Headlines

ట్రాక్టర్ ప్రమాదంలో వ్యక్తి మృతి

తలకొండపల్లి: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం మాదాయపల్లిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇటుకల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.  సిమెంట్ ఇటుక బట్టి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ సోలార్ సమీపంలో బోల్తా పడిందని స్థానికులు తెలిపారు. అతి వేగమే ఈ ప్రమాదానికి…

Read More

Asia Cup 2025: శ్రీలంక స్పిన్నర్‌కు పితృ వియోగం.. షాకైన అఫ్గాన్‌ బ్యాటర్!

ఆసియా కప్‌ 2025లో ఆడుతున్న శ్రీలంక యువ స్పిన్నర్ దునిత్ వెల్లలాగేకు చేదువార్త అందింది. దునిత్ తండ్రి సురంగా వెల్లలాగే గుండెపోటుతో మృతి చెందారు. అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే శ్రీలంక మేనేజ్‌మెంట్‌కు విషయం తెలిసింది. అయితే మ్యాచ్ పూర్తయిన తరవాత దునిత్‌కు విషయం చెప్పారు. దాంతో అతడు మైదానంలో బోరున విలపించాడు. శ్రీలంక కోచ్ సనత్ జయసూర్య మైదానంలో దునిత్‌కు ఈ విషాదకరమైన వార్తను చెప్పి.. బయటకు తీసుకొస్తున్న వీడియో…

Read More

గేమింగ్ లవర్స్ గెట్ రెడీ.. RGB లైట్స్‌తో మెరిసే ఫీచర్స్తో వచ్చేస్తున్న iQOO 15!

iQOO 15: iQOO 15 వచ్చే నెలలో చైనాలో అధికారికంగా లాంచ్ కానుంది. ఈ లాంచ్‌కి ముందే స్మార్ట్‌ఫోన్‌కు ప్రీ-బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. అంతేకాకుండా కంపెనీ తన అధికారిక టీజర్ ద్వారా ఫోన్ డిజైన్‌ను కూడా విడుదల చేసింది. ఇక ఈ iQOO 15 డిజైన్ లో వెనుక భాగన పెద్ద సర్క్యులర్ కెమెరా ఐలాండ్ కనిపిస్తోంది. ఇందులో సెన్సార్లు అమర్చబడ్డాయి. ప్రత్యేకంగా ఈ కెమెరా రింగ్ RGB లైట్స్‌తో ప్రకాశించేలా డిజైన్ చేశారు. ఇది ఫోన్‌కు అదనపు…

Read More

Marri Rajasekhar: వైసీపీకి షాక్..! టీడీపీలో చేరనున్న ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్‌..

Marri Rajasekhar: వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి షాక్‌ ఇస్తూ.. ఇప్పటికే ఆ పార్టీకి గుడ్‌బై చెప్పిన శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్‌.. ఇప్పుడు టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు.. ఈరోజు ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో.. తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు మర్రి రాజశేఖర్.. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. అయితే వైస్సార్సీపీలో సుదీర్ఘ కాలంగా పని చేసిన శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్.. వైస్సార్సీపీలో సరైన గుర్తింపు రాలేదంటూ.. వైస్సార్సీపీ…

Read More

Apple iPhone 17 Series : పండగ చేస్కోండి.. ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్ సేల్.. ధర, వేరియంట్లు, ఆఫర్లు ఇవే.. ఏ వేరియంట్ ఎంతంటే?

Apple iPhone 17 Series : కొత్త ఆపిల్ ఐఫోన్ 17 కొనేందుకు చూస్తున్నారా? ఇటీవలే ఆపిల్ లేటెస్ట్ ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ అయింది. సెప్టెంబర్ 19 నుంచి ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్, సరికొత్త ఐఫోన్ ఎయిర్‌తో సహా ఐఫోన్ 17 సిరీస్ అధికారికంగా సేల్ మొదలైంది. టెక్ దిగ్గజం ఆపిల్ సరికొత్త ఐఫోన్ మోడళ్లను సొంతం చేసుకునేందుకు అభిమానులు ఆపిల్ స్టోర్ల వెలుపల భారీగా క్యూ…

Read More

ఊకుంటేనే పని అవుద్ది.. భారత్ విషయంలో అమెరికాకు తత్త్వం బోధపడింది?

