Headlines

నిజానికి మ్యాచ్‌కు ఉన్న హైప్‌ను తక్కువ చేయలేదు: అశ్విన్

ఆసియాకప్-2025 సూపర్ ఫోర్‌లో భాగంగా.. మరికొన్ని గంటల్లో భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం ఇరు దేశాల అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. గ్రూప్ దశలో ఇరు దేశాల మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో హ్యాండ్‌షేక్ వ్యవహారం తీవ్ర దుమారానికి దారి తీసింది. పాకిస్థాన్ మ్యాచ్ రెఫరీ ఆండీ ఫైక్రాఫ్ట్‌ను తొలగించాలని డిమాండ్ చేసింది. కానీ, ఐసిసి ఆ విషయాన్ని పట్టించుకోలేదు. అయితే ఈ…

Read More

Kalyani Priyadarshan : అనాథఆశ్రమంలో పెరిగా.. స్టార్ హీరోయిన్ ఎమోషనల్

Kalyani Priyadarshan : హీరోయిన్ కల్యాణి ప్రియదర్శిని ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతోంది. రీసెంట్ గానే కొత్త లోకా సినిమాతో మంచి హిట్ అందుకుంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపంచింది. రూ.266 కోట్లు రాబట్టి రికార్డు నెలకొల్పింది. దీంతో కల్యాణి ఫుల్ హ్యాపీలో ఉంది. ఈ సినిమా రిజల్ట్ తో ఆమెకు వరుసగా ఛాన్సులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆమె వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె తన చిన్నప్పుడు అనాథ ఆశ్రమంలో…

Read More

Vaibhav Suryavanshi: ఏం కొట్టావ్ భయ్యా.. ఆస్ట్రేలియా బౌలర్లను ఉతికారేసిన వైభవ్ సూర్యవంశీ.. బౌండరీల వర్షం..

Vaibhav Suryavanshi: భారత క్రికెట్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి దుమ్మురేపాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో చెలరేగిపోయాడు. ఆసీస్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. బౌండరీల వర్షం కురిపించాడు. ఎలాంటి బెరుకు లేకుండా ధాటిగా బ్యాటింగ్ చేశాడు వైభవ్ సూర్యవంశీ. వేగంగా రన్స్ చేయడానికి కేరాఫ్ గా మారాడు వైభవ్. తాజాగా ఆసీస్ తో మ్యాచ్ లోనూ అదే దూకుడు ప్రదర్శించాడు. ఆస్ట్రేలియా U-19తో జరిగిన తొలి యూత్ వన్డేలో వైభవ్ సూర్యవంశీ బ్యాట్ తో చెలరేగాడు….

Read More

GST Rate Cut : కస్టమర్లకు పండగే పండగ.. జీఎస్టీ తగ్గింపుతో చౌకగా మారిన కొత్త ఏసీలు, డిష్‌వాషర్లు.. కొత్త ధరల ఫుల్ లిస్ట్ ఇదిగో..!

GST Rate Cut : అసలే పండగ సీజన్.. కొత్త ఏసీ కొనేందుకు చూస్తున్నారా? అయితే, ఇదే సరైన సమయం.. అందులోనూ జీఎస్టీ కొత్త రేట్లు కూడా అమల్లోకి రానున్నాయి. జీఎస్టీ రేట్లు తగ్గింపుతో కొత్త ఏసీలు, డిష్ వాషర్ల ధరలు భారీగా దిగొచ్చాయి. ఈ కొత్త ధరలు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆసక్తిగల వినియోగదారులు ఎయిర్ కండిషనర్లు, డిష్‌వాషర్లు వంటి అప్లియన్సెస్ చౌకైన ధరకే ఇంటికి తెచ్చుకోవచ్చు. ప్రముఖ బ్రాండ్లు ఏసీలపై రూ.4,500,…

Read More

Uttam Kumar Reddy : జలాల్లో హక్కు వాటా కోసం ఏ రాష్ట్రంతోనైనా పోరాడుతాం

Uttam Kumar Reddy : తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన జలాల విషయంలో ఎటువంటి రాజీ ఉండదని, అవసరం అయితే ఏ రాష్ట్రంతోనైనా పోరాడతామని జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కృష్ణా, గోదావరి నదులలో తెలంగాణకు చట్టబద్ధంగా లభించాల్సిన హక్కు వాటాను కచ్చితంగా సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపు ప్రతిపాదనపై తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకిస్తోందని ఉత్తమ్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ…

Read More

మోదీని కలిసినా మాట్లాడలేదట.. ఉన్నట్టుండి ప్రకాష్ రాజ్ కు ఏమైంది?

