Headlines

6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో బడ్జెట్ సెగ్మెంట్‌లో Redmi 15C 5G లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా!

Redmi 15C 5G: షియోమీ కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ 15C 5G (Redmi 15C 5G)ని ప్రపంచ మార్కెట్లలో కొన్ని దేశాలలో మాత్రమే విడుదల చేసింది. ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఇందులో 6,000mAh బ్యాటరీ ఉంది. ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 50MP డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్, 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఇది ధూళి, నీటి నిరోధకత కోసం IP64…

Read More

శ్రీ విద్యాసాయి ఉన్నత పాఠశాలలో బతుకమ్మ వేడుకలు

నవతెలంగాణ – కమ్మర్ పల్లి : మండల కేంద్రంలోని శ్రీ విద్యా సాయి ఉన్నత పాఠశాలలో ఆదివారం బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ ఏనుగు గంగారెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో ఆడపడుచులు అద్భుతంగా జరుపుకునే ఉత్సవం ఈ బతుకమ్మ పండుగ అన్నారు. ఆడవారు శక్తిమాత అయిన గౌరమ్మను నవరాత్రులు పూజించి, అమ్మవారి ఆశీస్సులను పొంది వచ్చే ఏడాది వరకు అష్టైశ్వర్యాలను అందించి మమ్మల్ని చల్లగా కాపాడుమని వేడుకొని బతుకమ్మను నీటిలో నిమజ్జనం చేయడం ఆనవాయితీగా…

Read More

ఉచిత కంటి వైద్య శిబిరం 

నవతెలంగాణ – కంఠేశ్వర్ డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం అంకాపూర్ లో ఆదివారం నిర్వహించారు. కంటి వైద్య నిపుణులు డాక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రజలకు స్వయంగా కంటి పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. కంటిని జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు. కంటి విషయంలో ఏవైనా సమస్యలుంటే వైద్యుల సూచనల మేరకే మందులు, ఐ డ్రాప్స్ ను వాడాలని ఊరికే వాడి సమస్యలను కొని…

Read More

X Account Hack: ఎవర్రా మీరంతా.. ఏకంగా డిప్యూటీ సీఎం ఎక్స్ అకౌంట్‌నే హ్యాక్ చేశారు!

X Account Hack: హ్యాకర్ల టార్గెట్లు మామూలుగా లేవండీ బాబు.. వీళ్ల దుంపలు తెగ ఏకంగా ప్రభుత్వాలలో ముఖ్యుల సోషల్ మీడియా ఖాతాలపైనే దృష్టి పెట్టినట్లు ఉన్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానని అనుకుంటున్నారా.. తాజాగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ శిందే ఎక్స్‌ అకౌంట్‌ను హ్యాక్‌ చేశారు. నేడు ఆసియా కప్‌లో భారత్‌- పాక్‌ల మధ్య మ్యాచ్‌ జరగనున్న నేపథ్యంలో హాకర్లు ఆయన ఎక్స్ ఖాతా నుంచి పాకిస్థాన్‌, తుర్కియే దేశాల జెండాలు ఉన్న పోస్టులను షేర్‌…

Read More

జాతీయ స్థాయి చౌక్ బాల్ పోటీలకు మిసిమి విద్యార్థులు

నవతెలంగాణ-కమ్మర్ పల్లి : మండల కేంద్రంలోని మిసిమి ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు డి.అక్షిత్, ఎల్. రేవంత్ జాతీయ స్థాయి చౌక్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల కరెస్పాండంట్ బాలి రవీందర్ తెలిపారు.గత నెల హైదరాబాద్ లో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలలో నిజామాబాద్ జిల్లా జట్టు తరుపున పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్ర జట్టుకి ఎంపికైనట్లు ఆయన తెలిపారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులు ఈ నెల 25 నుండి 28…

Read More

 ఉత్తమ ఉపాధ్యాయునికి ఘన సన్మానం..

