Headlines

అంతర్జాతీయ స్థాయికి క్రీడాకారులు ఎదగాలి 

ప్రభుత్వం అన్ని రకాల క్రీడలకు ప్రోత్సాహం : తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కే శివసేనారెడ్డిక్రీడలకు వనపర్తి నిలయం కావాలి : వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డినవతెలంగాణ – వనపర్తి రాష్ట్రంలోని క్రీడాకారులను ప్రోత్సహించి అంతర్జాతీయ స్థాయిలో వారు అత్యుత్తమంగా రాణించేలా చేసేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోదని తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కే శివసేనారెడ్డి అన్నారు. ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న 11వ అంతర్ జిల్లా సీనియర్…

Read More

Indian Business Legend: చుక్క ముట్టకుండానే కిక్ ఇచ్చే సామ్రాజ్యాన్ని సృష్టించాడు.. మీకు విఠల్ మాల్యా తెలుసా!

Indian Business Legend: పండుగ ఏదైనా పబ్బం ఏమైనా మద్యం ప్రియులు అక్కడ ఉన్నారంటే వారి నాలుక ఒకదాని కోసం తహతహలాడుతుంది.. ఇంతకీ అది ఏంటని ఆలోచిస్తున్నారా? అదే మద్యం. ఈ మద్యంలో కూడా ఓ ఫేమస్ బ్రాండ్ ఎక్కువ మంది స్పెషల్ ఛాయిస్‌గా ఉంది. అందేంటి అనుకుంటున్నారా.. కింగ్ ఫిషర్. మీకు తెలుసా ఈ కంపెనీ స్థాపకులు ఎవరో.. విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా అనుకుంటే పొరపాటు చేసినట్లే.. ఆయన కాదు గురు.. ఆయన తండ్రి…

Read More

PM Modi: ఇలా చేస్తేనే భారత్ వేగంగా అభివృద్ధి చెందుతుంది.. దేశ ప్రజలకు మోడీ కీలక సూచన..

PM Modi: జీఎస్టీ సంస్కరణలు 99% వస్తువులను 5% జీఎస్టీ పరిధిలోకి తెచ్చాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. తాజాగా ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. జీఎస్టీ సంస్కరణ మధ్యతరగతి ప్రజల జీవితాలను మార్చివేసిందన్నారు. పేదలు ఇప్పుడు రెట్టింపు ప్రయోజనాన్ని పొందుతున్నారని.. జీఎస్టీ రేటు తగ్గడం వల్ల కలలు నెరవేరడం సులభం అవుతుందన్నారు. “2024లో గెలిచిన తరువాత జీఎస్టీకి ప్రాధాన్యం ఇచ్చాం. జీఎస్టీ సంస్కరణలపై అన్ని వర్గాలతో మాట్లాడాం. వన్‌ నేషన్‌- వన్‌ టాక్స్‌ కలను సాకారం…

Read More

జిఎస్‌టి సంస్కరణలతో వృద్ధి వేగవంతం : ప్రధాని మోడీ(LIVE)

నవతెలంగాణ – ఢిల్లీ :  జిఎస్‌టి సంస్కరణలు  వృద్ధిని వేగవంతం చేస్తాయని ప్రధాని మోడీ పేర్కొన్నారు.  ప్రధాని మోడీ ఆదివారం జాతినుద్దేశించి ప్రసంగించారు.   2017లో జిఎస్‌టితో కొత్త అధ్యాయం ప్రారంభమైందని అన్నారు. అంతకుమందు ఎన్నో పన్నులు ఉండేవని అన్నారు. ఒక రాష్ట్రం నుండి మరో రాష్ట్రానికి వెళ్లాలన్న పన్నులు కట్టాల్సి వుండేది. ఆ భారమంతా వినియోగదారులపై పడేది. రాష్ట్రాలన్నీ అభివృద్ధిలో దూసుకుపోతాయని అన్నారు.  పండగల సమయంలో దేశంలో అందరికీ మేలు జరుగుతుందని అన్నారు.  జిఎస్‌టి సంస్కరణలతో భారత…

Read More

PM Modi: ఇది సామాన్యులకు తీపికబురు.. జీఎస్టీ సంస్కరణలపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు..

PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. కొత్త జీఎస్టీ రేట్లు రేపు, సెప్టెంబర్ 22న అమలులోకి వస్తాయి. దానికి ముందు.. మోడీ మాట్లాడుతూ.. నవరాత్రి సందర్భంగా దేశ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. సెప్టెంబర్ 22వ తేదీ నవరాత్రి మొదటి రోజు అని, ఆ రోజున నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ అమలు చేయబడుతుందని పేర్కొన్నారు. ఇది కేవలం వేడుకలకు సమయం మాత్రమే కాదని, ఆర్థికాభివృద్ధికి, పన్ను సంస్కరణలకు కీలకమైన దశ అని ప్రధాని…

Read More

Narendra Modi: జాతిని ఉద్దేశించి మోదీ ప్రసంగం.. వారికి డబుల్ బొనాంజా..

Narendra Modi: ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. రేపటి నుంచి కొత్త జీఎస్టీ రేట్లు అమల్లోకి వస్తున్న నేపథ్యంలో దీని గురించి ప్రస్తావించారు. రేపటి నుంచి జీఎస్టీ ఉత్సవ్ ప్రారంభమవుతుందని చెప్పారు. “అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. జీఎస్టీ మార్పులతో పేద, మధ్య తరగతి ప్రజలకు ఎన్నో లాభాలు చేకూరనున్నాయి. ఈ మార్పులు రాష్ట్రాల అభివృద్ధికి ఉపయోగపడతాయి. అలాగే, ఈ మార్పులు ఉత్పత్తిదారులు, కస్టమర్లు ఇద్దరూ లాభపడతారు” అని చెప్పారు. Also Read:  ఒక్కసారిగా దొంగలుగా మారిన…

Read More

10,100mAh బ్యాటరీ, 12 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరాలతో Huawei MatePad 12 X లాంచ్!

హువావే తన సరికొత్త ట్యాబ్లెట్ మేట్‌ప్యాడ్ 12 X (Huawei MatePad 12 X)ను గ్లోబల్ మార్కెట్‌లో విడుదల చేసింది. గత నెలలో చైనాలో మేట్‌ప్యాడ్ ఎయిర్ 12 పేరుతో ఇది లాంచ్ అయ్యింది. ఈ ట్యాబ్లెట్ పూర్తి మెటల్ బాడీతో కేవలం 555 గ్రాముల బరువు, అలాగే కేవలం 5.9 మి.మీ. సన్నగా ఉంటుంది. ఇందులో 12 అంగుళాల 2.8K 144Hz LCD స్క్రీన్ ఉంది. దీనికి TÜV రైన్‌ల్యాండ్ లో బ్లూ లైట్ సర్టిఫికేషన్…

Read More

స్టూడెంట్స్ టెన్షన్ వద్దు.. చూస్తూ ఉండండి ట్రంప్ కాళ్ల బేరానికి వస్తాడు..

H1B Visa: ప్రొఫెషనల్ రాజకీయ నాయకుడు తీసుకునే నిర్ణయాలు ప్రజలను అంతగా ఇబ్బంది పెట్టవు. ఎంతో కొంత ఉదారంగానే ఆ నిర్ణయాలు ఉంటాయి. కానీ ఒక వ్యాపారి రాజకీయ నాయకుడైతే.. అతడు తీసుకునే నిర్ణయాలు అత్యంత దారుణంగా ఉంటాయి. అవి ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేస్తూ ఉంటాయి. అందువల్లే అవినీతికి పాల్పడ్డ రాజకీయ నాయకుడి కంటే.. వ్యాపారం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన నాయకుడు మరింత ప్రమాదం అని విశ్లేషకులు అంటుంటారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండవసారి ఇటీవల…

Read More

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

ప్రతిపక్ష హోదా కావాలని చిన్నపిల్లాడిలా జగన్ మారాం చేస్తున్నాడు.. అసెంబ్లీకి వెళ్లి అధ్యక్షా అనాలని అందరికీ కల ఉంటుంది.. జగన్ పుణ్యమా అని వైసీపీలో గెలిచిన ఎమ్మెల్యేలను దురదృష్టం వెంటాడుతుందని హోం మినిస్టర్ వంగలపూడి అనిత తెలిపారు. అసెంబ్లీకి వెళ్ళే అవకాశం జగన్ ఎమ్మెల్యేలకు ఇవ్వకపోవడం దురదృష్టం అన్నారు. ప్రజా సమస్యలపై చర్చించడానికి అసెంబ్లీ ఒక మంచి వేదిక.. జగన్ కి ప్రతిపక్ష హోదా స్పీకర్ ఇచ్చేది కాదు.. ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వాలి.. ప్రతిపక్ష హోదా…

Read More