Headlines

జిఎస్టితో ‘వన్‌ నేషన్‌-వన్‌ ట్యాక్స్ కల సాకారం: మోడీ

న్యూఢిల్లీ: సోమవారం నుంచి కొత్త జిఎస్‌టి శ్లాబ్ రేట్లు అందుబాటులోకి రానున్న వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Modi) జాతినుద్దేశించి ప్రసంగించారు. తన ప్రసంగంలో ఆయన మొదటిగా దేశ ప్రజలకు దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘రేపటి నుంచి కొత్త చరిత్ర ప్రారంభం అవుతుంది. రేపటి నుంచి జిఎస్టి ఉత్సవ్ ప్రారంభం అవుతుంది. జిఎస్టి మార్పులతో పేదలు, మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు జరిగింది. దేశమంతా సంతోషపడే జిఎస్టి సంస్కరణలు అమల్లోకి వస్తున్నాయి. జిఎస్టి 2.0…

Read More

OG : ఓజీ బాక్సాఫీస్‌ లెక్కేంటి?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘థే కాల్ హిమ్ ఓజీ’ (OG) బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందనే చర్చ టాలీవుడ్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. పవన్ కల్యాణ్‌కు మాత్రమే కాదు, మొత్తం బాక్సాఫీస్‌కు కూడా ఒక లెక్కుంది. బాక్సాఫీస్ స్టాటిస్టిక్స్ చూస్తుంటే, ఈసారి పవన్ ఎట్టి పరిస్థితుల్లోనూ 300 కోట్ల గ్రాస్ మార్క్‌ను దాటాల్సిందే. ముందుగా, పవన్ కల్యాణ్ మునుపటి చిత్రం ‘వీరమల్లు’ బిజినెస్‌ను పరిశీలిస్తే ఆ సినిమా వరల్డ్‌వైడ్ థియేటరికల్…

Read More

నేడు జరగబోయే ‘ఓజీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఊహించని ముఖ్య అతిథి..ఫ్యాన్స్ కి పండగే!

OG Pre Release Event: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) నటించిన ‘ఓజీ'(They Call Him OG) చిత్రం మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా నేడు హైదరాబాద్ లోని LB స్టేడియం లో ఈ సినిమాకు సంబంధించిన భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ‘ఓజీ మ్యూజిక్ కన్సర్ట్’ పేరు తో నిర్వహించబోతున్నారు. ఈ ఈవెంట్ కి సంబంధించిన పాసుల కోసం అభిమానులు ఒక రేంజ్ లో బారులు తీరారు. అందుకు…

Read More

Weather Updates : కాసేపట్లో తెలంగాణలో ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన

Weather Updates :  రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కాసేపట్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రంగారెడ్డి, యాదాద్రి, సూర్యాపేట, నల్గొండ, వరంగల్, ములుగు, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వర్షం పడే అవకాశం ఉందని ప్రకటించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కాసేపట్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రంగారెడ్డి, యాదాద్రి, సూర్యాపేట, నల్గొండ, వరంగల్, ములుగు,…

Read More

5వ వారం ‘బిగ్ బాస్ 9’ లోకి అడుగుపెట్టబోతున్న ముగ్గురు పాత సీజన్ కంటెస్టెంట్స్ వీళ్ళే

Bigg Boss 9 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ ఎంత రసవత్తరంగా సాగుతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. మొదటి రోజు నుండి ఇప్పటి వరకు కంటెస్టెంట్స్ మధ్య జరిగే గొడవలు, అదే సమయంలో వాళ్ళ మధ్య బిగ్ బాస్ నిర్వహించే ఆసక్తికరమైన టాస్కులు, ఇలా ప్రతీ ఒక్కటి ఈ సీజన్ బ్లాక్ బస్టర్ వైబ్స్ ని తీసుకొస్తుంది. గత సీజన్ కూడా ఇలాగే సాగింది కానీ, నాగార్జున వీకెండ్ ఎపిసోడ్స్…

Read More

OG : పవన్ కల్యాణ్‌ వద్దన్నా ఆగని హైప్.. ఇదేం క్రేజ్..

