Headlines

మోదీ స్నేహితుడే అయినా.. రష్యా యుద్ధాన్ని ఆపడానికే భారత్‌పై సుంకాలు : ట్రంప్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య యుద్ధాన్ని తానే అడ్డుకున్నానని ప్రకటించారు.బ్రిటన్‌ పర్యటనలో భాగంగా గురువారం ఆయన చెకర్స్‌లో బ్రిటిష్‌ ప్రధానమంత్రి స్టార్మర్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు.ఈ సందర్భంగా ట్రంప్‌ మాట్లాడుతూ, ఉక్రెయిన్‌పై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ చేస్తున్న యుద్ధాన్ని తాను ఆపలేకపోవడం తీవ్ర నిరాశ కలిగించిందని అన్నారు.భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి తనకు అత్యంత సన్నిహిత మిత్రుడే అయినప్పటికీ, రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తున్న కారణంగా భారత్‌పై…

Read More

IPhone 17 Blinkit: కేవలం 30 నిమిషాల్లో మీ చేతిలోకి ఐఫోన్ 17.. ఎలా అంటే?

IPhone 17 Blinkit: ఆపిల్ తన కొత్త ఐఫోన్స్ 17 సీరీస్ ను విడుదల చేసిన రెండు వారాల తర్వాత నేటి నుంచి దేశవ్యాప్తంగా వాటి అమ్మకాలను మొదలుపెట్టింది. దీనితో దేశ రాజధాని ఢిల్లీ, దేశ వాణిజ్య రంగ రాజధానిగా పిలిచే ముంబై నగలలో ఉన్న ఆపిల్ స్టోర్స్ వద్ద ప్రజలు మొబైల్స్ కొనేందుకు బారులు తీరారు. అయితే, ఇప్పుడు ప్రజలు ఆపిల్ స్టోర్ కు వెళ్లే అవసరం లేకుండా బ్లింకిట్ ద్వారా నేరుగా ఆపిల్ ఐఫోన్…

Read More

ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్‌ షాక్‌.. ఇక తర్వాత?

Defecting MLAs: తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలకు సుప్రీం కోర్టు విధించిన గడువు సమీపిస్తోంది. దీంతో స్పీకర్‌ గడ్డం పసాద్‌కుమార్‌ వేగంగా ప్రక్రియ చేపడుతున్నారు. తాజా చర్యలు అనూహ్యమైన మలుపును తీసుకొచ్చాయి. బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి మారిన ఎమ్మెల్యేలపై డిఫెక్షన్‌ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన మూడు నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో స్పీకర్‌ జారీ చేసిన అదనపు నోటీసులు విచారణ ప్రక్రియను వేగవంతం చేయడం రాజకీయ వర్గాల్లో…

Read More

కాలిఫోర్నియాలో అమెరికా పోలీసుల కాల్పుల్లో భారతీయ టెక్కీ మృతి

అమెరికాలో జరిగిన పోలీసుల కాల్పుల్లో మహబూబ్‌నగర్‌కు చెందిన యువకుడు దుర్మరణం పాలయ్యాడు.ఈ ఘటన రెండు వారాల క్రితం చోటు చేసుకున్నప్పటికీ, తాజాగా వెలుగులోకి వచ్చింది.మహబూబ్‌నగర్ పట్టణంలోని బీకే రెడ్డి కాలనీలో నివసించే ఉపాధ్యాయులు హసానుద్దీన్, ఫర్జానా బేగం దంపతుల కుమారుడు మహ్మద్ నిజాముద్దీన్ (29) సెప్టెంబర్ 3న అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం శాంటా క్లారా ప్రాంతంలో జరిగిన వివాదంలో బలయ్యాడు.అతడు ఒక రూమ్మేట్‌తో కలిసి అద్దె గదిలో ఉండేవాడు. ఆ రోజు ఏసీ వాడకంపై ఇద్దరి మధ్య…

Read More

Kangana Ranaut: చెంపదెబ్బ వ్యాఖ్యలపై స్పందించిన కంగనా రనౌత్

బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌పై తమిళనాడు కాంగ్రెస్ మాజీ చీఫ్, సీనియర్ నేత కేఎస్.అళగిరి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. కంగనా దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటిస్తే.. రైతులు చెంపదెబ్బ కొట్టాలని పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. ఇది కూడా చదవండి: Trump-Modi: అక్టోబర్‌లో మోడీ-ట్రంప్‌ భేటీ..! ఎక్కడంటే..! తాజాగా కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై హిమాచల్‌ప్రదేశ్ పర్యటనలో ఉన్న కంగనా రనౌత్‌ స్పందించారు. తాను దేశంలో ఎక్కడికైనా వెళ్లొచ్చు.. తిరగొచ్చు అన్నారు. ఎవరూ…

Read More

కల్కి 2′ లో దీపిక ప్లేస్ ను ఆ హీరోయిన్ తో రీప్లేస్ చేస్తున్నారా..?

