Headlines

24న జగన్ ఏం చేయబోతున్నారు?

Jagan: వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయబోతున్నారా? ముహూర్తం ఫిక్స్ చేశారా? అయితే ఉప ఎన్నికలకు వెళ్లి సత్తా చాటుకోవాలనుకుంటున్నారా? లేకుంటే అనర్హత వేటు పడుతుందనా? అసలు జగన్( Y S Jagan Mohan Reddy ) మదిలో ఏముంది? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ. అసెంబ్లీ సమావేశాలకు వెళ్లడం కంటే రాజీనామా చేయడం ఉత్తమమని జగన్ అభిప్రాయపడినట్లు వార్తలు వచ్చాయి. అయితే అది రాజకీయంగా కూడా సంచలనంగా మారింది. ఎందుకంటే ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో రాజీనామా…

Read More

Manchu Lakshmi : మంచు లక్ష్మి.. సీనియర్ జర్నలిస్ట్ వివాదంపై స్పందించిన నటి హేమ

తెలుగు సినీ పరిశ్రమలో ఇటీవల మంచు లక్ష్మి , సీనియర్ జర్నలిస్ట్ మధ్య సంభవించిన వివాదం హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. మంచు లక్ష్మి తన తండ్రి మోహన్‌బాబుతో కలిసి నిర్మించిన ‘దక్ష’ సినిమా ప్రమోషన్ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అయితే, ఆ ఇంటర్వ్యూలో సీనియర్ జర్నలిస్ట్ ‘మీరు 50 ఏళ్లకు దగ్గరవుతున్నారు. 12 ఏళ్ల కూతురు ఉన్నా ఇలాంటి డ్రెస్సులు వేసుకోవడం గురించి మీ అభిప్రాయం ఏమిటి?’ అంటూ వ్యక్తిగతంగా, అవమానకరంగా ప్రశ్నలు…

Read More

‘ఇడ్లీ కొట్టు’ ట్రైలర్ ఒకే కానీ…ఆ ఒక్క విషయంలోనే భయమేస్తోంది…

Idli Kottu Movie Trailer Review: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న హీరో ధనుష్ ఆయన చేసిన సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును సంపాదించి పెట్టాయి. ఈ సంవత్సరంలో ఇప్పటికే ‘కుబేర’ లాంటి సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకున్న ఆయన ఇప్పుడు ‘ఇడ్లీ కొట్టు’ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. మరి ఈ ట్రైలర్…

Read More

Theft: లోన్ యాప్ అప్పులు తీర్చేందుకు.. ఆడవేశంలో వచ్చి స్నేహితుడి ఇంట్లో భారీగా బంగారం, డబ్బు చోరీ..

లోన్ యాప్స్ లో అప్పులు చేసి వాటిని తీర్చేందుకు కొందరు పడుతున్న తంటాలు అన్నీ ఇన్నీ కావు. కొందరు తమకు తామే కిడ్నాప్ ప్లాన్ చేసుకుని కుటుంబ సభ్యుల నుంచే డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నారు. మరికొందరు దొంగతనాలకు పాల్పడుతున్నారు. తాజాగా బంజారాహిల్స్ లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఏకంగా స్నేహితుడి ఇంట్లోనే చోరికి తెగబడ్డాడు. బంజారాహిల్స్ లో ఆడవేషంలో వచ్చి బంగారం డబ్బును దోచుకెళ్లాడు హర్షిత్. లోన్ యాప్ ల ద్వారా అప్పులు చేసి, అప్పులు తీర్చాలని…

Read More

వార్నీ.. లేడీ గెటప్‌లో స్నేహితుడి ఇంట్లోకి.. ప్లాన్ ప్రకారం పని పూర్తి.. కానీ, ఆ తరువాతే అసలు ట్విస్ట్.. దెబ్బకు దిమ్మతిరిగింది..