Prakash Raj: విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఆ మధ్య ఎన్నికల్లో పోటీ చేశారు. కనీసం డిపాజిట్ కూడా రాలేదు. మా ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. అక్కడ కూడా ఓటమి ఎదురైంది. అయినప్పటికీ ప్రకాష్ రాజ్ తన ధోరణి మార్చుకోలేదు. పైగా జస్ట్ ఆస్కింగ్ అంటూ సోషల్ మీడియాలో ఆయన కేంద్రంలో ఉన్న బిజెపిని టార్గెట్ చేస్తూ ప్రశ్నిస్తూ ఉంటారు. సమయం దొరికిన ప్రతి సందర్భంలోనూ నరేంద్ర మోడీని.. కేంద్ర ప్రభుత్వ విధానాలను ఆయన ఎండగడుతూ…

Read More

సకాలంలో రైతులకు ఎరువులు అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

– ఎరువుల సరఫరాపై ఎమ్మెల్యే రేవూరి సమీక్షనవతెలంగాణ -పరకాల   నియోజకవర్గ రైతులకు యూరియా ఎరువుపై ఎలాంటి కొరత తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదివారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ప్రతి రైతుకు అవసరమైన యూరియా సమయానికి అందుబాటులో ఉండేలా చూడాలని, మండలాల వారీగా డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా జరిగేలా అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. పిఎసిఎస్…

Read More

వ్యక్తి అనుమానాస్పద మృతి

నవతెలంగాణ-మోపాల్ శనివారం రాత్రి సమయంలో వెల్దుర్తిలో విషాదం చోటుచేసుకుంది. మోపాల్ ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గంగాధర్ (53) ప్రయివేట్ మెడికల్ ప్రాక్టీషనర్ గా నర్సింగ్ పల్లి గ్రామంలో తన ప్రాక్టీస్ కొనసాగిస్తున్నాడు. కంజర గ్రామం దగ్గరలో ఉన్న రెసిడెన్షియల్ పాఠశాల సమీపాన చెట్ల పొదలో పడి చనిపోయినాడు. మృతుడిని వాచ్మెన్ చూసి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని బండి నెంబర్ ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. శవాన్ని పోస్టుమార్టం…

Read More

ఊరు చుట్టూ ప్రహరి.. తాబేలు ఆకారపు ప్రాచీన గ్రామం కథ

Yungu Village: సాధారణంగా ఇప్పుడు పట్టణాల్లో గేటెడ్‌ కమ్యూనిటీలు వస్తున్నాయి. నిర్మాణ సంస్థలు ఇళ్లు, అపార్ట్‌మంట్‌లు నిర్మించి వాటి చుట్టూ ప్రహరీలు నిర్మిస్తున్నాయి. కానీ ఈ ప్రహరీ సంస్కృతి గతంలోనే ఉంది. చైనాలోని యూంగ్స్‌ గ్రామం ఒక ప్రత్యేకమైన సాంస్కృతిక, నిర్మాణ విశిష్టతను కలిగి ఉంది. ఈ గ్రామం, దాని చుట్టూ ఎత్తైన ప్రహరీ గోడలు, నాలుగు గంభీరమైన ద్వారాలతో, బయటి నుంచి చూసేందుకు ఒక రహస్యమైన సంన్నీవేశంలా కనిపిస్తుంది. దాదాపు నాలుగు శతాబ్దాల క్రితం నిర్మితమైన…

Read More

PM Modi: అన్నీ అత్యవరస టైమ్‌లోనే..! ఇప్పటి వరకు 11 సార్లు జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని..

PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు సాయంత్రం 5 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆయన ప్రసంగం గురించి అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎప్పటిలాగే, ప్రధానమంత్రి ఏ అంశాలను ఉద్దేశించి ప్రసంగిస్తారనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. GST 2.0 సంస్కరణలు రేపు అమలు కానున్నాయి. ఈ ప్రసంగం ప్రధానంగా కొత్త జీఎస్టీపైనే ఉంటుందని చెబుతున్నారు. మరోవైపు.. గత కొన్ని నెలలుగా భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలు దెబ్బతిన్న తరుణంలో ప్రధాని మోడీ ప్రసంగం ప్రాధాన్యం సంతరించుకుంది. హెచ్-1బి…

Read More