Headlines

Maldives Tourism Threat: మాల్దివులు మాయం కానుందా? ముప్పు ముంగిట ప్రముఖ పర్యాటక ప్రాంతం!

Maldives Tourism Threat: కొత్తగా పెళ్లి చేసుకున్న చాలా మంది నూతన దంపతుల హనీమూన్ స్పాట్, డైవింగ్ ఔత్సాహికులకు ఒక ప్రధాన గమ్యస్థానం మాల్దీవులు. ఈ అందమైన ప్రాంతం త్వరలో మాయం కానున్నట్లు జోరుగా ప్రచారం సాగుతుంది. పెరుగుతున్న సముద్ర మట్టాలు ఈ హిందూ మహాసముద్ర ద్వీపసమూహం తీరాలను తాకుతున్నాయి. ముంచుకొస్తున్న ఈ సముద్ర మట్టాల కారణంగా ఈ 1,200 పగడపు దీవులు పూర్తిగా మునిగిపోయే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. మాల్దీవుల ఉనికి మాత్రమే కాకుండా తువాలు,…

Read More

నెక్స్ట్ జెన్ జీఎస్టీ ఉత్సవ్.. ప్రతిపక్షాలకు షాక్ ఇచ్చిన నరేంద్ర మోడీ!

Next Gen GST Utsav: పెద్ద నోట్ల రద్దు, కరోనా పీడ దినాలు.. ఇలా అనేక సందర్భాలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన అలా ప్రసంగించిన ప్రతి సందర్భంలోనూ సంచలన విషయాలను పంచుకున్నారు. ఆ విషయాలన్నీ జాతిని జాగృతం చేసే దిశగా నడిచాయి. విప్లవాత్మక మార్పులకు నాంది పలికాయి. తాజాగా నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈసారి కూడా సంచలన విషయాలను పంచుకున్నారు. అమెరికా హెచ్ వన్ బీ వీసాల మీద…

Read More

తక్కువ ఖర్చు.. ఎక్కువ లాభం! చిరు వ్యాపారుల కోసం కొత్త Tata Ace Gold Plus Mini Truck లాంచ్..

Tata Ace Gold Plus Mini Truck: చిన్న వ్యాపారులకు, స్వయం ఉపాధి పొందాలనుకునే వారికి బడ్జెట్ ధరలో టాటా మోటార్స్ ఏస్ గోల్డ్+ మిని ట్రక్‌ (Tata Ace Gold Plus Mini Truck)ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇందులో టాటా ఏస్ గోల్డ్+ ప్రత్యేకత దాని లీన్ నార్త్ ట్రాప్ (LNT) సాంకేతికత. ఈ సాంకేతికత కారణంగా డీజిల్ ఎగ్సాస్ట్ ఫ్లూయిడ్ (DEF) వాడాల్సిన అవసరం ఉండదు. దీనివల్ల నిర్వహణ ఖర్చులు, నిర్వహణ శ్రమ…

Read More

Ind Vs Aus: కుర్రాళ్లు కుమ్మేశారు.. ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం..

Ind Vs Aus: మన కుర్రాళ్లు కుమ్మేశారు. దీంతో భారత్ ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియా అండర్ 19తో జరిగిన తొలి వన్డే మ్యాచ్ లో భారత్ గెలుపొందింది. ఆసీస్ నిర్దేశించిన 226 పరుగుల లక్ష్యాన్ని యువ భారత్ అలవోకగా చేజ్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 9 వికెట్ల నష్టానికి 225 పరుగులే చేసింది. 226 రన్స్ టార్గెట్ ను భారత్ 30.3 ఓవర్లలోనే ఛేజ్ చేసింది. మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 227…

Read More

తేజ సజ్జ కి ఇండస్ట్రీ లో గాడ్ ఫాదర్ ఎవరో తెలుసా..?

Teja Sajja: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు ఎలివేట్ చేసుకోవడమే కాకుండా వాళ్ళ సినిమాలతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న కలెక్షన్స్ ని సైతం కొల్లగొడుతున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే తేజ సజ్జ లాంటి హీరో సైతం ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ మంచి ఊపు మీదున్నాడు. ఇక ఇప్పటికే హనుమాన్, మిరాయి లాంటి సూపర్ సక్సెస్ లతో ముందుకు దూసుకెళ్తున్న ఆయన ఇప్పుడు చేయబోతున్న తదుపరి ప్రాజెక్టులతో కూడా వరుస…

Read More

OG Pre Release Event: ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని LB స్టేడియంలో జరగనుంది. ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు పెద్ద సంఖ్యలో పవన్ ఫాన్స్ హాజరవుతారు. ఆ ఈవెంట్ లైవ్ మీ కోసం ​పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని LB స్టేడియంలో జరగనుంది. ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు పెద్ద సంఖ్యలో పవన్ ఫాన్స్ హాజరవుతారు. ఆ ఈవెంట్ లైవ్ మీ కోసం  

Read More

మరో బాంబు పేల్చిన భాను ప్రకాశ్ రెడ్డి.. సంచలన విషయాలు బయటకు వస్తాయంటూ..