America India Trade Deal: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన 2.0 పాలనలో ప్రపంచ దేశాలతోపాటు అమెరికన్లనూ ఇబ్బంది పెడుతున్నారు. అమెరికా ఫస్ట్‌ నినాదం పేరుతో అగ్రరాజ్యంతో వ్యాపారం చేసే దేశాలపై టారిఫ్‌లు విధించారు. భారత్‌పైనా 50 శాతం సుంకాలు విధించారు. 25 శాతం దిగుమతులపై, మరో 25 శాతం రష్యా నుంచి రమురు దిగుమతి చేసుకుంటున్నందుకు జరిమానాగా విధించారు. అయితే ట్రంప్‌ ఏం ఆశించారో అది నెరవేరలేదు. ఈ క్రమంలో ట్రంప్‌ సలహాదారులైన పీటర్‌…

Read More

Mohammad Nabi : మీరు ఒకే ఓవ‌ర్‌లో ఐదు సిక్స‌ర్లు కొట్టిన బౌల‌ర్ తండ్రి చ‌నిపోయాడు అని చెప్ప‌గానే.. న‌బీ రియాక్ష‌న్ ఏంటంటే..?

Mohammad Nabi : ఆసియాక‌ప్ 2025లో అఫ్గానిస్తాన్ ప్ర‌యాణం ముగిసింది. సూప‌ర్ 4కి చేరుకోవాలంటే త‌ప్ప‌క‌గెల‌వాల్సిన మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో అఫ్గాన్ స్టార్ ఆల్‌రౌండ‌ర్ మ‌హ్మ‌ద్ న‌బీ (Mohammad Nabi)మెరుపులు మెరిపించాడు. కేవ‌లం 22 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స‌ర్లు బాది 60 ప‌రుగులు చేశాడు. ముఖ్యంగా లంక స్పిన్న‌ర్ దునిత్ వెల్లలాగే వేసిన ఇన్నింగ్స్ ఆఖ‌రి ఓవ‌ర్‌లో తొలి ఐదు బంతుల‌ను సిక్స‌ర్లుగా మ‌లిచి జ‌ట్టుకు…

Read More

సౌదీ, పాకిస్తాన్ కలిస్తే భారత్ కు ప్రమాదమా?

Pakistan-Saudi Arabia Defense Deal: భారత దేశం ఇప్పటికే అమెరికా టారిఫ్‌లతో ఇబ్బంది పడుతోంది. మరోవైపు వాణిజ్య పరంగా చైనా, రష్యాతోపాటు బ్రిక్స్‌ కూటమిలో కీలక ఒప్పందాలు చేసుకుంటోంది. ప్రపంచంలో ఐదో ఆర్థిక శక్తిగా ఎదిగింది. మరోనాలుగేళ్లలో మూడో స్థానానికి చేరుకోవాలని భావిస్తోంది. ఈ తరుణంలో మన శత్రు దేశమైన పాకిస్తాన్‌కు, మన మిత్రదేశమైన సౌదీ అరేబియాకు మధ్య డిఫెన్‌స ఒప్పందం జరగడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. సెప్టెంబర్‌ 17, 2025న రియాధ్‌లో జరిగిన చర్చల్లో సౌదీ అరేబియా…

Read More

మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసిపి తీర్మానం.. శాసన మండలి వాయిదా

అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ప్రారంభంకాగానే గందరగోళం నెలకొంది. మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసిపి వాయిదా తీర్మానం ఇచ్చింది. వాయిదా తీర్మానాన్ని చైర్మన్‌ కొయ్యే మోషేనురాజు తిరస్కరించారు. వాయిదా తీర్మానంపై చర్చ చేయాలని వైసిపి పట్టుబడుతోంది. సభలో నినాదాలతో వైసిసి సభ్యులు హోరెత్తించారు. పిపిపి విధానం రద్దు చేయాలని వైసిపి సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. వైసిపి సభ్యులు ఆందోళన చేయడంతో శాసన మండలి రెండో సారి వాయిదా పడింది. కానీ బిఎసి సమావేశం జరపాలని ప్రభుత్వం నిర్ణయం…

Read More

Wife Kills Husband : కోకాపేట్‌లో దారుణం.. కూరగాయల కత్తితో రప్పారప్పా పొడిచి.. భర్తను చంపిన భార్య.. అర్ధరాత్రి జరిగిన ఆ ఘటన వల్లే..

Wife Kills Husband : రంగారెడ్డి జిల్లా కోకాపేట్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. కూరగాయల కత్తితో భర్తను భార్య హత్య చేసింది. పోలీసులు కేసు నమోదుచేసి భార్యను అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. జీవితాంతం కలిసి ఉంటామని వివాహ బంధంతో ఒక్కటైన జంటలు క్షణికావేశాలతో తమ జీవితాలను ఆగం చేసుకుంటున్నాయి. భార్యాభర్తల మధ్య సంబంధాలు రానురాను క్షీణించిపోతున్నాయి. అక్రమ సంబంధాలతో హత్యలు జరుగుతుండగా.. చిన్నచిన్న గొడవుల సమయంలో క్షణికావేశంలో హత్యలు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా…..

Read More