OG : ఓజీ సినిమాపై హైప్ మామూలుగా లేదు. అసలు పవన్ కల్యాణ్‌ ఈ మితిమీరిన హైప్ వద్దని అనుకుంటున్నా సరే అది ఆగట్లేదు. నువ్వు ఎంత సైలెంట్ గా ఉంటే అంత హైప్ ఎక్కిస్తాం అంటున్నారు ఫ్యాన్స్. ఓజీ సినిమాపై ముందు నుంచే ఓవర్ హైప్ ఉంది. అది సినిమా స్థాయిని దాటిపోతోందని పవన్ జాగ్రత్త పడ్డారు. అందుకే ప్రమోషన్లకు దూరంగా ఉన్నారు. అభిమానుల్లో అంచనాలు విపరీతంగా పెరిగిపోతే అది సినిమా రిజల్ట్ మీద దెబ్బ…

Read More

కవిత మాస్టర్ మైండ్ మామూలుగా లేదు.. కేటీఆర్ ప్లాన్ ఇలా బెడిసి కొట్టిందేంటి?

Kavitha: రాజకీయాలలో బంధాలకు, అనుబంధాలకు తావు ఉండదు. రాజకీయ నాయకులకు అధికారమే ముఖ్యం కాబట్టి.. దానికోసమే పాకులాడుతూ ఉంటారు. అధికారం కోసం ఎంతకైనా తెగిస్తూ ఉంటారు. అవసరమైతే కుటుంబ సభ్యులను వదులుకోవడానికి వెనుకాడరు.. తరహా ఉదంతాలు మన దేశంలో ఎన్నో చోటుచేసుకున్నాయి. చోటు చేసుకుంటూనే ఉన్నాయి.. కాకపోతే జరుగుతున్న సంఘటనలు మాత్రమే మారుతున్నాయి. అంతిమంగా పరమార్ధం మాత్రం ఒకటే. తెలంగాణ రాష్ట్రంలో గడచిన పది సంవత్సరాలు భారత రాష్ట్ర సమితి తిరుగులేని స్థానంలో ఉండేది. ప్రతిపక్షాన్ని చీల్చడం…

Read More

సామాజిక న్యాయ పరిరక్షణ కోసం ఉద్యమం నిర్మించాలి

సిపిఐ రాష్ట్ర నాయకులు హెచ్ ఆనంద్ జి, కొమ్ము భరత్ పిలుపు..నవతెలంగాణ –  తిమ్మాజిపేటమనువాద సిద్ధాంతం వలన ఫాస్టెస్ట్ విధానాల వలన దేశంలో బిజెపి పాలనలో ప్రజాస్వామ్యం, లౌకిక వాదం, రాజ్యాంగం, సామాజిక న్యాయం ప్రమాదంలో ఉన్నాయని వాటిని సమాధి చేయడానికి బిజెపి కుయుక్తులు పన్నుతుందని సిపిఐ భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర నాయకులు హెచ్ ఆనంద్ జి, జిల్లా కార్యవర్గ సభ్యులు కొమ్ము భరత్ పేర్కొన్నారు. ఆదివారం సిపిఐ 25వ జాతీయ మహాసభల జయపదాన్ని కాంక్షిస్తూ…

Read More

Tollywood : ఓవర్సీస్‌ మార్కెట్‌పై కన్నేసిన తెలుగు హీరోలు

టాలీవుడ్ సినిమా ప్రమోషన్స్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు, భారత్ సరిహద్దులు దాటి విస్తరిస్తున్నాయి. సాధారణంగా పాన్-ఇండియా మూవీ టీంలు కూడా భారత్‌లోని ఎంపిక చేసిన నగరాల్లో మాత్రమే ప్రచారం చేస్తాయి. కానీ, ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలు దేశాన్ని దాటి విదేశాల్లో సందడి చేస్తున్నాయి. రామ్‌చరణ్, బాలకృష్ణల దారిలోనే ప్రభాస్ కూడా నడుస్తున్నాడా? ‘రాజాసాబ్’ ప్రమోషన్స్ కోసం అమెరికాలో కొబ్బరికాయ కొట్టనున్నారా? లాంటి ప్రశ్నలు ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. సినిమా రిలీజ్‌కు ముందే…

Read More