Bhanu Prakash Reddy: తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు సభ్యుడు, బీజేపీ నేత భాను ప్రకాశ్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి మరో బాంబు పేల్చారు. ఇప్పటికే, గత వైసీపీ హయాంలో టీటీడీ పరకామణిలో పని చేస్తున్న రవికుమార్ దాదాపు రూ.100 కోట్లు చోరీ చేశారని ఆయన ఆరోపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు భాను ప్రకాశ్ రెడ్డి మళ్లీ దీనిపై స్పందిస్తూ.. “పరకామణి చోరీ వ్యవహారాన్ని ప్రైవేట్‌గా సెటిల్ చేశామని భూమన కరుణాకర్ రెడ్డి చెబుతుండడం విడ్డూరంగా…

Read More

చిరంజీవి సినిమాలో విలన్ గా మంచు మనోజ్..డైరెక్టర్ ఎవరంటే!

Manchu Manoj: మంచు మోహన్ బాబు(Manchu Mohan Babu) తనయుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన మంచు మనోజ్(Manchu Manoj), కెరీర్ ప్రారంభం నుండే భిన్నమైన కథలతో సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ని తెచ్చుకున్నాడు. ఈయన సినిమాల్లోని పాటలకు అప్పట్లో మంచి క్రేజ్ ఉండేది. కెరీర్ మంచి ఊపుతోనే వెళ్తుంది. కానీ మధ్య ఏర్పడిన కొన్ని సంఘటనల కారణంగా 9 ఏళ్ళు సినిమాలకు దూరమయ్యాడు. ఇప్పుడు మళ్లీ ఇన్నాళ్లకు ఆయన తన సెకండ్ ఇన్నింగ్స్…

Read More

GST 2.0 Effect : పండగ బొనాంజా.. రేపటినుంచే జీఎస్టీ అమల్లోకి.. భారీగా తగ్గనున్న కార్లు, బైకుల ధరలు.. కొత్త ధరల ఫుల్ లిస్ట్ ఇదిగో..!

GST 2.0 Effect : ప్రముఖ వాహన తయారీ సంస్థలు మారుతి సుజుకి, టాటా మోటార్స్, హ్యుందాయ్ మోటార్ ఇండియా పండగ బొనాంజాను ప్రకటించాయి. సోమవారం (సెప్టెంబర్ 22) నుంచి కార్ల ధరలను భారీగా తగ్గించనున్నాయి. ఈ పండగ సీజన్ సమయంలో ముఖ్యంగా లగ్జరీ కార్ల తయారీదారులు మెర్సిడెస్-బెంజ్, బీఎండబ్ల్యూ అలాగే ద్విచక్ర వాహన తయారీదారులు కొత్త జీఎస్టీతో ధరలను తగ్గించనున్నారు. ఈ పండుగ సీజన్‌లో జీఎస్టీ తగ్గింపుతో ఆటోమేకర్లు ఏయే కార్లపై ఎంత ధర తగ్గించారో…

Read More

ఇద్దరు రైతులపై ఎలుగుబంటి దాడి…..

విశాలాంధ్ర – గుమ్మగట్ట …మండలంలోని అడిగుప్ప గ్రామానికి చెందిన రైతులు చంద్ర, రామాంజనేయులు పొలం పనులు చేసుకుంటుండగా ఎలుగుబంటి దాడి చేసి గాయపరిచింది.వెంటనే స్థానికులు గమనించి క్షతగాత్రులను రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతున్నారు The post ఇద్దరు రైతులపై ఎలుగుబంటి దాడి….. appeared first on Visalaandhra. ​విశాలాంధ్ర – గుమ్మగట్ట …మండలంలోని అడిగుప్ప గ్రామానికి చెందిన రైతులు చంద్ర, రామాంజనేయులు పొలం పనులు చేసుకుంటుండగా ఎలుగుబంటి దాడి చేసి గాయపరిచింది.వెంటనే స్థానికులు…

Read More