరగలేదు..? క్లారిటీ ఇచ్చిన ఎంఐఎం చీఫ్

Bihar Elections 2025: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఇప్పటికే రాజకీయ పార్టీలు పనులు ప్రారంభించాయి. తాజాగా ఓ జాతీయ మీడియా సంస్థ ఓ సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశం ఈరోజు పూర్ణియాలో జరిగింది. దీనికి బీహార్ ఏఐఎంఐఎం (AIMIM) చీఫ్ అఖ్తరుల్ ఇమాన్ హాజరయ్యారు. ఈడీ, సీబీఐ ఇప్పటివరకు అసదుద్దీన్ ఒవైసీ ఇంటిపై ఎందుకు దాడులు చేయలేదు? అనే ప్రశ్నకు సమాధానం చెప్పారు. READ MORE: Tirumala: టీటీడీ బోర్డు సభ్యులు సంచలన వ్యాఖ్యలు…..

Read More

అమెరికా ప్రయాణం.. ఇప్పుడు మరింత కాస్లీ.. రాకపోకలు కష్టమే

India to USA flight tickets: అమెరికా అధ్యక్షుడు భారత్‌ తమ మిత్ర దేశం, నరేంద్రమయోదీ తన మిత్రుడు అంటూనే దెబ్బమీద దెబ్బ కొడుతున్నాడు. ఇప్పటికే టారిఫ్‌లు విధించారు. తాజాగా హెచ్‌–1బీ వీసాలో లాటరీ సిస్టం రద్దు చేశారు. అమెరికా వెళ్లేవారు లక్ష డాలర్లు చెల్లించాలని నిబంధన విధించారు. తాజాగా అమెరికా విమాన ప్రయాణ చార్జీలు కూడా పెంచేశారు. అమెరికా నుంచి ఇండియాకు విమాన ప్రయాణం ఎప్పుడూ ఆసక్తికరం, కానీ ధరలు సీజన్, బుకింగ్‌ సమయం, ఎయిర్‌లైన్‌…

Read More

ప్రభుత్వం రాసిన లేఖ సిబిఐ ముందుంది: రామచందర్

హైదరాబాద్: విద్యావ్యవస్థ పూర్తిగా దుర్భర పరిస్థితుల్లో ఉందని బిజెపి అధ్యక్షుడు రామచందర్ రావు తెలిపారు. సిఎం రేవంత్ రెడ్డి ప్రతిసారి బిఆర్ఎస్ కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని నిందించడం సరికాదు అని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి అంటే భయం పట్టుకుందని విమర్శించారు. ప్రభుత్వం రాసిన లేఖ సిబిఐ ముందుందని, ఎన్డిఎస్ఎ నివేదిక ప్రకారమే కాళేశ్వరంపై పిసి ఘోష్ విచారణ చేపట్టిందని తెలియజేశారు. కమిషన్ సెలెక్టడ్ గా విచారణ చేపట్టిందని…

Read More