శ్మశానంలోనూ కేటీఆర్ ఆస్తులు ఉన్నాయా?
KTR: పార్టీలపరంగా మీడియా విడిపోయిన తర్వాత వ్యక్తిగత హననమే లక్ష్యం అవుతోంది. తర్కంతో సంబంధం లేకుండా ఆరోపణలు చేయడం.. మీడియాను అడ్డం పెట్టుకొని ఇష్టానుసారంగా విమర్శ చేయడం ఇటీవల కాలంలో పరిపాటిగా మారిపోయింది. అధికారంలో ఉన్న పార్టీలకు.. ప్రతిపక్షంలో ఉన్న పార్టీలకు భాజాలు ఊదే వ్యవస్థలుగా మీడియా మారిపోవడం తెలుగు నాట మారిన పరిస్థితిని తేటతెల్లం చేస్తోంది. ఇది ఎంతవరకు వెళుతుంది? ఎక్కడి వరకు దారి తీస్తుంది? అనే విషయాలను పక్కన పెడితే పరిస్థితి మాత్రం దారుణంగా…
