Headlines

Revanth Reddy: తెలంగాణలో ఓ ట్రంప్ ఉండేవారు.. కేసీఆర్‌పై సీఎం సెటైర్లు!

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పరోక్షంగా విమర్శలు చేశారు. తెలంగాణలో ఒక ట్రంప్ ఉండేవారని, తెలంగాణ ప్రజలు ఆ ట్రంప్‌ను పక్కన పడేశారని ఎద్దేవా చేశారు. ఇష్టరాజ్యంగా పరిపాలన నడిపించే వారు ఎవరైనా ట్రంప్ అవుతారు అని పేర్కొన్నారు. రాత్రి నిద్రలో ఏదైనా ఆలోచన వస్తే.. మరుసటి రోజు ఆర్డర్ ఇవ్వడం చాలా రోజులు నడవదు అని సీఎం విమర్శించారు. పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం రేవంత్‌ ఢిల్లీ పర్యటన…

Read More

భద్రతా వైఫల్యం.. విజయ్ ఇంట్లోకి చొరబడిన వ్యక్తి

చెన్నై: ప్రముఖ తమిళ సినీ నటుడు విజయ్ (Thalapathy Vijay) గతేడాది రాజకీయ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. తమిళగ వెట్రి కళగం అనే పార్టీతో ఆయన పొలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. రీసెంట్‌గా ఆయన వరుస పొలిటికల్ మీటింగ్స్‌తో తమిళ రాజకీయాల్లో హీట్ పుట్టిస్తున్నారు. అయితే విజయ్‌ ఇంట్లో తాజాగా భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది. ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆయన ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నీలంకరైలోని విజయ్ (Thalapathy…

Read More

స్కూళ్లకు దసరా సెలవుల తేదీల్లో మార్పు

సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు సెలవులు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ మేరకు ఒక ట్వీట్ స్కూళ్లకు దసరా సెలవుల తేదీల్లో మార్పు చోటు చేసుకుంది. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు సెలవులు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ మేరకు ఒక ట్వీట్ చేశారు. పాఠశాలలకు దసరా సెలవులు ఈ నెల 22వ తేదీ నుంచి ఇవ్వాలని ఉపాధ్యాయులు…

Read More

AP Vahanamitra : ఆటో డ్రైవర్లకు అలర్ట్.. ఇవాళే లాస్ట్‌డేట్.. రూ.15వేలు అకౌంట్లో పడాలంటే వెంటనే ఇలా చేయండి..

AP Vahanamitra : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సూపర్ సిక్స్ పథకాలు ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఆగస్టు 15న మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించింది. ఇదే సమయంలో నష్టపోతున్న ఆటో డ్రైవర్లను ఆదుకునేందుకు వాహన మిత్ర పథకాన్ని ప్రవేశపెట్టింది. అక్టోబర్ 1వ తేదీన అర్హులైన ప్రతి ఒక్కరికి అకౌంట్లలో రూ.15వేలు జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. Also Read: GST Reforms : పేద, మధ్య…

Read More

కష్టంగా EMI చెల్లించే వారికి.. గుడ్ న్యూస్..

Good news for EMI payers: ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చాలామంది బ్యాంక్ EMI లతో పోరాడుతున్నారు. తక్కువ వడ్డీకి.. ఇలాంటి డాక్యుమెంటేషన్ లేకుండా లోన్ ఇస్తామని బ్యాంకులతోపాటు కొన్ని ప్రైవేట్ సంస్థలు కూడా ఆఫర్లు చేస్తుంటాయి. వ్యాపారులకు టెంప్ట్ అయినా చాలామంది ఇప్పటికే రుణాలు తీసుకున్నారు. అవసరం ఉన్నవారు.. లేనివారు.. సరదా కోసం.. జల్సా కోసం రుణాలు తీసుకున్నారు. అయితే లోన్ ఏదైనా తీసుకునేటప్పుడు బాగానే ఉంటుంది. కానీ నెల నెల ఈఎంఐ చెల్లించేటప్పుడు దుఃఖ…

Read More

విమానంపై పిడుగులు పడితే ఏం జరుగుతుందో తెలుసా?