Kalki 2: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరికి సాధ్యం కాని రీతిలో గొప్ప విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న స్టార్ హీరోలు చాలామంది ఉన్నారు…ఇక ఇలాంటి క్రమంలోనే ప్రభాస్ లాంటి నటుడు సైతం యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తు తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే గత సంవత్సరం ఆయన చేసిన ‘కల్కి’ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ‘కల్కి 2’ సినిమా విషయంలో…

Read More

కాలుష్యాన్ని తగ్గించేందుకు ఇవి వాహనాలను ప్రోత్సహిస్తున్నాం: రేవంత్ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ దేశంలోనే కొత్త రాష్ట్రమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. అభివృద్ధి కోసం తెలంగాణ రైజింగ్ 2047 రూపొందించుకున్నామన్నారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో కోటమంది నివసిస్తున్నారని పేర్కొన్నారు. ‘భారత్ ప్రపంచం సహకారం అనుసంధానం పోటీతత్వం’ పేరుతో నిర్వహించిన పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా వార్షిక సదస్సులో సిఎం ప్రసంగించారు. ప్రస్తుతం 70 కిలో మీటర్లు ఉన్న మెట్రో లైన్లను 150 కిలో మీటర్లకు విస్తరిస్తున్నామని,…

Read More

విశాఖకు మరో గుడ్ న్యూస్!

Visakhapatnam: ఏపీలో( Andhra Pradesh) ఇప్పుడు విశాఖ కీలకంగా మారింది. పర్యాటకంగా, పారిశ్రామికపరంగా శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. అదే సమయంలో కూటమి ప్రభుత్వం విశాఖను ఐటి హబ్ గా మార్చాలని చూస్తోంది. ఈ తరుణంలో విశాఖ నగరానికి జనతాకిడి అధికంగా ఉంది. ముఖ్యంగా రైళ్లు రద్దుగా మారాయి. వస్తు రవాణా కూడా పెరిగింది. సహజంగానే ఇది విశాఖ రైల్వే స్టేషన్ పై ఒత్తిడి పెంచుతోంది. రైల్వే స్టేషన్ కు సైతం ఒకే మార్గం ఉంది. విశాఖ వచ్చే…

Read More

OTT : ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఇంట్రస్టింగ్ సిరీస్ అండ్ సినిమాలు

ఈ శుక్రవారం థియేటర్ల దగ్గర చిన్న సినిమాలు సందడి చేస్తున్నాయి. సెకండ్ వీక్‌లో కూడా మిరాయ్, కిష్కింద కాండ హవా కంటిన్యూ అవుతోంది. మరీ ఓటీటీ సంగతేంటీ. ఈ వీకెండ్‌లో వీక్షించేందుకు ఎంగేజింగ్ అనిపించే సినిమాలేవీ. సీట్స్ ఎడ్జ్ పై కూర్చొబెట్టే హారర్ థ్రిల్లర్స్ ఉన్నాయా తెలుసుకుందాం.. మహావతార్ నరసింహ.. లక్ష్మీనరసింహ స్వామి కథ నేపధ్యంలో యానిమేషన్ ఫిల్మ్ గా వచ్చిన ఈ కన్నడ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో భారీ వసూళ్లు రాబట్టి సెన్సేషన్…

Read More

GST Reforms : పేద, మధ్య తరగతి వర్గాలకు భారీ గుడ్‌న్యూస్.. ఈ వస్తువుల రేట్లు భారీగా తగ్గాయ్.. ఇక నుంచి నెలవారి ఖర్చులో ఉపశమనం..

GST Reforms : పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు గుడ్‌న్యూస్. చిన్నచిన్న ఉద్యోగాలు, పనులు చేసుకుంటూ నెలవారీ ఖర్చులు భారం అవుతున్నాయని భావించే వారికి ఇకనుంచి కాస్త ఉపశమనం లభించనుంది. జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాన్ని వినియోగదారులకు బదలాయిస్తూ ఎఫ్ఎంసీజీ కంపెనీలు తమ ఉత్పత్తులపై కొత్త రేట్లను తగ్గించాయి. దీంతో పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు ఉపయోగించే పలు రకాల వస్తువుల చౌక ధరలకు అందుబాటులోకి రానున్నాయి. Also Read: Apple iPhone 17 Sale…

Read More