Headlines

ఆర్‌ఆర్‌ఆర్ భూ నిర్వాసితులకు అండగా ఉంటాం: కోదండరాం

మన తెలంగాణ/హైదరాబాద్: రీజినల్ రింగ్ రోడ్ (ఆర్‌ఆర్‌ఆర్) భూ నిర్వాసితులకు తమ పార్టీ అండగా ఉంటుందని టిజెఎస్ అధ్యక్షుడు ప్రొ.కోదండరాం అన్నారు. ఆదివారం ఆర్‌ఆర్‌ఆర్ భూ నిర్వాసితులు హైదరాబాద్‌లోని టిజెఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంను కలిసి తమకు అండగా ఉండాలని కోరారు. ఈ సందర్భంగా వారు కోదండరాంకు వినతిపత్రాన్ని సమర్పించారు. ఆర్‌ఆర్‌ఆర్ కొత్త అలైన్‌మెంట్ వల్ల కార్పొరేట్ కంపెనీలు, భూస్వాములకు లాభం జరుగుతుందని, ఔటర్ రింగు రోడ్‌కు 40 కిలోమీటర్ల దూరం…

Read More

New GST Rate Cut : కొత్త జీఎస్టీ రేట్ల ఎఫెక్ట్.. చౌకగా లభించనున్న టీవీలు, ఏసీలు.. మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ధరలు తగ్గుతాయా?

New GST Rate Cut : కొత్త స్మార్ట్ ఫోన్లు, ఏసీలు, టీవీలు, ల్యాప్‌టాప్ ఏదైనా కొనేందుకు చూస్తున్నారా? కొత్త జీఎస్టీ రేట్లు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ కొత్త జీఎస్టీ రేట్ల తగ్గింపుతో ఎలక్ట్రానిక్స్ ధరలు భారీగా తగ్గనున్నాయి. అయితే, జీఎస్టీ రేటు 5శాతం, 18శాతం శ్లాబ్‌లను తగ్గించి సవరించిన రెండు-లెవల్ రేటు నిర్మాణంతో జీఎస్టీ కౌన్సిల్ ఆమోదించింది. టీవీలు, ఎయిర్ కండిషనర్లు, డిష్‌వాషర్లు వంటి (New GST Rate Cut) కన్స్యూమర్…

Read More

రేపటి నుంచి గ్రూప్ 2 సర్టిఫికెట్ వెరిఫికేషన్

షెడ్యూల్ ప్రకటించిన టిజిపిఎస్‌సి మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో గ్రూప్ 2 పోస్టులకు నాలుగో విడత సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. మంగళవారం నుంచి మూడు రోజుల పాటు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఈ నెల 23, 24, 25 తేదీలలో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నాంపల్లిలోని సురవరం ప్రతాప్‌రెడ్డి వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు కమిషన్ తెలిపింది. అభ్యర్థులకు ఏదైనా సమస్యలు ఉంటే ఈ నెల…

Read More

Sridhar Vembu: హెచ్1బీ వీసా ఫీ పెంపును దేశ విభజనతో పోల్చిన జోహో వ్యవస్థాపకుడు

Sridhar Vembu: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ H-1B వీసా చర్యలు భారతీయుల్లో కల్లోలం నింపుతున్నాయి. ఆయన చర్యలపై స్వదేశంతో పాటు విదేశాల్లోను వ్యతిరేక స్వరాలు వినిపిస్తున్నారు. ట్రంప్ నిర్ణయంపై పలువురు ప్రముఖులు స్పందిస్తున్నారు. తాజాగా జోహో కార్పొరేషన్‌ వ్యవస్థాపకుడు డాక్టర్‌ శ్రీధర్‌ వెంబు అమెరికా సర్కార్ హెచ్‌1బీ వీసా ఫీజును ఏకంగా లక్ష డాలర్లకు పెంచడంపై స్పందించారు. ఆయన వీసా ఫీజు పెంపును భారతదేశ విభజనతో పోల్చారు. అవసరమైతే మన వాళ్లు వెనక్కి వచ్చేసి.. ఐదేళ్ల…

Read More

Harish Rao : కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై హరీశ్‌రావు కీలక వ్యాఖ్యలు

Harish Rao : రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితులకు సహాయం అందించడంలో పూర్తిగా విఫలమయ్యిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. సికింద్రాబాద్ పరిధిలోని రాంగోపాల్‌పేట్ వరద ప్రాంతాలను పర్యటించి ఆయన మాట్లాడారు. వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర కష్టాల్ని ఎదుర్కొనడం ప్రభుత్వ వైఫల్యం వల్ల జరిగిందని హరీశ్‌రావు అన్నారు. సీఎం ప్రవర్తన ఆయన హోదాను కూడా తగ్గించేలా ఉందని వ్యాఖ్యానించారు. బాధితులకు తక్షణ ఆర్థిక సాయం, నిత్యావసర సరుకులు అందించాలని, అలాగే నదీ నాళాల్లో పూడికతీత…

Read More

‘కొత్త లోకా’ ఒటిటి రిలీజ్.. దుల్కర్ ఏమన్నారంటే..