Lightning Strikes Plane: వర్షాలు పడినప్పుడు పిడుగులతో జాగ్రత్తగా ఉండాలి. మేఘాల్లో ఏర్పడే విద్యుత్ విస్పోటనం పిడుగు లాగా మారి భూమి పైకి పడుతుంది. ఇది మనుషులపై పడవచ్చు లేదా ఇళ్లపై పడొచ్చు లేదా కొన్ని ప్రత్యేకమైన చెట్లపై పడి ధ్వంసం అయ్యే అవకాశం ఉంటుంది. పిడుగు పడిన ప్రదేశంలో 30 వేల సెంటిగ్రేడ్ వరకు ఉష్ణోగ్రత ఉంటుంది. అందుకే పిడుగు పడిన చోట ఆ ప్రాంతం అంతా ధ్వంసం అయ్యే అవకాశం ఉంటుంది. అయితే మేఘాల…

Read More

Mirai Collections : తేజ స‌జ్జా ‘మిరాయ్‌’.. వారం రోజుల్లో అదిరిపోయే క‌లెక్ష‌న్స్‌.. ఎంతో తెలుసా?

Mirai Collections : టాలీవుడ్ యంగ్ హీరో తేజ స‌జ్జా న‌టించిన చిత్రం మిరాయ్‌. కార్తీక్ ఘట్టమనేని ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కింది. రితికా నాయక్ క‌థానాయిక‌. మంచు మ‌నోజ్ విల‌న్‌గా న‌టించిన ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా సెప్టెంబ‌ర్ 12న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. బ్లాక్ బాస్ట‌ర్ టాక్‌ను తెచ్చుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల సునామీ (Mirai Collections ) సృష్టిస్తోంది. విడుద‌లైన ఐదు రోజుల్లో 100 కోట్ల‌కు పైగా గ్రాస్ వ‌సూళ్ల‌ను…

Read More

Anshu Malika: పోస్ట్ వైరల్.. అమెరికాలో ఏపీ మాజీ మంత్రి కూతురికి అవార్డ్!

Anshu Malika: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి రోజా కుమార్తె ‘అన్షు మాలిక’ తన అద్భుతమైన నైపుణ్యాలతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. చిన్నప్పటి నుంచే రచయిత్రిగా పలు పుస్తకాలను రాసి, అనేక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ తన ప్రత్యేకతను చాటుకున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న అన్షు, అక్కడ కూడా తన ప్రతిభతో ముందుకు దూసుకెళ్తున్నారు. అమెరికాలోని బ్లూమింగ్‌టన్‌లోని ఇండియానా యూనివర్శిటీలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ కంప్యూటర్స్ చదువుతున్న అన్షు మాలిక, ఇటీవల ప్రతిష్టాత్మకమైన…

Read More

AP Assembly: మూడు రోజుల ముందే ముగియనున్న అసెంబ్లీ సమావేశాలు..

AP Assembly: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మూడు రోజుల ముందుగానే ముగియనున్నాయి.. నిన్న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా.. ఆ తర్వాత జరిగిన బీఏసీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు 10 రోజులు జరపాలని నిర్ణయం తీసుకున్నారు.. అంటే, ఈ నెల 30వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని.. ఈ నెల 20, 21, 28 తేదీల్లో అసెంబ్లీకి సెలవు ఉంటుందని ప్రకటించారు.. కానీ, ఇప్పుడు మూడు రోజులు ముందుగానే.. అంటే, ఈ నెల 27తో అసెంబ్లీ…

Read More

వల్లభనేని వంశీ స్ట్రాంగ్ డెసిషన్!

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ మోహన్( Vallabhaneni Vamsi Mohan ).. ఫైర్ బ్రాండ్ గా ముద్రపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో చంద్రబాబుతో పాటు లోకేష్ పై విరుచుకుపడేవారు. వ్యక్తిగత దూషణలకు కూడా దిగారు. దమ్ముంటే తనపై గెలవాలని సవాల్ కూడా చేసేవారు. అయితే ఎన్నికల్లో వల్లభనేని వంశీ మోహన్ ఓడిపోవడం, జైలుకు వెళ్లడం.. ఇలా అన్ని జరిగిపోయాయి. అయితే ఇప్పుడు జైలు నుంచి విడుదలైన వల్లభనేని వంశీ మోహన్ పెద్దగా కనిపించడం లేదు. దీంతో…

Read More