నవతెలంగాణ – జన్నారం: ఇటీవల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  చేతులమీదుగా తెలంగాణ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ను స్వీకరించిన  దాముక కమలాకర్ (స్కూల్ అసిస్టెంట్ కిస్టాపూర్ ఉన్నత పాఠశాల )ని ఒకే పాఠశాలలో చదివిన వారి చిన్ననాటి బాల్య మిత్రులు జన్నారం మండల కేంద్రంలో వారిని ఘనంగా సన్మానించడం జరిగింది . ఈ కార్యక్రమంలో జాడి శంకరయ్య (అసిస్టెంట్ ప్రొఫెసర్,) టి జిసిజిటిఏ రాష్ట్ర సెక్రెటరీ, బండ్ర లక్ష్మణరావు ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ…

Read More

త్రి లింగ రామేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు..

నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్: నాగిరెడ్డిపేట్ మండలంలోని తాండూర్ గ్రామంలో గల త్రిలింగ రామేశ్వర ఆలయంలో సంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస రెడ్డి  సందర్శించి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు.  సందర్భంగా వారు మాట్లాడుతూ దేవాలయం చాలా మహిమ కలిగినదని మంజీరా తీరంలో వెలిసిన ఈ పుణ్యక్షేత్రం దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని, ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వస్తున్న ఈ ఆలయం మరింత అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. ఆయన వెంట ఆలయ పూజారి మల్లికార్జునప్ప, కమిటీ…

Read More

ట్రంప్ ను జాకీలు పెట్టి లేపుతున్న వైట్ హౌస్! ఇదేం ట్వీట్ రా నాయనా?!

Donald Trump: ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. ప్రపంచం మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఇటీవల తీసుకున్న సుంకాల నిర్ణయాలు అమెరికా వాణిజ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. దీంతో గత్యంతరం లేక ట్రంప్ హెచ్ వన్ బి వీసా ఫీజులను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం వల్ల ప్రపంచ వ్యాప్తంగా తిరోగమన పరిస్థితులు ఏర్పడ్డాయి. అమెరికాలోనే ఈ నిర్ణయం పట్ల నిరసన వ్యక్తం అవుతోంది. అయినప్పటికీ ట్రంప్ ఏమాత్రం తగ్గేది లేదు అన్నట్టుగా ముందుకు…

Read More

ఎంబిబిఎస్ లో సీటు సాధించిన మెల్లకుంట తండా విద్యార్థి..

నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్ నాగిరెడ్డిపేట్ మండలంలోని మెల్లకుంట తండాకు చెందిన కొర్ర గోవింద్, రుక్మినీల కుమారుడు కళ్యాణ్ ఆల్ ఇండియా నీట్ లో 1,38,000 ర్యాంకులో, స్టేట్ లో 2300 ర్యాంకు సాధించి ఎంబిబిఎస్ లో సీటు సంపాదించడంతో తండావాసులు అభినందించారు.  సిద్దిపేట గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఎంబిబిఎస్ సీటు రావడం జరిగింది. The post ఎంబిబిఎస్ లో సీటు సాధించిన మెల్లకుంట తండా విద్యార్థి.. appeared first on Navatelangana. ​నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్ నాగిరెడ్డిపేట్…

Read More

బీఆర్ఎస్ నాయకుడికి మాతృ వియోగం..

పరామర్శించిన మాజీ ఎమ్మెల్యేనవతెలంగాణ – మద్నూర్ మద్నూర్ మండలం లోనీ హండే కేలూర్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గౌస్ మియా మాతృమూర్తి మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న జుక్కల్ మాజీ శాసన సభ్యులు హన్మంత్ షిండే హెచ్ కేలూరును సందర్శించి పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. నాయకుని కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే వెంట సలాబత్పూర్ ఆంజనేయస్వామి ఆలయ కమిటీ మాజీ చైర్మన్ నర్సింలు గౌడ్, చిన్న…

Read More