కళ్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘లోకా ఛాప్టర్-1 చంద్ర’. తెలుగులో ‘కొత్త లోకా’ (Kotha Lokah) అనే టైటిల్‌తో ఈ సినిమా విడుదలైంది. అతీంద్రియ శక్తులు, ఫాంటసీ కలగలిపిన ఈ సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై.. సూపర్‌హిట్‌గా నిలిచింది. అయితే ఈ సినిమా ఇంకా థియేటర్‌లో ఉండగానే.. ఒటిటి విడుదల గురించి సోషల్‌మీడియాలో కొన్ని వార్తలు వస్తున్నాయి. ఈ నెల చివర్లో ఈ సినిమా ఒటిటిలో సందడి చేస్తుందని.. కొన్ని సినిమా వెబ్‌సైట్లు…

Read More

మనోజ్ వల్లే ఈరోజు నా పరిస్థితి ఇలా అయ్యింది అంటూ ఎమోషనల్ అయిన మంచు లక్ష్మి!

Manchu Lakshmi: మంచు కుటుంబం లో ప్రస్తుతం మంచి ప్రజాధారణ ఉన్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది మంచు మనోజ్(Manchu Manoj) మాత్రమే. ఈ ఫ్యామిలీ హీరోలందరూ నేటి తరం ఆడియన్స్ కి ట్రోల్ మీమ్స్ ద్వారానే ఎక్కువగా పరిచయం. కానీ మంచు మనోజ్ కి మాత్రం మంచి క్రేజ్ ఉంది. ఆయన ఇచ్చే ప్రసంగాలు, ఆయన కామెడీ టైమింగ్, మరియు ఇతర అంశాలు ఆడియన్స్ ని ప్రత్యేకమ్హా ఆకర్షిస్తాయి. రీసెంట్ గా మంచు కుటుంబం…

Read More

జీఎస్టీ ఉత్సవ్ : దేశ పన్నుల ప్రక్షాళన చేసిన మోడీ.. ఇండియా దూసుకెళుతుందా?

PM Modi GST Utsav: వన్ నేషన్.. వన్ టాక్స్ పేరుతో మోడీ ప్రభుత్వం జీఎస్టీని అమల్లోకి తీసుకువచ్చింది. అప్పట్లో అనేక రకాల స్లాబులు ఇందులో ఉండేవి. వీటివల్ల ప్రభుత్వానికి ఆదాయం భారీగానే వచ్చినప్పటికీ ప్రజలు మాత్రం ఇబ్బంది పడుతూ ఉండేవారు. అనేక సందర్భాలలో స్లాబులు మార్చినప్పటికీ అంతగా ప్రజలకు అవి ఉపయోగకరంగా లేకుండా పోయాయి. ఈ నేపథ్యంలో ఇటీవల కేంద్రం జీఎస్టీ విషయంలో సంస్కరణలు తీసుకొస్తున్నట్టు ప్రకటించింది. ఐదు శాతం, 18% పన్నులు మాత్రమే ఉంటాయని…

Read More

Ind Vs Aus: అదరగొట్టిన కుర్రాళ్ళు.. ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం!

Ind Vs Aus: బ్రిస్బేన్‌లోని ఇయాన్ హీలీ ఓవల్‌లో జరిగిన మొదటి యూత్ వన్డేలో భారత్ అండర్-19 జట్టు ఆస్ట్రేలియా అండర్-19 జట్టుపై 7 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని సాధించింది. 14 ఏళ్ల సంచలన బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి తన సంచలనం బ్యాటింగ్ ని కొనసాగించగా.. వికెట్ కీపర్ అభిగ్యాన్ కుండు, వేదాంత్ త్రివేది అజేయ అర్ధ సెంచరీలతో భారత్‌కు 117 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందించారు. తక్కువ ఖర్చు.. ఎక్కువ లాభం!…

Read More