Theft in Hyderabad : లోన్ యాప్ ద్వారా డబ్బులు తీసుకొని జల్సాలకు అలవాటు పడిన ఓ వ్యక్తి.. తన అప్పులు తీర్చేందుకు స్నేహితుడి ఇంట్లోనే దొంగతనం చేసేందుకు ప్లాన్ వేశాడు. లేడీ గెటప్ వేసుకొని స్నేహితుడి ఇంట్లోకి చొరబడి భారీ మొత్తంలో బంగారం, నగదును చోరీ చేశాడు. అయితే, చోరీ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. Also Read: MGM Hospital: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో…

Read More

గాజులరామారంలో 275 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నాం: రంగానాథ్

హైదరాబాద్: కుత్బుల్లాపూర్ నియోజక వర్గం గాజులరామారంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలను తొలగిస్తున్నామని హైడ్రా కమిషనర్ రంగానాథ్ తెలిపారు. రెవెన్యూ అధికారులు, పోలీసుల సాయంతో ఆక్రమణలు తొలగించామని, రూ.13 వేల కోట్లకు పైగా విలువు ఉన్న 275 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నవారిలో రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు ఉన్నారని వెల్లడించారు. 40 ఎకరాల్లో పేదలు నివాసాలు ఏర్పాటు చేసుకున్నారని, అధికారులతో స్థానిక నేతలు కుమ్మక్కై పేదల…

Read More

Bhumana Karunakar Reddy: దమ్ముంటే, ధైర్యం ఉంటే ఈ కేసును సీఐడీతో కాదు సీబీఐతో విచారణ జరిపించండి..

Bhumana Karunakar Reddy: తిరుమలలోని పరకామణిలో చోరీ జరిగిందింటూ మంత్రి నారా లోకేష్, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అసత్య ఆరోపణలు చేశారని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. దమ్ముంటే, ధైర్యం ఉంటే ఈ కేసును సీఐడీతో కాదు సీబీఐతో విచారణ జరిపించాలని సవాల్ విసిరారు. రవి కుమార్ కు తమిళనాడు, కర్ణాటక, ఏపీలో ఆస్తులు ఉన్నాయి.. తమకు, మా బినామీలకు కానీ ఆస్తులు రాయించి ఉంటే సీబీఐ విచారణ జరపాలి అని డిమాండ్…

Read More

Bengaluru: ఏందిరా మాకి రచ్చ.. ఫేమస్ అవ్వడానికి రోడ్డు మీదనే….

సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి జనాలు చిత్ర విచిత్రమైన వేషాలు వేస్తున్నారు. కొన్ని సార్లు ప్రాణాలను కూడా లెక్క చేయకుండా రీల్స్ చేస్తున్నారు. రోడ్లు మధ్యలో డాన్స్ లు, రైలు పట్టాలపై పడుకోవడాలు.. నీటిలో దుంకడాలు.. ఇవ్వన్ని చూస్తుంటే.. వీళ్లని ఏమనాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. పూర్తి వివరాల్లోకి వెళితే .. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి ఎలాంటా పనైనా చేస్తున్నారు. ఇలాంటి ఘటనే బెంగళూరులో చోటుచేసుకుంది. రీల్స్ కోసం ట్రాఫిక్‌ కు అంతరాయం కలగిస్తున్నారు….

Read More

India-Pakistan: ఆపరేషన్ సిందూర్ తర్వాత, భారత్-పాక్ మధ్య మరోసారి ఉద్రిక్తత..

India-Pakistan: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారత్ పాకిస్తా్న్‌పై ‘‘ఆపరేషన్ సిందూర్’’ నిర్వహించింది. ఆ సమయంలో రెండు అణ్వాయుధ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆ తర్వాత, పాకిస్తాన్ కాల్పుల విమరణకు బ్రతిమిలాడటంతో, రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ జరిగింది. ఇదిలా ఉంటే, తాజాగా మరోసారి రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 20 సాయంత్రం కుప్వారాలోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి)లోని నౌగామ్ సెక్టార్‌లో భారత్ మరియు పాకిస్తాన్ దళాల…

Read More

ఏపీ లిక్కర్ స్కాం : తెరపైకి జగన్ ఫ్యామిలీ పాత్ర.. నిజమెంత?

AP Liquor Scam: ఏపీలో( Andhra Pradesh) మద్యం కుంభకోణం ప్రకంపనలు సృష్టిస్తోంది. రోజుకో మలుపు తిరుగుతోంది. కేంద్రం పరిధిలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగడం కూడా సంచలనంగా మారింది. దేశంలోనూ ఇదో పెద్ద కుంభకోణంగా ప్రచారం నడుస్తోంది. అందుకే ఈడి రంగంలోకి దిగినట్లు కూటమి నేతలు చెబుతున్నారు. ఇప్పటికే ఈ కేసులో లోతైన దర్యాప్తు సాగుతోంది. ప్రత్యేక దర్యాప్తు బృందం కేసు విచారణను చేపడుతోంది. ఒకవైపు రాష్ట్రం పరిధిలోని సిట్, కేంద్రం పరిధిలోని ఈడీ ఏకకాలంలో…

Read More